ఎన్నికలు లేట్.. స్పెషల్ ఆఫీసర్లు ఎంట్రీ.. ఏపీలో పాలనలో మార్పులు..! special officers rule local bodies in ap under public watch. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 07, 2026 11:04 PM IST ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపాలిటీలు పంచాయతీల్లో ఎన్నికలు లేక సర్పంచులు చైర్మన్లకు వీడ్కోలు, ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం, ప్రజల దృష్టి వారి పనితీరుపైనే + నో ఎలక్షన్స్, మున్సిపాలిటీ, పంచాయతీలకు ప్రత్యేక అధికారులు ఎంట్రీ ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల రాజకీయాల్లో ఒక కీలక మార్పు దశ ప్రారంభమైంది. మున్సిపాలిటీలు, పంచాయతీల్లో ఎన్నికలపై స్పష్టత లేకపోవడంతో, ఎన్నో సంవత్సరాలుగా ప్రజల సేవలో ఉన్న ప్రజా ప్రతినిధులు పదవులకు వీడ్కోలు చెబుతున్నారు….

Read More

స్కూల్ లేదు.. గుడిలోనే చదువులు.. “మాకు బడి కావాలి” విద్యార్థుల గగ్గోలు వైరల్..! school in rama temple children studying in temple request lokesh. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 07, 2026 10:21 PM IST అనకాపల్లి కోనవానిపాలెం మండల పరిషత్ పాఠశాల భవనం ఆగిపోవడంతో పిల్లలు రామాలయంలో చదువుతున్నారు, వేడి పండుగలతో ఇబ్బంది, లోకేష్ సహా ప్రభుత్వాన్ని వెంటనే చర్యలకు కోరుతున్నారు + రామాలయమే ఆఊరికి ప్రభుత్వ పాఠశాల…ప్లీజ్ లోకేష్ సార్ అంటున్న విద్యార్థులు చాలా చోట్ల ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సమృద్ధిగా ఉన్నా విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుందనే ప్రశ్నకు.. సమాధానం చెప్పేలా ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఒక గ్రామం వాస్తవాన్ని బయటపెడుతోంది….

Read More

Heartwarming Story: ట్రైన్‌లో పరిమళించిన మానవత్వం.. బోగీలోనే సుఖ ప్రసవం |

Last Updated:Apr 07, 2026 5:43 PM IST Heartwarming Story: కామన్‌గా ట్రైన్లలో జర్నీ చేసేటప్పుడు ప్రయాణికులు తోచుకోవడం, సీటు కోసం గొడవపడటం చూస్తుంటాం. చిన్న చిన్న విషయాలకే పక్క సీట్లో వారితో వాగ్వాదానికి దిగడం చాలా వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. baby born in train Humanity in Train: సౌకర్యం, సేఫ్టీ, సుఖం, ఖర్చు తక్కువ అనే ఆలోచనతోనే చాలా మంది తమ ప్రయాణాన్ని రైళ్లలో కొనసాగించడానికి మక్కువ…

Read More

YS Jagan: మావిగన్ చర్చ నుంచి దృష్టి మళ్లించేందుకేనా? జగన్ సంచలన ఆరోపణ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 07, 2026 8:19 PM IST YS Jagan: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. వైఎస్ జగన్, వేమూరి రాధాకృష్ణ మహిళలపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ys jagan YS Jagan: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో…

Read More

Today Top 10 News: పాకిస్థాన్‌కు భారత్ హెచ్చరిక.. ఇరాన్‌కు ట్రంప్ డెడ్ లైన్

Today Top 10 News: ఈరోజు దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న ముఖ్య పరిణామాలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రాజకీయాలు, ఆర్థిక వ్యవహారాలు, టెక్నాలజీ, రాష్ట్రాల పరిణామాలు ఇలా పలు రంగాల్లో కీలక సంఘటనలు నమోదయ్యాయి. ఒక్కరోజులో జరిగిన ఈ ప్రధాన వార్తలను సులభంగా తెలుసుకునేలా టాప్-10గా మీ ముందుకు తీసుకువచ్చాం. Source link

Read More

బాలయ్య కోపమేకాదు.. ప్రేమ కూడా ఎక్కువే.. వాళ్లపై అభిమానంతో రూ.50 లక్షల సాయం..!

నందమూరి బాలకృష్ణ హిందూపురం పోలీసులకు 50 లక్షల సిఎస్ఆర్ నిధులతో మూడు బొలెరోలు, 10 మోటార్ సైకిళ్లు బహుకరించారు, ప్రజా భద్రత బలపడుతుందని అన్నారు Source link

Read More

వేల కోట్ల ప్రాజెక్ట్ లేకుండానే నీటి విప్లవం.. ఆ జిల్లా కలెక్టర్ పై పవన్ ప్రశంసలు..! Jaladhara project Andhra Pradesh | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 07, 2026 5:01 PM IST పవన్ కళ్యాణ్ అన్నమయ్య జిల్లాలో జలధార ప్రాజెక్టును ప్రశంసించారు, 5 నెలల్లో భూగర్భ జలాలు 8.59 మీటర్లు పెరగడం, 962 చెరువుల పునరుద్ధరణను రాష్ట్రానికి ఆదర్శంగా పేర్కొన్నారు ఆ జిల్లా పై ప్రశంలు జల్లులు కురిపించిన డిప్యూటి సి ఎం పవన్ కళ్యాణ్ ఎందుకో తెలుసా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనెదల పవన్ కళ్యాణ్ అన్నమయ్య జిల్లాపై ప్రశంసల జల్లు కురిపించారు. కరువు ప్రభావిత ప్రాంతంగా గుర్తింపు…

Read More

ప్రకృతి మధ్యలో మైండ్ బ్లోయింగ్ స్పాట్.. కొండలు, అడవుల మధ్య అద్భుత జలపాతం..! |

Last Updated:Apr 07, 2026 3:00 PM IST విజయనగరం సరియా జలపాతం బాహుబలి వాటర్ ఫాల్స్‌గా పాపులర్, మూడు జలపాతాలు, ట్రెక్కింగ్, 20 రూపాయల టికెట్‌తో కొత్త టూరిస్ట్ హాట్‌స్పాట్‌గా మారుతోంది + బాహుబలి జలపాతాన్ని చూసేద్దాం రండి విజయనగరం జిల్లాలోని కొత్తవలస మండలానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో అరణ్యాల మధ్య ఉన్న సరియా జలపాతం ప్రస్తుతం పర్యాటకులకు కొత్త హాట్‌స్పాట్‌గా మారుతోంది. ‘బాహుబలి వాటర్ ఫాల్స్’గా పేరుగాంచిన ఈ అందాల జలపాతం, తన…

Read More

టైమ్ మార్చితే ఫలితం మారుతుంది.. దేవుళ్ల పూజలో ఈ రహస్యాలు తెలుసా..?

వేద పండితులు ఉదయం సూర్యుడు శ్రీరాముడు వేంకటేశ్వరుడు, మధ్యాహ్నం హనుమాన్, సాయంత్రం శివుడు లక్ష్మీదేవి పూజలు చేస్తే అధిక శుభఫలితాలు అంటున్నారు Source link

Read More

భారతదేశ పౌర అణు ప్రస్థానంలో మరో ముందడుగు: సీఎం చంద్రబాబు

AP and Telangana News Live Updates: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ తెలుసుకుందాం. అలాగే దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న అప్‌డేట్స్ మొత్తం ఇక్కడ చూద్దాం. Source link

Read More