Goods Train Derails Near Manubolu Nellore | నెల్లూరు జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

నెల్లూరు జిల్లా మనుబోలు వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. విజయవాడ నుండి చెన్నై మరియు తిరుపతి వైపు వెళ్లే ప్రధాన మార్గంలో ఈ ప్రమాదం జరగడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రైల్వే అధికారులు యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు#nellore #trainaccident #andhrapradesh Source link

Read More

కొనసాగుతున్న గ్యాస్ కష్టాలు.. కర్రల పొయ్యిలపై వంటలు.. పాత రోజులు మళ్లీ వచ్చేశాయా..?

ఏపీలో అంతర్జాతీయ పరిస్థితుల వల్ల గ్యాస్ కొరత, బ్లాక్ మార్కెట్‌లో సిలిండర్ ధరలు 2000 పైగా, విశాఖ గాజువాకలో గ్యాస్ బాయ్ 30 సిలిండర్లు మోసం, హోటల్స్ కర్రలపై వంటలు, ధరలు పెంపు Source link

Read More

22 నెలల శిశువు ధన్షిక మూడు రికార్డులు నమోదుచేసింది.

విజయనగరం: బొబ్బిలి మండలం కొత్తపెంటకు చెందిన 22 నెలల చిన్నారి ధన్షిక అసాధారణ ప్రతిభ కనబరిచింది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇన్‌ఫ్లుయెన్సర్ వరల్డ్ రికార్డ్స్, నోబెల్ వరల్డ్ రికార్డ్‌లలో స్థానం సంపాదించి సంచలనం సృష్టించింది. రెండేళ్లు నిండకముందే మూడు ప్రపంచ రికార్డులు సాధించడం విశేషం. సిరికి లక్షుంనాయుడు, హారిక దంపతులు తల్లిదండ్రులు. ధన్షిక తన జ్ఞాపకశక్తితో, స్పష్టమైన ఉచ్చారణతో అందరినీ ఆకట్టుకుంటోంది. అక్షరాలను, వాటికి సంబంధించిన పదాలను, సంఖ్యలను, వారాల పేర్లను, నెలలను, శరీర భాగాలను,…

Read More

Crime News: దారుణం.. 14 ఏళ్ల అమ్మాయిపై ఇద్దరు డ్రైవర్లు లైంగిక దాడి.. రాష్ట్రంలో మరో సంచలన కేసు.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 31, 2026 5:47 PM IST ఈ ఘటనలో నిందితులు బాలికను ఒంటరిగా చూసుకుని దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. తరచూ వేధింపులు కొనసాగడంతో ఆమె గర్భవతి అయింది. ఇటీవల ఆరోగ్యం బాగాలేకపోవడంతో తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా…. News18 కర్నూలు జిల్లాలో మైనర్ బాలికపై జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చి కలకలం రేపుతోంది. రోజూ పాఠశాలకు వెళ్లే 14 ఏళ్ల విద్యార్థినిని తీసుకెళ్లే ఆటోడ్రైవర్ ఆమెపై కోరికను పెంచుకుని, తరువాత తన…

Read More

అక్రమ సంబంధానికి భర్త బలి.. ప్రియుడితో కలిసి చంపేసిన భార్య..! wife kills husband with lover sensation in chittoor. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Mar 31, 2026 7:21 PM IST చిత్తూరు మొట్లచేను లో అక్రమ సంబంధం కోసం భార్య సూర్య ప్రియుడు తిరుపతి తో కలిసి భర్త బాలరాజు ను కత్తులతో హత్య, పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు ప్రియుడి మోజులో భర్తను హత్య చేసిన భార్య చిత్తూరు జిల్లాలో సంచలనం రేపిన ఘటనలో ప్రియుడి మోజులో పడి భర్తను హత్య చేసిన భార్య కథ వెలుగులోకి రావడం స్థానికంగా కలకలం రేపింది….

Read More

వేమన తిరునాళ్లలో కలకలం.. ఓ భక్తుడి తల పగల కొట్టిన పోలీసులు..! | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Mar 31, 2026 10:03 PM IST కటారుపల్లి వేమన బ్రహ్మోత్సవాల్లో లక్షలాది భక్తుల సందడి, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకోగా, పోలీసుల దాడి ఆరోపణలతో ఉద్రిక్తత, కార్యక్రమాలు నిలిపివేత + వేమన తిరునాళ్లలో భక్తుడి తల పగల కొట్టిన పోలీస్…. ప్రజాకవి యోగి వేమన బ్రహ్మోత్సవాల సందర్భంగా కటారుపల్లి వేమన ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఉత్సవాల వైభవాన్ని తిలకించేందుకు వేలాదిమంది భక్తులు తరలివచ్చి, ముందుగా వేమన సమాధిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో మొక్కులు తీర్చుకున్నారు. కొబ్బరికాయలు కొట్టి…

Read More

ఆపిల్ ఇలా కడిగి తింటున్నారా.. మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే.. క్యాన్షర్ ప్రమాదం కూడా..!

ఆపిల్‌పై ఉన్న మైనపు పొర సాధారణంగా సురక్షితం, కానీ పరిశుభ్రత కోసం వేడి నీరు నిమ్మరసం వెనిగర్ లేదా బేకింగ్ సోడాతో కడిగి తొలగించి తినాలని నిపుణుల సూచన Source link

Read More

Gold Fraud: తక్కువ ధరకే గోల్డ్ అంటూ బురిడీ.. చీటీల స్కీమ్ పేరుతో స్కామ్.. కోట్లతో పరార్..! manappuram jewelers chit fund scam. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Mar 31, 2026 7:48 PM IST మదనపల్లె మణప్పురం రితీ జువెలరీస్ మాజీ మేనేజర్ సూరజ్ చీటీ పథకాల పేరుతో సుమారు 2.5 కోట్లు మోసపుచ్చి పరారైందని ఆరోపణలు, బాధితుల నిరసన, పోలీసు ఫిర్యాదు సిద్ధం + ఆశ చూపి కోట్లు కొల్లగొట్టిన ప్రవేట్ ఫైనాన్స్…నిరసనకు దిగిన బాధితులు అన్నమయ్య జిల్లా మదనపల్లెలో భారీ మోసం వెలుగులోకి రావడం స్థానికులను కలవర పెట్టింది. పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న మణప్పురం రితీ జువెలరీస్…

Read More

స్వర్ణరథంపై మలయప్పస్వామి దర్శనం.. తిరుమలలో భక్తుల సందడి..! Tirumala Swarna Ratham |

Last Updated:Mar 31, 2026 7:59 PM IST తిరుమలలో శ్రీవారి వసంతోత్సవాల్లో భాగంగా స్వర్ణరథోత్సవం వైభవంగా జరిగింది, వేలాది భక్తులు గోవింద నినాదాలతో పాల్గొని స్వామివారి దివ్యదర్శనం పొందారు + స్వర్ణరథంపై శ్రీ భూ సమేత శ్రీ మలయప్పస్వామి..! తిరుమలలో ఆధ్యాత్మిక వైభవంతో మెరిసిపోతోంది. శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా రెండవ రోజు నిర్వహించిన స్వర్ణరథోత్సవం భక్తుల కళ్లకు కనువిందు చేసింది. శ్రీ భూదేవి, శ్రీదేవి సమేతంగా శ్రీ మలయప్పస్వామి స్వర్ణరథంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ…

Read More

విజయవాడ దుర్గమ్మ బంగారాన్నే కొట్టేసే ప్లాన్.. ఇంద్రకీలాద్రిపై ఇదేం కథ?.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 31, 2026 6:41 PM IST గమనించ దగ్గ విషయం ఏమిటంటే, కొత్త ట్రస్ట్ బోర్డు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇలాంటి ఘటన వెలుగులోకి రావడం ఇదే నాలుగోసారి. ఇప్పటికే సీసీ కెమెరాలు, పర్యవేక్షణ కమిటీ ఉన్నప్పటికీ అక్రమాలు ఆగకపోవడం పై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. News18 విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానంలో హుండీ లెక్కింపు సందర్భంగా చోటుచేసుకున్న ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భక్తులు సమర్పించిన బంగారు…

Read More