Tribal Welfare: గిరిజన ప్రాంతాల అభివృద్దికి వందల కోట్ల నిధులు.. అక్కడ రూ.490 కోట్లతో పనులకు శ్రీకారం |

Last Updated:Apr 08, 2026 5:22 PM IST Tribal Welfare: పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. రూ. 490 కోట్లతో సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ , గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడించారు. + 490 కోట్లతో సాలూరు అభివృద్ధికి శ్రీకారంగిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రా Tribal Welfare: పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గ…

Read More

పోస్టల్ శాఖలో ఉద్యోగాలు… హైదరాబాద్, విశాఖపట్నంలో కూడా ఖాళీలు… జీతం ఎంతంటే | India Post Announces CEPT Recruitment 2026 for 20 posts |

ఎంపికైన వారు మైసూరు, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ముంబై, పాట్నా, కోచి, విశాఖపట్నం వంటి దేశవ్యాప్తంగా ఉన్న సీఈపీటీ యూనిట్లలో పని చేయవచ్చు. ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మే 23, 2026 సాయంత్రం 5 గంటల వరకు అప్లై చేయవచ్చు. ఆసక్తి ఉన్న వారు సీఈపీటీ అధికారిక రిక్రూట్‌మెంట్ పోర్టల్ లో రిజిస్టర్ అయ్యి, అప్లికేషన్ ఫారం నింపాలి. అవసరమైన ఎడ్యుకేషనల్, టెక్నికల్, సర్వీస్ డాక్యుమెంట్స్ స్వయంగా సైన్ చేసి అప్లోడ్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)…

Read More

ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. రన్‌వేపై ఒక్కసారిగా నిలిచిపోయిన ఫ్లైట్.. భయాందోళనకు గురైన ప్రయాణికులు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 08, 2026 4:08 PM IST విశాఖ నుంచి తిరుపతి వెళ్తున్న ఇండిగో ఫ్లైట్ 6E7063 టేకాఫ్ సమయంలో సాంకేతిక లోపంతో రన్‌వేపై ఒక్కసారిగా ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విశాఖపట్నం నుంచి తిరుపతి బయలుదేరిన ఇండిగో విమానం (6E7063)లో అనూహ్యంగా సాంకేతిక లోపం తలెత్తింది. టేకాఫ్ సమయంలో ఒక్కసారిగా ఈ సమస్య ఎదురుకావడంతో అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని రన్‌వేపైనే సురక్షితంగా నిలిపివేశారు. ఊహించని ఈ పరిణామంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు…

Read More

YS Jagan: అమరావతి వద్దు.. ‘మావిగన్’ ముద్దు.. రాజధానిపై జగన్ సరికొత్త అస్త్రం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

రాజధాని నిర్మాణ వ్యయం, వాస్తవికత విషయంలో జగన్ ఒక స్పష్టమైన లెక్కను ప్రజల ముందు ఉంచారు. అమరావతి నిర్మాణానికి అంచనా వేస్తున్న లక్షల కోట్ల రూపాయల వ్యయంలో కేవలం 10 శాతం నిధులను మావిగన్‌పై వెచ్చిస్తే అద్భుతమైన సదుపాయాలు కల్పించవచ్చని ఆయన వివరించారు. అమరావతిలో కేవలం 50 వేల ఎకరాల విస్తీర్ణంలో కనీస మౌలిక సదుపాయాలు (రోడ్లు, కరెంటు, డ్రైనేజీ తదితరాలు) కల్పించడానికే తొలివిడతలో ఏకంగా లక్ష కోట్ల రూపాయలు అవసరం అవుతాయని, ఒక ఎకరానికి కనీసం…

Read More

Tirupati Trains: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్… తిరుపతికి మరిన్ని వేసవి ప్రత్యేక రైళ్లు… టైమింగ్స్ తెలుసుకోండి |

ఇవి కాకుండా చర్లపల్లి, పాట్నా మధ్య మరో 30 ప్రత్యేక రైళ్లు ఏప్రిల్ 8 నుంచి మే 29 వరకు అందుబాటులో ఉన్నాయి. పాట్నా-చర్లపల్లి రైలు సోమవారం, బుధవారం, చర్లపల్లి-పాట్నా రైలు బుధవారం, శుక్రవారం అందుబాటులో ఉంటాయి. ఈ రైళ్లు దారిలో కాజీపేట్, పెద్దపల్లి, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్హర్షా, నాగ్‌పూర్, గోండియా, దుర్గ్, రాయ్‌పూర్, బిలాస్‌పూర్, జార్సుగూడ, రూర్కెలా, హతియా, రాంచీ, బొకారో స్టీల్ సిటీ, గోమో, పరస్‌నాథ్, కోడెర్మా, గయా, జెహనాబాద్, తారేగ్ స్టేషన్లలో…

Read More

SC Commission Chairman K.Jawahar at Kanipakam | కాణిపాకంలో ఎస్సీ కమిషన్ చైర్మన్ కె జవహర్ | #local18v

చిత్తూరు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకంలో వెలసిన స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి సన్నిధిలో ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ చైర్మన్ కే జవహర్ భక్తిశ్రద్ధలతో దర్శనం చేసుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి దివ్య ఆశీస్సులు పొందేలా సహకరించారు.#KJawahar #Kanipakam #vinayakatemple Source link

Read More

College Students Fight: ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీలో ఫైట్.. తాగి తన్నుకున్న స్టూడెంట్స్ |

Last Updated:Apr 08, 2026 11:28 AM IST Viral Video: నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ పరిధిలోని ఆది శంకర ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలు ఉద్రిక్తంగా మారాయి. మంగ్లీ సాంగ్‌తో ఉత్సాహంగా ప్రారంభమైన ఈవెంట్ క్రమంగా అదుపు తప్పి స్టూడెంట్స్ కొట్టుకునే వరకు వెళ్లింది. + Viral Video Viral Video: ఆంధ్రప్రదేశ్‌ నెల్లూరు జిల్లాలో ఓ ఇంజనీరింగ్ కాలేజీ వార్షికోత్సవ వేడుకల్లో స్టూడెంట్స్ గొడవపడటంతో రచ్చ రచ్చగా మారింది. నెల్లూరు…

Read More

Indian Railway: మన రైల్వే స్టేషన్‌లకు మహర్దశ.. ఎయిర్‌పోర్టులు కూడా పనికిరావంతే | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 08, 2026 11:01 AM IST Indian Railway: దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్‌ల ఆధునీకరణ రెండో దశ పనులను కేంద్ర ప్రభుత్వం చకచక చేపడుతోంది. అమృత్ భారత్ పేరుతో రైల్వేస్టేషన్‌లు అద్దాల మేడల్లా మెరిసిపోతున్నాయి. + Indian Railway Indian Railway: దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్‌ల ఆధునీకరణ రెండో దశ పనులను కేంద్ర ప్రభుత్వం చకచక చేపడుతోంది. అమృత్ భారత్ పేరుతో రైల్వేస్టేషన్‌లు అద్దాల మేడల్లా మెరిసిపోతున్నాయి. ముఖ్యంగా…

Read More

Heavy Rain Alert: ఓవైపు వర్షాలు మరోపక్క ఎండలు.. వాతావరణ శాఖ వార్నింగ్ ఇదే | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

తెలంగాణ, రాయలసీమ మరియు తమిళనాడు ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనము మీదుగా మన్నార్ వరకు ద్రోణి విస్తరించి ఉందని ఎండీ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. వీటి ప్రభావంతో  బుధవారం (08-04-26) శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. బాపట్ల, పల్నాడు, మర్కాపురం, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు,…

Read More

Sariya Waterfalls: సరియా వాటర్‌ఫాల్ బ్యూటిఫుల్ లొకేషన్.. ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీతో వెళ్లినా ఆ కిక్కే వేరు

Sariya Waterfalls: సమ్మర్ వచ్చేసింది. స్కూల్స్, కాలేజీ స్టూడెంట్స్‌కి ఎగ్జామ్స్ పూర్తి కావడంతో సమ్మర్ హాలిడేస్‌కి మంచి టూరిస్ట్‌ ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నారా అయితే మీరు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఓ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్‌ని విజిట్ చేయవచ్చు. దాని పేరే సరియా జలపాతం. దీనికి బాహుబలి జలపాతం అనే మరోపేరు కూడా ఉంది. Source link

Read More