రంజాన్ స్పెషల్ హలీమ్ కోసం భారీ క్యూ.. టేస్ట్ చూసినవాళ్లు ఫిదా.. ఎక్కడంటే..! Hotel Shalimar Haleem is Ramzan season food hotspot in Vizianagaram. |

Last Updated:Feb 18, 2026 6:47 PM IST రంజాన్ సీజన్‌లో విజయనగరంలోని హోటల్ షాలిమార్ 40 రోజులపాటు స్పెషల్ మటన్, చికెన్ హలీమ్ అందిస్తోంది. Zomato, Swiggy ద్వారా ఆర్డర్ చేయొచ్చు. భారీ డిమాండ్ ఉంది. + ఇక్కడ హలీమ్ రుచికి కస్టమర్ల క్యూ రంజాన్ సీజన్ మొదలైతే చాలు ఫుడ్ లవర్స్ దృష్టి మొత్తం హలీమ్‌పైనే పడుతుంది. అలాంటి రంజాన్ ప్రత్యేక రుచిని ఈసారి విజయనగరంలోని హోటల్ షాలిమార్ మరింత ఘనంగా అందిస్తోంది. కంటోన్మెంట్…

Read More

Andhra University Tension: ఏయూలో RSS రచ్చ.. అక్కడ హైటెన్షన్

విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల మధ్య పోరు ఉత్కంఠ రేపుతోంది. వర్సిటీ సమస్యలపై అధికారులతో చర్చించేందుకు ఎస్ఎఫ్ఐ (SFI), ఏఐఎస్ఎఫ్ (AISF) ప్రతినిధులు సెనెట్ హాల్‌కు చేరుకున్నారు. అదే సమయంలో ఏబీవీపీ (ABVP) విద్యార్థులు కూడా అక్కడికి చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం మొదలైంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్లడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. వర్సిటీలో విద్యార్థుల మధ్య మతాల చిచ్చు పెడుతున్నారంటూ ఎస్ఎఫ్ఐ నేతలు ఆగ్రహం వ్యక్తం చేయగా, పోటాపోటీ…

Read More

Vijay Deverakonda Rashmika Wedding: అత్యంత గోప్యంగా విజయ్ దేవకొండ, రష్మిక పెళ్లి..! సెలబ్రిటీలకు సైతం ఆ కండీషన్ అప్లై

Royal Wedding: సౌత్ స్టార్ విజయ్ దేవకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న వెడ్డింగ్ న్యూస్ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని పెంచింది. మీడియా నివేదికల ప్రకారం ఈ జంట ఫిబ్రవరి చివరి వారంలో ఉదయపూర్‌లో జరిగే ఒక ప్రైవేట్ వేడుకలో వివాహం చేసుకోవచ్చని తెలుస్తోంది. అతి తక్కువ మందికి మాత్రమే ఆహ్వానం ఉన్న ఈ పెళ్లిలో స్టార్ కపుల్ ఓ కండీషన్ పెట్టినట్లుగా తెలుస్తోంది. Source link

Read More

Unique Festival: చెట్ల తాండ్ర అరటి గెలల పండుగ.. లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో విశేష సంప్రదాయం | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)

Last Updated:Feb 18, 2026 2:34 PM IST Banana Bunch Festival Chettla Thandra: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా, సంతబొమ్మాళి మండలం చెట్ల తాండ్ర గ్రామంలో ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో నిర్వహించే అరటి గెలలు పండుగ ఒక విశిష్టమైన ఆధ్యాత్మిక జాతరగా పేరు పొందింది. + రావి చెట్టుకు గెల కట్టి… నరసింహుని కృప పొందే విశ్వాస జాతర Banana Bunch Festival Chettla Thandra: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా, సంతబొమ్మాళి మండలం చెట్ల తాండ్ర…

Read More

AP News Updates: చిన్నారి హత్య కేసులో నిందితుడు ఆత్మహత్య? |

మదనపల్లి జిల్లాలో 7 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడైన కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతని మృతదేహం.. కురబలకోట మండలం.. కనసానివారి పల్లె చెరువులో నిందితుడి మృతదేహం లభ్యమైంది. ముదివేడు పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించనున్నట్లు తెలుస్తోంది. నిందితుడు.. 7ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి, అత్యంత ఘోరంగా నీటి డ్రమ్ములో ముంచి హత్య చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ కేసు సంచలనం సృష్టిస్తోంది. ఇప్పుడు అతని మృతదేహం…

Read More

International Fleet Review | సముద్రంలో యుద్ధనౌకలు ..విశాఖలో సందడి

విశాఖ సాగరం ప్రపంచ యుద్ధనౌకల గర్జనతో హోరెత్తింది. బుధవారం ఉదయం జరిగిన అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (IFR) 2026 లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొని భారత నౌకాదళ సత్తాను, స్నేహపూర్వక దేశాల శక్తిని సమీక్షించారు. రాష్ట్రపతి వెంట గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రపతి ‘ఐఎన్ఎస్ సుమేధ’ (INS Sumedha) యుద్ధనౌకపై నుంచి సముద్రంలో బారులు తీరిన 70కి పైగా యుద్ధనౌకలు, జలాంతర్గాములను…

Read More

Madanapalle Incident: మదనపల్లె చిన్నారి హత్య కేసు.. చెరువులో దూకి నిందితుడు ఆత్మహత్య? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 18, 2026 10:15 AM IST Madanapalle Child Murder Case Update:మదనపల్లి జిల్లాలో ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడైన కులవర్ధన్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. murder case Madanapalle Child Murder Case Update: మదనపల్లి జిల్లాలో ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడైన కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతదేహాన్ని కురబలకోట…

Read More

Cell Phone Repair: యువతకు గోల్డెన్ ఛాన్స్.. ఫ్రీగా సెల్‌ఫోన్ రిపేర్ కోర్స్.. భోజనం, వసతి కూడా ఉచితం..?

Canara Bank గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ శ్రీ సత్య సాయి జిల్లాలో ఉచిత సెల్‌ఫోన్ రిపేర్, ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ శిక్షణ March 2026 నుంచి ప్రారంభం. Source link

Read More

విశాఖలో సెలబ్రిటీ క్రికెట్ సంబరం.. 2 రోజులు టాలీవుడ్ తారల మ్యాచ్‌లు..! ACA VDCA Stadium to host Tollywood Celebrity Cricket League soon. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 17, 2026 6:46 PM IST ACA-VDCA స్టేడియంలో టాలీవుడ్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ రెండు రోజుల పాటు జరగనుంది. 7 జట్లు, 110 సెలబ్రిటీలు పాల్గొంటారు. ఆదాయం పేద పిల్లల విద్య, సీఎం సహాయ నిధికి వినియోగిస్తారు. విశాఖలో 2 రోజుల పాటు టాలీవుడ్ సెలబ్రిటీ క్రికెట్ పండుగ.. పోస్టర్ ను విడుదల చేసిన విశాఖ క్రీడాభిమానులకు రెండు రోజుల పాటు సెలబ్రిటీ క్రికెట్ సందడి రాబోతోంది. టాలీవుడ్ నటులు, టీవీ ఆర్టిస్టులు,…

Read More

Andhra News: ఏపీలో సంచలనం.. ఏడేళ్ల అమ్మాయిని దారుణంగా చంపి డ్రమ్ములో పెట్టాడు.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 17, 2026 10:11 PM IST ముఖ్యమంత్రి, మంత్రి నారా లోకేష్‌తో కలిసి బాధిత చిన్నారి తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఈ కేసులో ఎలాంటి రాజీ ఉండదని, నిందితుడిని వదిలిపెట్టబోమని తెలిపారు. Madanapalle Child Murder Case Madanapalle Child Murder Case: ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లిలో చోటుచేసుకున్న బాలిక హత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారి తీసింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలను కుదిపేసిన ఈ…

Read More