AP Telangana Latest News Updates: అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. వ్యతిరేకించిన వైసీపీ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

“నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ – నా రాజధాని అమరావతి”..: ఐదు కోట్ల ఆంధ్రులు గర్వంగా నినదించే చారిత్రాత్మక ఘట్టానికి దేశ పార్లమెంటు వేదిక కావడం అత్యంత సంతోషకరమని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ‘ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని’ నినాదంతో, అభివృద్ధి వికేంద్రీకరణ విధానంతో అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానానికి పార్లమెంటులో చట్టబద్ధత కల్పిస్తూ బిల్లు ఆమోదించడం ప్రజలందరూ గర్వించదగ్గ రోజన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, మద్దతుగా నిలిచిన…

Read More

Tomato Farmers: టమాటా పంటను పొలాల్లోనే వదిలేస్తున్న రైతులు.. దేనికో ఈ వీడియో చూడండి | బిజినెస్

Last Updated:Apr 01, 2026 1:20 PM IST ప్రస్తుతం మార్కెట్లో టమాట ధరలు పూర్తిగా పతనమయ్యాయని రైతులు చెబుతున్నారు. కిలో టమాటకు రూపాయి కూడా పలకకపోవడం బాధాకరమని రైతు నారాయణరావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలాని ఎం పనుకువలస గ్రామానికి చెందిన టమాట రైతులు పంటపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. + టమాట రైతుల ఆవేదన.. గిట్టుబాటు ధర లేక పంటను పొలాల్లోనే వదిలేస్తున్న రైతులు Tomato Farmers: ప్రస్తుతం…

Read More

Shringar Vallabha Swami Grand Wedding | శృంగార వల్లభ స్వామి కళ్యాణ మహోత్సవాలు

గోదావరి జిల్లాలో దివిలి గ్రామంలోని శృంగార వల్లభ స్వామి ఆలయంలో 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతూ భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తున్నాయి. Source link

Read More

Ontimitta Kodandarama Swamy Kalyanam: నేడు కోదండరాముని కల్యాణం.. నవమి నాడు కాకుండ ఈరోజు ఎందుకని ..?

Ontimitta Kodandarama Swamy Kalyanam: ఏపీలోని కడప జిల్లాలోని ఒంటిమిట్టలోని చారిత్రక కోదండరామస్వామి ఆలయంలో ఈరోజు శ్రీసీతారాముల కల్యాణం జరగనుంది. ఈవేడుకకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హాజరవుతారు. ఒంటిమిట్ట ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల మార్చి 26న ప్రారంభం అయ్యాయి. ఏప్రిల్ 5వరకు కొనసాగుతాయి. Source link

Read More

Tirumala Salakatla Vasanthotsavam Concludes | కన్నుల పండువగా తిరుమల వసంతోత్సవాలు

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి మూడు రోజుల వార్షిక సాలకట్ల వసంతోత్సవాలు నేటితో (ఏప్రిల్ 1) వైభవంగా ముగిశాయి. చివరి రోజున శ్రీ మలయప్ప స్వామివారితో పాటు శ్రీరామచంద్రుడు మరియు శ్రీకృష్ణుడు కూడా వసంత మండపంలో కొలువై భక్తులకు దర్శనమిచ్చారు.#tirumala #tirumalatemple #SalakatlaVasanthotsavam Source link

Read More

Tiger Alert: ఫారెస్ట్ అధికారులు ఎదురుగా పెద్దపులి..? భయంతో వెనక్కి పరుగులు | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 01, 2026 9:12 AM IST Tiger Alert: అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలంలో ఉన్న పెద్దపులి విషయంలో ప్రజలకన్నా అటవీశాఖ అధికారులే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతినిత్యం సిగ్నల్ ద్వారా ఎక్కడుందో పెద్దపులిని తెలుసుకునేందుకు ప్రత్యేక టీం పనిచేస్తుంది. + ఫారెస్ట్ అధికారులు ఎదురుగా పెద్దపులి?భయంతో వెనక్కి పరుగులు Tiger Alert: అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలంలో ఉన్న పెద్దపులి విషయంలో…

Read More

Live News Today: ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్.. రూ.3వేల కోట్లు బకాయిలు పెట్టిన ప్రభుత్వం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Live News Today: నేటి నుంచి ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్ కానున్నాయి. ఆరోగ్యశ్రీ నిలిపివేస్తున్న ఆషా ప్రకటించింది. బకాయిలు చెల్లించకపోవడంతో సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. రూ.3 వేల కోట్ల ఆరోగ్య శ్రీ బిల్లులు బకాయి పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పుడు చంద్రబాబు సీఎం అయ్యాకు రెండోసారి ఆరోగ్య శ్రీ సేవలు బంద్ అయ్యాయి. గతంలో సమ్మె చేసినప్పుడు బకాయిలు చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. గత డిసెంబర్ నెలాఖరుకు చెల్లిస్తామని…

Read More

AP News: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శాఖ అదరహో.. ఏకంగా 5 జాతీయ అవార్డులు గెలిచిందోచ్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 01, 2026 6:47 AM IST AP Latest News: ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ జాతీయ స్థాయిలో మరోసారి తన ప్రతిభను చాటుకుంది. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలో పనిచేస్తున్న ఈ శాఖకు మొత్తం ఐదు జాతీయ పురస్కారాలు లభించాయి. గ్రామీణాభివృద్ధి, స్థానిక సంస్థల బలోపేతం, సేవల విస్తరణలో చూపిన ఉత్తమ పనితీరుకు గాను కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్ శాఖ ఈ అవార్డులను ప్రకటించింది. AP News: ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ…

Read More

AP Capital Amaravati: నేడే అమరావతికి చట్టబద్ధత.. లోక్‌సభలో బిల్లు.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 01, 2026 5:55 AM IST ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అమరావతినే రాజధానిగా గుర్తిస్తూ తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపింది. ఆ తీర్మానాన్ని ఆధారంగా తీసుకుని కేంద్రం చట్టసవరణకు ముందడుగు వేస్తోంది. News18 ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం మరోసారి కేంద్రంగా మారింది. రాష్ట్రానికి శాశ్వత రాజధానిగా అమరావతిని ఖరారు చేసే దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర పునర్విభజన చట్టంలో సవరణలు చేసి అమరావతికి చట్టబద్ధ హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు…

Read More

AP Weather Update: ఎండాకాలంలో అకాల వర్షాల ప్రభావం.. అమరావతి వాతావరణ కేంద్రం కీలక సూచన | ఆంధ్రప్రదేశ్ వార్తలు

వాతావరణ శాఖ వివరాల ప్రకారం, ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం , ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రభావంతో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా తూర్పు ఉత్తరప్రదేశ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు విస్తరించిన వాయుమండల పరిస్థితులు ఈ మార్పులకు కారణమవుతున్నాయని చెప్పారు. అమరావతి వాతావరణ కేంద్రం అంచనాల ప్రకారం, బుధవారం, గురువారం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం…

Read More