Tirupati: వైసీపీ నేత భూమన నేతృత్వంలో మత మార్పిడి.. ఆ దంపతులు ఎవరో చూడండి

Tirupati : టీటీడీ మాజీ చైర్మన్‌, వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ముస్లిం మతాన్ని అనుసరిస్తున్న ఒక దంపతులు తిరిగి హిందూ మతాన్ని స్వీకరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. Source link

Read More

Hanuman Jayanti: ఏడాదిలో రెండుసార్లు హనుమాన్ జయంతి ఎందుకు చేస్తారో తెలుసా.. అసలు రహస్యం ఇదే..!

దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు, విశాఖలో ఆలయాలు జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగి, భక్తులు ప్రత్యేక పూజలు, సుందరకాండ పారాయణం చేస్తూ హనుమంతుని కృప కోరుతున్నారు Source link

Read More

Tirumala Thumburu Theertha Mukkoti | వైభవంగా తిరుమల తుంబురు తీర్థ ముక్కోటి

తిరుమల కొండల్లో వెలిసిన పవిత్ర తుంబురు తీర్థ ముక్కోటి ఉత్సవం నేడు ఘనంగా జరిగింది. సుమారు 12,235 మంది భక్తులు పాపవినాశనం మార్గం ద్వారా అటవీ ప్రాంతంలో కిలోమీటర్ల మేర నడిచి స్వామివారి తీర్థాన్ని దర్శించుకున్నారు.#tirumala #ThumburuTheerthaMukkoti #andhrapradesh Source link

Read More

Weather: అక్కడో తుపాను. ఏపీ, తెలంగాణపై ద్రోణి. 5 రోజులు వర్షాలు, ఈదురుగాలులు, మెరుపులు

Weather Today: ఏపీ, తెలంగాణ వాతావరణలో అనూహ్య మార్పులు వస్తున్నాయి. అకాల వర్షాలు కొనసాగుతున్నాయి. ఇవాళ పశ్చిమ ద్రోణి ప్రభావం కనిపించబోతోంది. దాని వల్ల వర్షాలతోపాటూ.. ఈదురుగాలులు, మెరుపులు కూడా వస్తాయి. పూర్తి వివరాలు తెలుసుకుందాం. Source link

Read More

AP Reorganisation Amendment Bill 2026: ఏపీ రాజధాని అమరావతిపై నేడు రాజ్యసభలో చర్చ.. వైసీపీ అక్కడ కూడా వాకౌట్ చేస్తుందా? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

నేడు ఏప్రిల్ 2, 2026 రాజ్యసభలో ఈ బిల్లుపై రెండు గంటల చర్చ జరగనుంది. లోక్‌సభలో నిన్న (ఏప్రిల్ 1) వాయిస్ ఓటుతో ఆమోదం పొందిన ఈ సవరణ బిల్లు 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 5ని సవరించి, అమరావతిని జూన్ 2, 2024 నుంచి రాష్ట్ర ఏకైక రాజధానిగా గుర్తిస్తుందని ది హిందూ, ఏప్రిల్ 1, 2026 రిపోర్ట్ చేసింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టగా,…

Read More

గోదావరి ఒడ్డున శబరిమల వైభవం.. ఘనంగాఅయ్యప్ప జయంతి ఉత్సవాలు..! ayyappa jayanthi celebrations on godavari river bank with grandeur like sabarimala. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 02, 2026 6:51 AM IST గోదావరి జిల్లాల్లో అయ్యప్పస్వామి జయంతి ఉత్సవాలు శబరిమల స్థాయిలో ఘనంగా జరిగి, వేలాది భక్తులు దీక్షతో పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణం నెలకొల్పారు + కేరళను తలపించిన గోదావరి ఘనంగా అయ్యప్ప వేడుక కేరళలోని శబరిమలలో జరిగే అయ్యప్పస్వామి జయంతి మహోత్సవాల వైభవాన్ని తలపించేలా ఈసారి ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి తీర ప్రాంతాలు భక్తిరసంతో నిండిపోయాయి. స్వామివారి జన్మనక్షత్రం సందర్భంగా వేలాదిమంది అయ్యప్ప భక్తులు ఒకచోట చేరి నిర్వహించిన వేడుకలు…

Read More

NTR District: సొంతింటి కోసం అప్పు చేశాడు.. తీర్చలేకపోయాడు.. వేధింపులకు దిగిన ఫైనాన్స్ కంపెనీ.. చివరకు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 02, 2026 5:41 AM IST NTR District: సొంతింటి కోసం అప్పు చేశాడు.. తీర్చలేకపోయాడు.. వేధింపులకు దిగిన ఫైనాన్స్ కంపెనీ.. చివరకు! ప్రతీకాత్మక చిత్రం NTR District: గూడు లేని వారికి నీడను అందించాల్సిన గృహ రుణం, ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్న విషాద ఘటన ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు మండలంలో చోటుచేసుకుంది. ఒక ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధుల వేధింపులు శృతిమించడంతో, అవమానాన్ని భరించలేక భూక్యా హనుమ (42) అనే వ్యక్తి…

Read More

AP News Updates: ఆస్తి పన్ను బకాయిల చెల్లింపులో వడ్డీ మాఫీ గడువు పెంపు! |

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్తిపన్ను బకాయిలు చెల్లించేవారికి విధించే వడ్డీని 50 శాతం మాఫీ చేస్తోంది. ఈ గడువు మార్చి 31తో ముగియగా.. ఇంకా చాలా మంది బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. అందువల్ల ఈ గడువును ఏప్రిల్ 30 వరకూ పెంచుతూ జీవో జారీ చేసింది. అందువల్ల ఏప్రిల్ 30లోపు బకాయిలు చెల్లించే వారిపై పడే వడ్డీలో సగం మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఈ అవకాశం ఉపయోగించుకోవాలనీ, మళ్లీ గడువు పెంపు ఉండదని ప్రభుత్వం తెలిపింది. ఇవాళ…

Read More

Corruption: ఆ జిల్లాల్లో ప్రభుత్వశాఖలో 25మందికి షోకాజ్ నోటీసులు.. సస్పెండ్ వేటు ఎందుకో తెలుసా..? | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 01, 2026 2:52 PM IST APSPDCL Corruption: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో 25 మంది అధికారులు, సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ జిల్లాల్లోని విద్యుత్ శాఖలో షోకాజ్ నోటీసులు కలకలం, సస్పెండ్ వేటు ఎందుకో తెలుసా APSPDCL Corruption: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో 25 మంది అధికారులు, సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్…

Read More

Yogi Vemana Brahmotsavam: సత్యసాయి జిల్లాలో వేమన బ్రహ్మోత్సవాల సందడి.. తిరునాళ్ల పూర్తి వివరాలు ఇవే.. | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Apr 01, 2026 7:07 PM IST శ్రీ సత్యసాయి జిల్లాలో కటారుపల్లి యోగి వేమన బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగి, మహాశక్తి పూజ, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకర్షణగా, ఏప్రిల్ 1న గొడుగుల మెరువనతో ముగింపు + వేమన బ్రహ్మోత్సవాలలో హైలెట్స్ …… శ్రీ సత్యసాయి జిల్లాలోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన గాండ్లపెంట మండలం, కటారుపల్లిలో వెలసిన యోగి వేమన బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది అత్యంత వైభవంగా, భక్తిప్రపత్తుల మధ్య కొనసాగుతున్నాయి. ప్రజాకవి, సామాజిక సంస్కర్త, యోగి…

Read More