News Desk

Job Fair: టాప్ కంపెనీలు.. 800 పైగా ఉద్యోగాలు.. ఈ ఛాన్స్అస్సలు మిస్ అవ్వొద్దు..!

విశాఖపట్నంలో మార్చి 18న ఆంధ్ర యూనివర్సిటీ మోడల్ కెరీర్ సెంటర్ ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా. అపోలో ఫార్మసీస్, మెడ్ప్లస్, పేటీఎం వంటి కంపెనీలు పాల్గొంటాయి. 800కు పైగా ఉద్యోగాలు, వేతనం రూ.15,000-30,000. Source link

Read More

ఉపాధి హామీ పనులు ప్రారంభించిన టీడీపీ నాయకులు

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని జాలవాడి గ్రామంలో మంగళవారం ఉపాధి హామీ పనులను టీడీపీ గ్రామ అధ్యక్షులు బోయ వెంకన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఖచ్చితమైన కొలతలతో పనులు చేస్తే సరైన వేతనం పొందవచ్చునని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పని దినాలను 150 రోజులకు పెంచిందని గుర్తు చేశారు. కావున గ్రామంలోని కూలీలు అందరూ వలసలు వెళ్లకుండా ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ…

Read More

Top 10 News Today: ప్రపంచంలోనే జరిగిన టాప్ 10 వార్తలు.. తెలుగులో మీ కోసమే

Top 10 News Today: మార్చి 17వ తేదీ తెలుగు టాప్ టెన్ వార్తలు చూద్దాం. ఏపీ, తెలంగాణలో జరిగిన వార్తలు.. జాతీయం, అంతర్జాతీయంగా జరిగిన వార్తలు చిన్నగా మీకోసం మీ ముందుకు తెస్తుంది న్యూస్18 తెలుగు. Source link

Read More

రైతులకు అండగా కూటమి ప్రభుత్వం

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : రైతులకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని టీడీపీ సీనియర్ నాయకులు వీరేష్ గౌడ్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని చిన్నతుంబళం గ్రామంలో రైతన్న మీ కోసం, రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల ఇంటింటికి వెళ్లి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఇస్తున్న సహాయం గురించి వివరించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 14000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 6000…

Read More

అనకాపల్లి నూకాంబిక జాతరకు కట్టుదిట్టమైన భద్రత.. భక్తులకు భారీ ఏర్పాట్లు..! Nookambika Ammavari Jathara in Anakapalli Tight Security for Devotees. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 17, 2026 5:26 PM IST అనకాపల్లిలో నూకాంబిక అమ్మవారి ‘కొత్త అమావాస్య’ జాతర వేడుకలు ప్రారంభమయ్యాయి. భక్తుల సౌకర్యం, భద్రత కోసం ఎస్పీ తుహిన్ సిన్హా పర్యవేక్షణలో పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. News18 అనకాపల్లిలో రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన నూకాంబిక అమ్మవారి ‘కొత్త అమావాస్య’ జాతర వేడుకలు ప్రారంభం కావడంతో పట్టణం మొత్తం భక్తి ఉత్సాహంతో కళకళలాడుతోంది. నెల రోజుల పాటు జరిగే ఈ మహోత్సవానికి వేలాదిగా భక్తులు తరలివస్తున్న…

Read More

సర్వసభ్య సమావేశానికి పలువురు మండలాధికారులు గైర్హాజరు..

-అధికారులకు ప్రజాసమస్యలు పట్టవా-ప్రశ్నించిన సర్పంచులు, ఎంపీటీసీలు విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : రాప్తాడు ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీఓ బి. విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఎంపీపీ చిట్రెడ్డి జయలక్ష్మి అధ్యక్షతన మంగళవారం జరిగిన సాధారణ సర్వ సభ్యసమావేశానికి పలువురు మండలాధికారులు గైహాజరయ్యారు. ముఖ్యఅతిథిగా జడ్పిటిసి పసుపుల హేమావతి హాజరయ్యారు. మూణ్ణెల్ల క్రితం జరిగిన అభివృద్ధి పనుల పురోగతిని, చేపట్టాల్సిన పథకాలు, ప్రజా సమస్యల పరిష్కారానికి తీసుకున్న చర్యల గురించి సభ్యులకు వివరించాల్సిన అధికారులు సమావేశానికి రాకపోవడంపై సర్పంచులు, ఎంపీటీసీలు ప్రశ్నించారు….

Read More

AP Politics: ప్రజాప్రతినిధుల స్థానంలో ప్రత్యేక అధికారులు.. రాష్ట్రంలో రేపటి నుండి కొత్త మార్పు | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 17, 2026 4:49 PM IST Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో నేటితో మున్సిపల్ చైర్ పర్సన్ల పదవీకాలం ముగిసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో చివరి రోజు కౌన్సిల్ సమావేశం తో పాటు వీడ్కోల కార్యక్రమాన్ని నిర్వహించారు. చైర్ పర్సన్ స్థానాల్లో బుధవారం నుంచి ప్రత్యేక అధికారులు రానున్నారు. + ఏపీ చైర్ పర్సన్ లు దిగారు..ప్రత్యేక అధికారులు ఎక్కారు Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో నేటితో మున్సిపల్ చైర్ పర్సన్ల పదవీకాలం ముగిసింది….

Read More

ఎల్‌పీజీ వినియోగదారులకు ఊరట.. కేంద్రం కీలక ప్రకటన.. ఇ-కేవైసీ వారికి మాత్రమే!

ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్‌కు మళ్లీ ఈ-కేవైసీ చేయించాలంటూ వస్తున్న వార్తలపై నెలకొన్న గందరగోళానికి కేంద్ర ప్రభుత్వం తెరదించింది. ఈ-కేవైసీ ప్రక్రియ అందరికీ తప్పనిసరి కాదని, కేవలం కొందరికి మాత్రమేనని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసి వినియోగదారుల్లో నెలకొన్న ఆందోళనను తొలగించే ప్రయత్నం చేసింది. ఇప్పటికే కేవైసీ పూర్తి చేసుకున్న సాధారణ వినియోగదారులు మళ్లీ ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సిన అవసరం లేదని కేంద్రం తెలిపింది….

Read More

ఏపీలో విభిన్నమైన వాతావరణం

ఒకవైపు రాయలసీమ జిల్లాల్లో ఎండ‌లు.. మరోవైపు కోస్తా జిల్లాలకు వర్ష సూచన ఆంధ్రప్రదేశ్‌లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు రాయలసీమ జిల్లాలు ఎండలతో మండిపోతుంటే, మరోవైపు కోస్తా జిల్లాలకు వర్ష సూచన జారీ అయింది. సోమవారం అనంతపురంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 38.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే సమయంలో కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కొంత తగ్గుముఖం పట్టడం గమనార్హం.ద్రోణి ప్రభావం, నైరుతి దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా రాబోయే నాలుగు రోజుల పాటు…

Read More

News Updates Today: బిగ్ న్యూస్.. తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా |

News Updates Today: తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. ఈరోజు చర్చలు వాడీవేడిగా సాగాయి. మహిళలకు ప్రసూతి సెలవులు:  పిల్లలను దత్తత తీసుకునే మహిళలకు ప్రసూతి సెలవులు ఇవ్వడంపై సుప్రీంకోర్టు సంచలన, చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. కుటుంబం అంటే కేవలం రక్త సంబంధం మాత్రమే కాదు, అనుబంధం కూడా ముఖ్యమని తెలిపింది. దత్తత తీసుకున్న బిడ్డకు, కన్న బిడ్డకు మధ్య ఎటువంటి వివక్ష ఉండకూడదని స్పష్టం చేసింది. ఈ క్రమంలో మూడు నెలల కంటే ఎక్కువ…

Read More