News Desk

జేడీయూకు కేసీ త్యాగి రాజీనామా

పట్నా: బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. జేడీయూ సలహాదారు, నితీశ్ సన్నిహితుడు కేసీ త్యాగి పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడించారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజ్యసభకు ఎన్నికైన మరుసటి రోజే త్యాగి ఈ నిర్ణయం ప్రకటించడం గమనార్హం. జేడీయూ జాతీయ కార్యదర్శి, పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేసిన త్యాగి…ఆ పార్టీ అవతరించినప్పటి నుంచి కొనసాగుతున్నారు. నితీశ్ కుమార్‌తో దాదాపు 50 ఏళ్లు కలిసి రాజకీయాల్లో పనిచేశారు. తాజాగా జేడీయూ సభ్యత్వాన్ని…

Read More

గ్యాస్ కొరత పేరుతో దళారీల దందా.. సిలిండర్ కోసం సామాన్యుల పోరాటం.. ఏపీలో గ్యాస్ సంక్షోభం తీవ్రం..! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 17, 2026 8:01 PM IST ఆంధ్రప్రదేశ్‌లో వంటగ్యాస్ సమస్య తీవ్రమవుతోంది. గ్యాస్ కొరత, బ్లాక్ మార్కెట్, అక్రమాలు ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. + గ్యాస్ పక్కదోవ పట్టడానికి వీరే కారణం.. ఏపీలో తీవ్రమైన గ్యాస్ సమస్య ఆంధ్రప్రదేశ్‌లో వంటగ్యాస్ సమస్య రోజురోజుకు మరింత తీవ్రమవుతోంది. ఒకప్పుడు సులభంగా లభించిన గ్యాస్ ఇప్పుడు సాధారణ ప్రజలకే కాదు, చిన్న వ్యాపారులకూ అందని ద్రాక్షలా మారుతోంది. ఇళ్లలోనూ, హోటళ్లలోనూ,…

Read More

పితృత్వ సెలవులపై ప్రత్యేక చట్టం – Visalaandhra

కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన న్యూదిల్లీ: పితృత్వ సెలవులపై ప్రత్యేక చట్టం తీసుకురా వాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. పిల్లలు, వారి తల్లిదండ్రుల అవసరాలకు అనుగుణంగా సెల వులు నిర్ణయించాలని పేర్కొంది. మాతృత్వ సెలవులపై కేసులో విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు మంగళ వారం పితృత్వ సెలవులపైనా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. తండ్రులకు కూడా సెలవులు ఉండాల్సిం దేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పిల్లల పెంపకం కేవలం తల్లి బాధ్యత మాత్రమే కాదని, తండ్రికి కూడా సమాన బాధ్యత…

Read More

తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం, మంటలు విస్తృతంగా వ్యాపించాయి

తిరుపతిలోని ఆటోనగర్ పారిశ్రామిక వాడలో మంగళవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక స్క్రాప్ దుకాణంలో మొదలైన మంటలు క్షణాల్లో సమీపంలోని మరో షాపుకు వ్యాపించాయి. ఈ ఘటనలో రెండు షాపులు పూర్తిగా కాలి బూడిద అయ్యాయి. మంటలు భారీగా ఎగసిపడడంతో ఆ ప్రాంతం మొత్తం దట్టమైన పొగతో కమ్మబడింది, దీనితో స్థానికులు మరియు ఇతర షాపుల నిర్వాహకులు భయంతో అక్కడి నుంచి పారిపోయారు. అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను…

Read More

న్యూజిలాండ్‌లో జాబ్.. నెలకు రూ.2 లక్షల జీతం.. ఏపీ యువతకు బంపర్ ఆఫర్..! New Zealand Internship Golden Chance for Srikakulam Youth |

శ్రీకాకుళం వంటి జిల్లాల్లో పరిమితమైన ఉద్యోగ అవకాశాల మధ్య, న్యూజిలాండ్‌లోని ప్రముఖ హోటల్ గ్రూప్స్‌లో పనిచేసే అవకాశం రావడం యువతకు పెద్ద బ్రేక్‌గా భావించవచ్చు. ఈ ఇంటర్న్‌షిప్‌లో భాగంగా ఫుడ్ & బేవరేజెస్, ఫ్రంట్ ఆఫీస్, హౌస్‌కీపింగ్, కులినరీ వంటి విభాగాల్లో ప్రత్యక్ష అనుభవాన్ని పొందే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం పని చేసే విధానాన్ని నేర్చుకోవడంతో పాటు, కమ్యూనికేషన్ స్కిల్స్, కస్టమర్ సర్వీస్ నైపుణ్యాలు గణనీయంగా మెరుగుపడతాయి. Source link

Read More

గూడు ఘోష

. పేదల సొంతింటి కల నెరవేరేదెన్నడు?. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ ఎప్పుడు?. మూడు బడ్జెట్లయినా కేటాయింపులు నిల్. సామాన్య, మధ్యతరగతిపై ఇంటి అద్దెల భారం విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: పేదలకు గృహ భద్రత కల్పించడం ఏ ప్రభుత్వానికైనా అత్యంత కీలకమైన సామాజిక బాధ్యత. రాష్ట్రంలో పేదలకు ఇళ్ల స్థలాలిచ్చే విషయంలో మాత్రం ప్రభుత్వానికి ఇప్పటికీ స్పష్టత లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు దిశగా ముందుకు సాగకపోవడంతో వేలాది పేద కుటుంబాలు అనిశ్చితిలో…

Read More

ఎండల మధ్య షాకింగ్ ట్విస్ట్.. ఈదురుగాలులు, పిడుగులతో వర్షాలు.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్..! Weather change in Andhra Pradesh Rain and winds for four day | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 17, 2026 9:40 PM IST ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం మారబోతోంది. విశాఖ వాతావరణ శాఖ ప్రకారం, కోస్తా, రాయలసీమలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. + ఏపీలో ఆ జిల్లాలకు 4రోజులు వర్షాలు..!  ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారబోతోంది. ఎండలు మండుతున్న వేళలోనే ఆకస్మికంగా వర్షాలు పడనున్నాయన్న హెచ్చరిక ప్రజల్లో ఆసక్తి, ఆందోళన కలిగిస్తోంది. సంభవన వాతావరణం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు…

Read More

జెమినీలో సరికొత్త కామెడీ షో ‘మాస్ జాతర’

హైదరాబాద్: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించేందుకు జెమినీ టీవీ సిద్ధమైంది. ‘మాస్ జాతర’ పేరుతో రూపొందించిన ఈ మెగా వీకెండ్ కామెడీ షోను హైదరాబాద్‌లోని నెక్సస్ మాల్‌లో సినీ తారలు, కమెడియన్ల సందడి మధ్య ఘనంగా ప్రారంభమైంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, já¶ట్యూబర్లు, కళాకారులతో కూడిన ఈ వినూత్న స్కిట్ కాంపిటీషన్ ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి తొమ్మిది గంటలకు ప్రసారం కానుంది. జానీ మాస్టర్, నవదీప్, బిందు మాధవి జడ్జీలుగా వ్యవహరిస్తున్న ఈ…

Read More

Tirupati: 19న శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధిలో ఉగాది వేడుకలు.. ఈ సేవలు రద్దు |

Last Updated:Mar 17, 2026 8:21 PM IST Tirupathi: సిరులతల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మార్చి 19వ తేదీన ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, మ‌ధ్యాహ్నం 3 నుండి 4 గంటల వరకు శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు అభిషేకం నిర్వహిస్తారు. Tiruchanur Padmavathi Temple Tirupathi: సిరులతల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మార్చి 19వ తేదీన ఉగాది వేడుకలు…

Read More

ఈ అమ్మాయిలు నిజం కాదు.. జాగ్రత్త : సజ్జనార్ హెచ్చరిక

‘‘ఒంటరిగా ఉన్నారా? ఇంకెందుకు ఆలస్యం.. ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి. అందమైన అమ్మాయిలు, ఆంటీలతో సరదాగా మాట్లాడండి. మీ రంగు, రూపంతో మాకు పనిలేదు’’ అంటూ అమ్మాయిలు చెబుతున్నట్లుగా ఉన్న వీడియోల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. ఈ వీడియోల్లో ఆకర్షణీయంగా కనిపిస్తున్న అమ్మాయిలు నిజం కాదని, అవన్నీ ఏఐ సాయంతో సృష్టించిన వీడియోలు అని తెలిపారు. యువత ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు హానీట్రాప్ చేస్తున్నారని ఈ మేరకు ఆయన…

Read More