News Desk

అర్ధాంతరంగా నిలిచిపోయిన అంగన్‌వాడీ భవనం పూర్తి చేయాలి: సిపిఐ డిమాండ్…

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా ): నార్పల మండల కేంద్రంలోని ఉయ్యాలకుంట కాలనీలో నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయిన అంగన్‌వాడీ భవనాన్ని తక్షణమే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో అంగన్‌వాడీ భవనాలకు అనుమతులు మంజూరైనప్పటికీ పనులు పూర్తికాకపోవడం విచారకరమని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా రెండేళ్లుగా ఈ అంశంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఎమ్మెల్యే అసెంబ్లీలో అంగన్‌వాడీ భవనాల సమస్యను ప్రస్తావించినప్పటికీ,…

Read More

తిరుమల వసంతోత్సవాల్లో ప్రత్యేక దర్శనం.. మూడు యుగాల దేవతలు ఒకే వేదికపై.. ఎప్పుడంటే..! grand start of spring festival in tirumala crowded with devotees. |

Last Updated:Mar 30, 2026 8:56 PM IST తిరుమలలో శ్రీ వేంకటేశ్వర వసంతోత్సవాలు ఘనంగా ప్రారంభం, మలయప్ప స్వామి బంగారు రథోత్సవం, స్నపన తిరుమంజనం, ఏప్రిల్ 1 వరకు వేడుకలు కొనసాగనున్నాయి + తిరుమలలో వైభవంగా వసంతోత్సవాలు మొదలు..! తిరుమలలో ఆధ్యాత్మిక ఉత్సాహం మళ్లీ పులకరించింది. శ్రీ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాలు ఘనంగా ప్రారంభమై భక్తులను ఆధ్యాత్మికానందంలో ముంచెత్తుతున్నాయి. చైత్ర శుద్ధ పౌర్ణమి వరకు మూడు రోజుల పాటు నిర్వహించే ఈ సాలకట్ల ఉత్సవాలు ప్రతి…

Read More

కలెక్టరేట్ లో అగ్ని ప్రమాదాల పట్ల అవగాహన సదస్సు

విశాలాంధ్ర -అనంతపురం టౌన్: అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనం వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో సోమవారం అగ్ని ప్రమాదాల పట్ల జిల్లా అధికారులకు, ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఫైర్ అధికారి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అగ్ని ప్రమాదాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను, నీటి ప్రమాదాల పట్ల, ఎన్ని రకాల అగ్ని ప్రమాదాలు ఉన్నాయి, వాటిని ఆర్పే పద్ధతులు గురించి, కిచెన్ సేఫ్టీ గురించి,…

Read More

మత్స్యకారుల కోసం సూపర్ సర్వీస్.. ఇంటి ముంగిటకే వైద్యులు.. ఎక్కడంటే..? your doctor at your home in konaseema mobile. |

Last Updated:Mar 30, 2026 8:16 PM IST డాక్టర్ ఆర్ మహేష్ కుమార్ ప్రారంభించిన మీ ఇంటికి మీ డాక్టర్ మొబైల్ క్లినిక్ కోనసీమలో మత్స్యకారులకు ఉచిత వైద్యం, రెడ్ క్రాస్, ఆర్ ఈ సి ఫౌండేషన్ మద్దతు, ఐ ఎం ఆర్, ఎం ఎం ఆర్ తగ్గింపు లక్ష్యం Source link

Read More

రైతులకు పంటతో పాటు పశుసంపద ఆర్థిక బలం

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : రైతులకు పంటలతో పాటు పాటు పశుసంపద కూడా ఎంతో లాభం చేకూరుతుందని మంత్రాలయం మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బొగ్గుల తిక్కన్న కార్తికేయ తెలిపారు.సోమవారం మంత్రాలయం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆర్థిక సహకారంతో మండల పరిధిలోని కల్లుకుంట గ్రామంలో పశు వైద్య అధికారి డాక్టర్ దినకర్ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత పశు వైద్య శిబిరాన్ని తిక్కన్న కార్తికేయ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల అభివృద్ధి పశు…

Read More

నిరుద్యోగ యువతకు గోల్డెన్ ఛాన్స్.. నెలకు రూ.9,000తో ఇంటర్న్‌షిప్..!

ప్రైమ్ మినిస్టర్ ఇంటర్న్‌షిప్ పథకంపై పార్వతీపురం కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పిలుపు, 18 నుంచి 25 ఏళ్ల నిరుద్యోగ యువత ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలని సూచించారు Source link

Read More

ముదిగుబ్బకు నియోజకవర్గ హోదా ఇవ్వాలి – సిపిఐ డిమాండ్

పునర్విభజనలో పక్కన పెడితే ఉద్యమాలు తప్పవు – సిపిఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు హెచ్చరిక విశాలాంధ్ర, ముదిగుబ్బ,శ్రీ సత్యసాయి జిల్లా : మండల కేంద్రమైన ముదిగుబ్బ పట్టణాన్ని ప్రత్యేక నియోజకవర్గ కేంద్రంగా ప్రకటించాలని సిపిఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో ముదిగుబ్బను తిరిగి కదిరి నియోజకవర్గంలో విలీనం చేసే అవకాశాలపై వస్తున్న వార్తలు మండల ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు.ముదిగుబ్బ మండలం విస్తీర్ణం, జనాభా పరంగా జిల్లాలోనే…

Read More

కాలం మారినా పేరు మారలేదు.. విజయనగరంలో హాట్ టాపిక్ ఈ షాప్..! ayurvedic shop running for four generations in vijayanagaram |

Last Updated:Mar 30, 2026 6:25 PM IST విజయనగరం గంటస్తంభం వద్ద ఉన్న వానపాము షాప్ నాలుగు తరాలుగా ఆయుర్వేద మందులు అమ్ముతూ, అరుదైన వనమూలికలతో ప్రజల నమ్మకాన్ని నిలబెడుతోంది + అరుదైన వనమూలికలకు కేంద్రంగా వానపాము షాప్ విజయనగరం పట్టణంలో ఆయుర్వేద మందులు ఎక్కడ దొరుకుతాయి అని అడిగితే, ఎక్కువ మంది నోట ముందుగా వినిపించే పేరు ‘వానపాము షాప్’. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ దుకాణం కేవలం ఒక మెడిసిన్ షాప్ మాత్రమే…

Read More

చెరువుపల్లి మాల్యాద్రి సేవలకు గుర్తింపు – Visalaandhra

20సంవత్సరాలు మండలపార్టీ బాధ్యతలు ఘనంగా సన్మాణించిన ఎమ్మెల్యే ఇంటూరి విశాలాంద్ర -వలేటివారిపాలెం(ప్రకాశం జిల్లా ) : వలేటివారిపాలెం మండలంలోని చుండి గ్రామానికి చెందిన టిడిపి సీనియర్ నాయకులు చెరువుపల్లి మాల్యాద్రిని తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం కందుకూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పార్టీకి చేసిన సేవలు గుర్తించి ఘనంగా సన్మానించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ వెన్నంటే ఉండి ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీని వదలకుండా…

Read More

హిమాలయాల్లో అరుదైన జంతువులు.. తెలుగు యువకుడి వీడియోలకు గ్లోబల్ గుర్తింపు..! Vijit Bhargav captures rare creatures in Himalayas. | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Mar 30, 2026 3:35 PM IST అనంతపురం యువకుడు విజిత్ భార్గవ్ సాఫ్ట్వేర్ ఉద్యోగంతో పాటు హిమాలయాల్లో అరుదైన లెపార్డ్స్‌ను కెమెరాలో బంధిస్తూ డ్రోన్ పైలట్ విజువల్ స్టోరీ టెల్లర్‌గా మెరిసుతున్నాడు. + డ్రోన్ పైలెట్.. హిమాలయాల్లో తిరిగే లిపార్డ్స్ తీసి ఫెమస్ అయిపోయాడు… తనకి ఇష్టమైన రంగుల ప్రపంచంలో విహరించాలి అనే కల.. కానీ జీవితం మాత్రం అతన్ని సాఫ్ట్వేర్ ఉద్యోగం వైపు నడిపించింది. అయినా ఆ కలను వదిలిపెట్టకుండా కెమెరాను ఆయుధంగా…

Read More