News Desk

Happy Sunday: ఇవాళ్టి నుంచి ప్రారంభమైన ‘హ్యాపీ సండే’.. ఆ ప్రాంతాల్లో సందడే సందడి | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 22, 2026 8:51 AM IST Happy Sunday: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని అర్బన్ ప్రాంతాల్లో ఇవాళ్టి నుంచి ప్రారంభమైన హ్యాపీ సండే కార్యక్రమం. ప్రతి నెల 2,4వ ఆదివారాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. పట్టణ ప్రజల జీవనశైలిని మార్చేందుకు ఈ కార్యక్రమం ఎంతో దోహద పడుతుంది. News18 Happy Sunday Programme: అర్బన్ ప్రాంతాలు కేవలం ఆర్థిక కార్యకలాపాలు, ఆదాయ వృద్ధి, మౌలిక వసతుల అభివృద్ధి కేంద్రాలుగా మాత్రమే కాకుండా, ప్రజల భావోద్వేగాలు,…

Read More

ఆదాయం పెంచి ఆనందం పంచుతాం

. పేదలకు సంక్షేమంలో దేశంలో ఏపీయే టాప్. మార్చి నెలాఖరుకు అన్ని పంచాయతీల్లో 100 శాతం చెత్త సేకరణ. కల్తీ అక్రమాల నుంచి తప్పించుకోవడానికే హెరిటేజ్‌పై నిందలు. వినుకొండ స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు విశాలాంధ్ర`వినుకొండ : పేద ప్రజల ఆదాయాన్ని పెంచి, ప్రతి ఒక్కరికి ఆనందం పంచేలా కృషి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజలకు ఆదాయం పెంచే మార్గాన్ని నేర్పించి వారిని అభివృద్ధి చేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా వినుకొండలో…

Read More

Rajanalabanda Temple: ఆ రావి చెట్టు కింద కూర్చుంటే చాలు.. దొంగ దొరికిపోవాల్సిందే! ఈ ఆలయ మిస్టరీ ఇదే.. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Feb 22, 2026 7:34 AM IST రాజనాలబండ, అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో 1300 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయం, సత్య ప్రమాణాలకు ప్రసిద్ధి, తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉంది. + ఆ జిల్లాలోసత్య ప్రమాణాలకు నిలయంగా మారిన ఆలయం ఇదే…!!!! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గంలో వెలసిన అత్యంత మహిమాన్విత పుణ్యక్షేత్రం “రాజనాలబండ”. దాదాపు 1300 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ ఆలయం,…

Read More

ప్రజా సమస్యలు ‘గోవిందా’ – Visalaandhra

లడ్డూ పైనే గొడవలు. భక్తికి, రాజకీయానికి మధ్య నలుగుతున్న సామాన్యుడు. ఏపీలో ముదురుతున్న దైవ రాజకీయం విశాలాంధ్రసచివాలయం : ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం ఒక వింత పరిస్థితి నెలకొంది. సామాన్యుడి ఆకలి కేకలు, పెరిగిన ధరలు, నిరుద్యోగం వంటి ‘నిజమైన’ సమస్యలు పక్కకు వెళ్లిపోయాయి. ఇప్ప్పుడు రాష్ట్రమంతా ‘నెయ్యికొవ్వు`క్షమాపణలు’ అనే మూడింటి చుట్టూనే తిరుగుతోంది. భక్తిని అడ్డం పెట్టుకుని ఈ ‘ప్రాయశ్చిత్త’ రాజకీయాలు సాగుతున్నాయి. ఏపీ రాజకీయాల్లో గత మూడు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా…

Read More

Gold and Silver Prices: బిగ్ షాక్ భారీగా పెరిగిన గోల్డ్ ధర.. విజయవాడలో తులం ఎంతంటే? |

ఫిబ్రవరి 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు, హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.191గా పెరిగింది. ఇక 10 గ్రాముల బంగారం ధరపై ఏకంగా రూ.1910 పెరిగింది. దీంతో రూ.1,59,280కు చేరుకుంది. అంతకుముందు రూ.1,57,370గా ఉంది. అలాగే ఎక్కువగా ఆభరణాల కోసం వాడే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.1,750 పెరిగి రూ.1,46,000 వద్దకు చేరుకుంది. అంతకుముందు రూ.1,44,250గా ఉండేది. ఇంకోవైపు 18…

Read More

వామపక్ష సాహిత్యంప్రపంచానికి అవసరం – Visalaandhra

. సామ్రాజ్యవాదం అభివృద్ధి నిరోధకం. కమ్యూనిస్టులు లేరనే వారికి భవిష్యత్తే సమాధానం. రెడ్‌బుక్ డే సభలో వక్తలు విశాలాంధ్ర-విజయవాడ:సామ్రాజ్యవాద దోపిడీదారుల నియంతత్వ పోకడలను అడ్డుకునేందుకు వామపక్ష సాహిత్యం ప్రపంచానికి అత్యవసరమని వక్తలు స్పష్టంచేశారు. విజయవాడలోని లెనిన్ విగ్రహం వద్ద విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, ప్రజాశక్తి బుక్ హౌస్ సంయుక్త అధ్వర్యంలో రెడ్‌బుక్ డే కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. తొలుత ప్రజానాట్యమండలి కళాకారులు ఆలపించిన విప్లవ గేయాలు వీక్షకులను ఆలోచింపజేశాయి. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య,…

Read More

ఏయూ క్యాంపస్‌లో కలకలం.. విద్యార్థి సంఘాల పోటాపోటీ నినాదాలు..! Political storm at Andhra University campus student unions clash. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 21, 2026 6:55 PM IST Andhra University క్యాంపస్‌లో Rashtriya Swayamsevak Sangh కార్యక్రమంపై SFI, AISF, ABVP మధ్య తీవ్ర రాజకీయ ఘర్షణ, విద్యా వాతావరణం ఉద్రిక్తంగా మారింది. విశాఖ ఆంధ్ర యూనివర్శిటీలో రాజకీయ అలజడి కారణాలలేంటి..?? విశాఖలోని ప్రశాంత విద్యా నిలయం ఇప్పుడు రాజకీయ అలజడికి కేంద్రబిందువైంది. చారిత్రక వైభవం, మేధావుల పుట్టినిల్లు, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సంస్థగా పేరుగాంచిన Andhra University క్యాంపస్‌ గత కొద్ది రోజులుగా…

Read More

ఉగ్రముప్ప్పు – అప్రమత్తం

హైదరాబాద్ చంచల్‌గూడ జైలులో కుట్రదేశవ్యాప్త దాడులకు లష్కరే తోయిబా ప్రణాళికనిఘా వర్గాల హెచ్చరిక ఉగ్రవాదులు ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ) దాడికి కుట్ర పన్నుతున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. దేశరాజధాని దిల్లీ, హైదరాబాద్‌లో పేలుళ్లకు కుట్ర చేసినట్లు వెల్లడించాయి. హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలు ములాఖత్‌లో ఉగ్రకుట్రకు పథక రచన జరిగినట్లు తెలుస్తోంది. జైలు నుంచే నగరంలో విధ్వంసానికి కుట్ర పన్నినట్లు నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. న్యూదిల్లీ/హైదరాబాద్: పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా భారతదేశంపై మరో కుట్రకు…

Read More

Panchagavya Benefits | పంచగవ్య ఉత్పత్తులతో ఆరోగ్యం.. ఆదాయం..| #local18V

గోవు ఆధారంగా తయారయ్యే పంచగవ్య ఉత్పత్తులు ప్రస్తుతం ఆరోగ్యం మరియు ఆదాయం రెండింటికీ ఉపయోగపడుతున్నాయి. పాలు, పెరుగు, నెయ్యి, గోమూత్రం, గోమయం వంటి ఐదు గవ్యాలతో తయారయ్యే ఈ పంచగవ్య ఉత్పత్తులు ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలను అందిస్తున్నాయి.#Panchagavya #FarmersIncome #OrganicFarming Source link

Read More

లంచం తీసుకుంటూబీజేపీ ఎమ్మెల్యే అరెస్టు – Visalaandhra

బెంగళూరు: ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.10 లక్షలు లంచం తీసుకుంటూ కర్నాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే చంద్రూ లమానీ పోలీసులకు పట్టుబడ్డారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన ఇద్దరు పీఏలనూ అదుపులోకి తీసుకున్నారు. మైనర్ ఇరిగేషన్ శాఖకు సంబంధించిన రోడ్డు పక్కన రిటెయినింగ్ వాల్ నిర్మాణ పనుల కేటాయింపు కోసం ఎమ్మెల్యే… క్లాస్-1 కాంట్రాక్టర్ విజయ్‌పూజార్ నుంచి రూ.10 లక్షలు డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా లక్ష్మీశ్వర పట్టణంలో మొదటి విడతగా రూ.5 లక్షలు తీసుకుంటుండగా ధార్వాడ్ పరారయ్యారు….

Read More