News Desk

ఒక దేశీ ఆవు ఉంటే చాలు.. ఇంట్లోనే పంచగవ్య ఉత్పత్తులు తయారు చేసి ఆదాయం..! Panchagavya products offer hope for health and income | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)

Last Updated:Feb 21, 2026 8:41 PM IST పంచగవ్య ఆధారిత ఉత్పత్తులు ఆరోగ్య, పర్యావరణ హిత జీవనానికి తోడ్పడుతూ, దేశీ ఆవు ఆధారంగా మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నాయి. + రసాయనాలకు బదులు సహజ మార్గం  ఇంట్లోనే పంచగవ్య తయారీ భారతీయ సనాతన సంప్రదాయంలో గోవుకు ఉన్న స్థానం ప్రత్యేకమైనది. ఆ ఆవు నుంచి లభించే ఐదు పవిత్ర పదార్థాల సమ్మేళనమే పంచగవ్య. “పంచ” అంటే ఐదు, గవ్య అంటే గోవు నుంచి లభించేవి. పాలు,…

Read More

ప్రభుత్వ అనుమతులు లేకుండా కర్ణాటక మద్యం , నాటు సారా విక్రయించరాదు

ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నాగ మద్దయ్యవిశాలాంధ్ర ధర్మవరం ; ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా కర్ణాటక మధ్యము కానీ నాటు సారాగాని అక్రమంగా విక్రయించరాదని అలా విక్రయిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య హెచ్చరించారు. అనంతరంధర్మవరం ఎక్సైజ్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీ లో భాగంగా స్టేషన్ రికార్డ్స్ ను పరిశీలించారు. ఎక్సైజ్ ఏపీ సురక్ష యాప్ ద్వారా ప్రతి షాపులో…

Read More

ఏఐ సమ్మిట్‌లో కాంగ్రెస్ నేతల చర్య దేశానికే అవమానం: టీడీపీ నేత జ్యోత్స్న తిరునగరి | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 21, 2026 8:00 PM IST భారత మండపంలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ నాయకుల అరాచకంపై టీడీపీ జ్యోత్స్న తిరునగరి తీవ్రంగా మండిపడి, దేశ పరువు దెబ్బతీసిందని విమర్శించారు. credit: hans india ఢిల్లీలోని భారత మండపంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’లో యూత్ కాంగ్రెస్ నాయకులు సృష్టించిన గందరగోళంపై తెలుగుదేశం పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈ నిరసనలు యావత్ దేశానికే అవమానకరమని టీడీపీ…

Read More

నేత్రదానం తో మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపిన నేత్ర దాత రేవ తమ్మ

విశాలాంధ్ర ధర్మవరం!; పట్టణంలోని సంజయ్ నగర్ కు చెందిన కీ,శే రేణిగుంట్ల రేవతమ్మ (85సం ) భర్త లేట్ రేణిగుంట్ల బాలవెంకటయ్య శుక్రవారం మృతి చెందారు. 20/02/2026 ఈ సందర్భంగా యువర్స్ ఫౌండేషన్ వారు వారి కుటుంబ సభ్యులకు నేత్రదానంపై అవగాహన కల్పించి , వారి అంగీకారమేరకు అనంతపురం రెడ్ క్రాస్ డివై కుల్లాయప్ప కంటి రెట్రావైల్ సెంటర్ ఆధ్వర్యంలో టెక్నీషన్ జి. రాఘవేంద్ర కంటి కార్నియా సేకరించడం జరిగింది . నేత్రదానానికి సహకరించిన దాత కుమారులు…

Read More

13 కోట్ల చీటీ మోసం.. ఇంటికి తాళం వేసి పరార్.. 400 కుటుంబాలు రోడ్డున..! Chittoor 13 crore cheeti scam exposed Venkatrav absconding creates sensation | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Feb 21, 2026 6:17 PM IST Chittoor జిల్లాలో వెంకట్రావ్ 13 కోట్ల చీటీ మోసం చేసి పరారయ్యాడు. 400 మందికి పైగా బాధితులు ఆందోళన చేస్తున్నారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. + 13 కోట్లతో  ఐ పి పెట్టిన పలమనేరు చీటీల వ్యాపారీ…రోడ్డున పడ్డ 400 కుటుంబాలు చిత్తూరు జిల్లాలో భారీ చీటీ మోసం వెలుగులోకి వచ్చి వందలాది కుటుంబాలను రోడ్డున పడేసింది. కష్టపడి దాచుకున్న సొమ్ము ఒక్క రాత్రిలో మాయమైపోవడంతో దినసరి…

Read More

రిషి విద్యాలయలో మహాశివరాత్రి సెలవుల్లో ‘నో ఫోన్ ఛాలెంజ్’ – విజేతలకు బహుమతులు

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలో మహాశివరాత్రి సందర్భంగా ఇచ్చిన మూడు రోజుల సెలవుల్లో రిషి విద్యాలయ పూర్వ శిశు నుండి 7 వ తరగతి వరకు విద్యార్థులకు ‘నో ఫోన్ ఛాలెంజ్’ నిర్వహించబడింది అని డీన్ భాస్కర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మూడు రోజుల పాటు మొబైల్ వినియోగం చేయకుండా స్వీయ నియంత్రణతో పాల్గొన్న విద్యార్థులను అభినందించారు.సెలవులను సద్వినియోగం చేసుకుని సవాల్‌ను విజయవంతంగా పూర్తి చేసిన విజేతలను ప్రశంసించి బహుమతులు అందజేశారు.ప్రిన్సిపాల్ కరణ్…

Read More

AP and Telangana Weather Forecast Update: బంగాళాఖాతంలో భారీ అల్పపీడనం.. వర్షాగమనం.. ఏపీ, తెలంగాణ రైతులు జాగ్రత్త! | తెలంగాణ వార్తలు

Last Updated:Feb 21, 2026 1:28 PM IST AP and Telangana Weather Forecast Update: వర్షాలు ఎప్పుడు పడినా రైతులకు అవి అయితే అనుకూలంగా ఉంటాయి, లేదా సమస్య అవుతాయి. ఇప్పుడు వర్షం పడితే.. అకాల వర్షం అవుతుంది. కానీ ఆ పరిస్థితి వస్తోంది. బంగాళాఖాతంలో తాజా వాతావరణాన్ని తెలుసుకుందాం. ఇదిగో అల్పపీడనం.. వర్షాలతో జాగ్రత్త (All Images credit – zoom.earth) వాతావరణ అధికారులు చెప్పినట్లుగానే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దానికి ఇన్వెస్ట్…

Read More

నూతన సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించే ప్రత్యేక కార్యక్రమం

ప్రిన్సిపాల్ సురేష్ బాబువిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సిఎస్ఈ ఈసీఈ విద్యార్థుల కోసం నూతన సాంకేతిక పరి జ్ఞానము పెంపొందించె ప్రత్యేక ఉపన్యాస కార్యక్రమాన్ని (మదనపల్లి ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్) మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ వారి చే ఏర్పాటు చేయించామని కళాశాల ప్రిన్సిపాల్ సురేష్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీకి అధ్యాపకులు జి .బి. రేణుక, డాక్టర్ జి…

Read More

నవ్వుతూ వెళ్లిన బాలిక.. గంటన్నరలో చెరువులో శవమై కనిపిచింది.. అసలు ఏం జరిగిందంటే..? Dr Ambedkar Konaseema student death mystery revealed. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Feb 21, 2026 3:09 PM IST Dr. B. R. Ambedkar Konaseema జిల్లాలో P. Gannavaram మండలం ముంగాడ గ్రామానికి చెందిన కుడిపూడి కరుణ చెరువులో మృతదేహంగా లభించడం గ్రామంలో విషాదాన్ని మిగిల్చింది. + స్కూల్ నుంచి సైకిల్ పై నవ్వుతూ వస్తుంది గంట వ్యవధిలో శవమై తేలింది. చంపేశారా? చని ఆంధ్రప్రదేశ్‌లోని Dr. B. R. Ambedkar Konaseema districtలో విషాదం నెలకొంది. పాఠశాల నుంచి ఇంటికి వస్తూ ఎంతో ఉత్సాహంగా…

Read More

KGH Controversy: కేజీహెచ్‌లో కలకలం.. లిఫ్ట్ పక్కన బ్యాగులో కుళ్లిన శిశు మృతదేహం.. అసలేం జరిగిందంటే.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 21, 2026 2:08 PM IST KGHలో సూపరింటెండెంట్ కార్యాలయానికి సమీపంలో అనుమానాస్పద బ్యాగులో శిశువు మృతదేహం కలకలం రేపింది. భద్రతా లోపాలపై ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కేజీహెచ్ లో లిఫ్ట్ పక్కనే బ్యాగులో శిశు మృతదేహం కలకలం విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి (KGH) రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వ వైద్యశాలగా పేరుగాంచింది. అయితే, ఇక్కడ తరచూ ఏదో ఒక వివాదం లేదా లోపం వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా కేజీహెచ్…

Read More