News Desk

Fake Milk: చిక్కని పాల పేరుతో విషం విక్రయం.. ఇద్దరు మృతి, 15మంది ఆసుపత్రి పాలు | ట్రెండింగ్

Last Updated:Feb 23, 2026 9:39 AM IST Fake Milk:తూర్పుగోదావరిజిల్లా రాజమండ్రి లాలాచెరువు, చౌడేశ్వరి నగర్ సమీప ప్రాంతాలలో కల్తీపాలు కలకలం రేపుతున్నాయి, ఈ పాలు తాగడం కారణంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులుగా ఆ ప్రాంతంలో ప్రజలు మారినట్లుగా సమాచారం అందుతుంది. + ఏపీలో కల్తీపాలు ఇద్దరు మృతి వరుసుగా ఆసుపత్రి బాట పడుతున్న ప్రజలు Fake Milk: తూర్పుగోదావరిజిల్లా రాజమండ్రి లాలాచెరువు, చౌడేశ్వరి నగర్ సమీప ప్రాంతాలలో కల్తీపాలు కలకలం రేపుతున్నాయి, ఈ పాలు తాగడం…

Read More

AP Inter Exams 2026: నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 23, 2026 8:15 AM IST AP Inter Exams 2026: రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలను సక్రమంగా నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు విస్తృత ఏర్పాట్లు చేసింది. మార్చి 24 వరకు కొనసాగే ఈ పరీక్షల కోసం మొత్తం 1,537 కేంద్రాలను సిద్ధం చేశారు. AP Inter Exams: రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలను సక్రమంగా నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు…

Read More

GST SCAM: విశాఖలో భారీ జీఎస్టీ స్కాం.. నకిలీ ఇన్వాయిస్‌లు చూపించి అన్ని కోట్లు కొట్టేశాడా! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 22, 2026 7:50 AM IST GST SCAM: విశాఖపట్టణంలో భారీ జీఎస్టీ స్కాం బయటపడింది. సీజీఎస్టీ అధికారులు పక్కా సమాచారంతో తనిఖీలు చేయడంతో విశాఖలో ఓ వ్యక్తి దొరికిపోయాడు. అతడు చేసిన మోసానికి అధికారులు అవాక్కు అయిపోయారు. GST SCAM: విశాఖపట్టణంలో భారీ జీఎస్టీ స్కాం బయటపడింది. సీజీఎస్టీ అధికారులు పక్కా సమాచారంతో తనిఖీలు చేయడంతో విశాఖలో ఓ వ్యక్తి దొరికిపోయాడు. అతడు చేసిన మోసానికి అధికారులు అవాక్కు అయిపోయారు. GST Scam…

Read More

Pawan Kalyan: మంచి పని చేసిన పవన్ కళ్యాణ్.. 50 లక్షల విరాళం.. మాట నిలబెట్టుకుంటూ..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 22, 2026 8:04 AM IST Pawan Kalyan: మిగతా నేతలకూ పవన్ కళ్యాణ్‌కి ఒక ప్రధాన తేడా ఉంది. మిగతా వారు ప్రజల కోసం తమ సొంత డబ్బును ఖర్చు పెట్టేది చాలా తక్కువ. పవన్ కళ్యాణ్ మాత్రం.. సంపాదన అంతా.. ప్రజల కోసం వాడేస్తున్నారు. త్యాగశీలిలా మారిపోతున్నారు. తాజాగా ఏం చేశారో తెలుసుకుందాం. మరో మంచి పని చేసిన పవన్ కళ్యాణ్ రాజ్యాంగంలో ఉప ముఖ్యమంత్రి అనే పదవి లేదు. దానికి…

Read More

ICAI President: ఐసీఏఐ అధ్యక్షుడిగా విశాఖ వాసి.. ఏపీ నుంచి ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా రికార్డు! |

Last Updated:Feb 22, 2026 8:08 AM IST డి.ప్రసన్నకుమార్ ఐసీఏఐ అధ్యక్షుడిగా ఎన్నికై, విశాఖ నుంచి తొలి వ్యక్తిగా గుర్తింపు పొందారు. నాలుగు దశాబ్దాల సేవ, పలు అవార్డులు, అంతర్జాతీయ సమావేశాల్లో ప్రసంగించారు. Source link

Read More

RTI Online: ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు.. ఇక సమాచార హక్కు దరఖాస్తు ఆన్‌లైన్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 22, 2026 9:45 AM IST RTI Online: మీరు సమాచార హక్కు చట్టం కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కొత్త విధానం వచ్చేసింది. ఏపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఆ వివరాలు తెలుసుకుందాం. ఇక ఆర్టీఐ సమాచారం ఆన్‌లైన్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాచార హక్కు చట్టం (RTI) అమలును పూర్తిగా డిజిటల్ చేసింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 25 జారీ చేసింది. RTI…

Read More

Shivraj Singh Chouhan | శ్రీవారి సేవలో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో ఆలయానికి చేరుకున్న ఆయనకు టీటీడీ అధికారులు ఘనస్వాగతం పలికారు.#ShivrajSinghChouhan #tirumalatemple #tirumalanews Source link

Read More

Grand Centenary Paidi Thalli Jatara Celebs | పైడితల్లి వంద వసంతాల జాతర మహోత్సవాలు

రాజాం పట్టణంలోని పోలిపల్లి పైడితల్లి అమ్మవారి శతాబ్ది జాతర మహోత్సవాలు నేత్రపర్వం, ఘటోత్సవం, ప్రత్యేక పూజలు, రాష్ట్ర పండుగగా గుర్తింపుతో మరింత వైభవంగా ప్రారంభమయ్యాయి. Source link

Read More

సింహాచలంలో రాజవంశీయ దర్శనం.. గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు దంపతుల ప్రత్యేక పూజలు..! Ashok Gajapathiraju couple visit Simhachalam temple spiritual splendor. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 22, 2026 8:07 PM IST సింహాచలం ఆలయంలో పూసపాటి అశోక్ గజపతిరాజు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించగా, రాజవంశీయ గౌరవం, భక్తి, సంప్రదాయాలు కలసి ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చాయి. అప్పన్నను దర్శించున్న గోవా గవర్నర్  ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవంగా, భక్తకోటి ఇలవేల్పుగా వెలుగొందుతున్న సింహాచలం ఆలయం నిత్యం భక్తి, విశ్వాసం, సంప్రదాయాల సమ్మేళనంగా నిలుస్తోంది. క్షేత్రరాజు శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామివారి దివ్య సన్నిధి నిండా శనివారం ఓ విశిష్ట…

Read More

టెన్షన్ ఫ్రీ లైఫ్ కావాలా? ఇంట్లో ఈ మొక్క పెంచండి.. మార్పు మీరు ఊహించలేరు..!

పూజా గదిలో చందనం మొక్కను ఉంచడం వల్ల మానసిక ప్రశాంతత, శాంతి, పవిత్రత పెరుగుతుందని సుబ్రహ్మణ్య శర్మ, ఆయుర్వేద శాస్త్రం, ఆధునిక పరిశోధనలు సూచిస్తున్నాయి. Source link

Read More