News Desk

AP WDCW Jobs 2026: శ్రీకాకుళం మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు. 13 పోస్టులు, రూ.34,000 జీతం! | జాబ్స్ & ఎడ్యుకేషన్

ఈ ఉద్యోగాలు ఒప్పంద ప్రాతిపదికన (కాంట్రాక్ట్ బేసిస్) ఉంటాయి. మహిళా సంక్షేమం, హింస బాధితులకు సహాయం వంటి సామాజిక సేవల్లో పనిచేయాలనుకునే వారికి ఇది గొప్ప ఛాన్స్ అని శ్రీకాకుళం జిల్లా అధికారిక వెబ్‌సైట్ srikakulam.ap.gov.in, Marchలో సమాచారం ఇచ్చింది. ఎందుకు ఈ ఉద్యోగాలు ముఖ్యం? మహిళలకు ఎలాంటి ప్రయోజనం? వన్ స్టాప్ సెంటర్ అంటే ఏమిటో చూద్దాం. ఇది మహిళలపై హింస, లైంగిక దాడుల బాధితులకు ఒకే చోట వైద్యం, చట్టపరమైన సహాయం, కౌన్సెలింగ్, ఆశ్రయం…

Read More

టీమిండియా నుండి ఒకే ఒక్కడు – Visalaandhra

‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’ రేసులో సంజూ న్యూదిల్లీ: టీ20 ప్రపంచకప్ 2026 ఇప్పుడు చివరి ఘట్టానికి చేరుకుంది. సెమీఫైనల్‌లో బలమైన ఇంగ్లాండ్ జట్టును ఓడించి భారత్ ఘనంగా ఫైనల్‌లోకి ప్రవేశించింది. ఇప్పుడు భారత్ ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ కీలక సమయంలో, టోర్నీ పొడవునా అద్భుత ప్రదర్శన చేసిన ఎనిమిది మంది స్టార్ ఆటగాళ్లతో కూడిన ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట’ షార్ట్‌లిస్ట్‌ను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్ నుంచి…

Read More

Vijayawada: విజయవాడలో డ్రగ్స్ కలకలం.. బెంగళూరు నుంచి డ్రగ్స్ దిగుమతి.. నలుగురు నిందితుల అరెస్ట్, 16 గ్రాముల MDMA స్వాధీనం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 07, 2026 7:03 AM IST బెంగళూరు నుంచి భారీ మొత్తంలో డ్రగ్స్ తీసుకొచ్చి, ఇక్కడ చిన్న ప్యాకెట్లుగా విడగొట్టి విక్రయిస్తున్న నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 16 గ్రాముల ఎండీఎంఏ (MDMA) డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రతీకాత్మక చిత్రం Vijayawada: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ప్రాంతమైన విజయవాడలో మరోసారి మాదకద్రవ్యాల కలకలం రేగింది. యువతను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠా గుట్టును టాస్క్‌ఫోర్స్ పోలీసులు…

Read More

పెళ్లి పీటలెక్కబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్? – Visalaandhra

హైదరాబాద్: మాస్, యాక్షన్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, తన వ్యక్తిగత జీవితంలో ఒక ముఖ్యమైన అడుగు వేయబోతున్నారు. ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం, మార్చి 8న ఆయన నిశ్చితార్థం జరగనుంది. గత కొన్నేళ్లుగా ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్న శ్రీనివాస్, పెద్దల అంగీకారంతో ఇప్పుడు తన బంధాన్ని అధికారికం చేసుకోబోతు న్నారు. కాగా ఈ వేడుక కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహి తుల సమక్షంలోనే చాలా ప్రైవేట్‌గా…

Read More

GVMC: పన్ను కట్టలేదో జప్తు ఖాయం.. బకాయిదారులపై జీవీఎంసీ కోరడా.. మార్చి 31లోపు క్లియర్ చేసుకోవాల్సిందే | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 07, 2026 7:19 AM IST ముఖ్యంగా ఆస్తి పన్ను (Property Tax) చెల్లించకుండా మొండికేస్తున్న బకాయిదారుల పట్ల అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేసినా స్పందించని వారి ఆస్తులను జప్తు చేసేందుకు రెవెన్యూ విభాగం రంగంలోకి దిగింది. ప్రతీకాత్మక చిత్రం GVMC: ప్రస్తుత 2025-26 ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకోవడంతో గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (GVMC) పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా ఆస్తి…

Read More

జాన్వీకి ‘పెద్ది’ టీమ్ పుట్టినరోజు కానుక

హైదరాబాద్: రామ్ చరణ్ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శక త్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ చిత్రం ‘పెద్ది’. ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్న బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ శుక్రవారం 29వ పుట్టినరోజు జరుపుకుంటు న్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం ఆమెకు వినూత్నంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఒక స్పెషల్ వీడియోను విడుదల చేసింది. ఈ చిత్రంలో జాన్వీ ‘అచ్చియమ్మ’ అనే పల్లెటూరి యువతి పాత్ర పోషిస్తోంది. ఇందులో దర్శకుడు బుచ్చిబాబు తనదైన…

Read More

AP News Updates: ఏపీ ప్రజలకు స్మార్ట్ ఫ్యామిలీ కార్డులు.. సీఎం చంద్రబాబు ప్రకటన |

పథకాలకు సంబంధించి ప్రతీ కుటుంబానికీ రకరకాల కార్డులు కాకుండా.. కుటుంబం మొత్తానికీ ఒకటే స్మార్ట్ కార్డు ఉండేలా చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. అప్పుడు ఒక్కో పథకానికీ ఒక్కో కార్డు అవసరం ఉండదు అన్నారు. ఒకే స్మార్ట్ ఫ్యామిలీ కార్డుతో కుటుంబ సభ్యులకు అందే పథకాలు, అర్హతల వివరాలు అన్నీ తెలుస్తాయి అని చెప్పారు. స్మార్ట్ ఫ్యామిలీ కార్డులో కేంద్ర, రాష్ట్ర పథకాల లబ్ధి మొత్తాలు, ఏ పథకాలకు అర్హత ఉంది వంటి 25 రకాల…

Read More

యుద్ధం వేళ పాక్‌కు ఇంధన కష్టాలు

ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్, విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు ఇస్లామాబాద్: అమెరికా`ఇజ్రాయిల్ సంయుక్తంగా ఇరాన్‌పై యుద్ధం చేస్తున్న వేళ హర్మూజ్ జల సంధి మూతబడిన క్రమంలో పాకిస్థాన్ చిక్కుల్లో పడింది. ఆ దేశానికి చమురు దిగుమతులు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికే ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటున్న పాక్… ఇప్ప్పుడు ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొనాల్సిన పరిస్థితులు నెలకొనడంతో బెంబేలెత్తిపోయింది. చమురు వినియోగాన్ని తగ్గించే ప్రయత్నాలు పడింది. దీంతో కొవిడ్ సమయంలో చేపట్టి చర్యలు, విధించిన ఆంక్షలను అమల్లోకి తెచ్చింది….

Read More

యువతకు గుడ్ న్యూస్.. ఏపీలో ప్రపంచ స్థాయి షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీస్ పార్క్.. ఎక్కడంటే..? NSIHPAP Ltd shipbuilding project worth Rs 29662 crore in Nellore. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 06, 2026 3:44 PM IST నెల్లూరు జిల్లా దుగరాజపట్నంలో 2,000 ఎకరాల్లో రూ.29,662 కోట్లతో NSIHP-AP Ltd. షిప్ బిల్డింగ్ & హెవీ ఇండస్ట్రీస్ పార్క్. 50:50 భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ. News18 ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. రాష్ట్ర సముద్ర రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం భారీ నిర్ణయం తీసుకుంది. నెల్లూరు జిల్లా దుగరాజపట్నంలో ప్రపంచ స్థాయి నౌకా…

Read More

సైనిక నియామక ప్రకటన: అగ్నివీర్ ఉద్యోగాల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం.

భారత సైన్యంలో అగ్నివీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ విషయాన్ని సెట్విజ్ సీఈఓ వి. విశ్వేశ్వరరావు తెలియజేశారు. సైన్యంలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యువతకు ఇది ఒక చక్కటి అవకాశం. అర్హత కలిగిన అభ్యర్థులు www.joinindianarmy.nic.in అనే వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. సైన్యంలో చేరాలనుకునే వారు వెంటనే తమ దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. మరిన్ని వివరాలు సైన్య అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

Read More