News Desk

Tribal villages: గిరిజన పల్లెలకు మహర్దశ.. పార్వతీపురం మన్యం జిల్లాలో త్వరలో ‘డోలీ యాత్ర’ ప్రారంభం! |

Last Updated:Apr 06, 2026 6:22 PM IST పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర రెడ్డి డోలీ యాత్ర ప్రారంభం, గిరిజన ప్రాంతాల్లో రోడ్ల పనులు పరిశీలన, నాణ్యత లోపిస్తే అధికారులపై కఠిన చర్యలు. పార్వతీపురం మన్యం జిల్లాలో  త్వరలో ‘డోలీ యాత్ర’ ప్రారంభం  స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా, నేటికీ అనేక గిరిజన గ్రామాలు సరైన రహదారి సౌకర్యం లేక అల్లాడుతున్నాయి. అత్యవసర సమయాల్లో గర్భిణీలను, రోగులను మంచాల మీద మోసుకుంటూ కిలోమీటర్ల…

Read More

ప్రజా క్షేత్రంలో పలచబడ్డ ‘గుర్తింపు’.. పార్టీ పదవుల కోసం ‘ఆరాటం’!

​ పాలనలో గ్రామాల్లో తిరగని సర్పంచులుఇప్పుడు మాజీల ముద్రతో తిప్పలు​ ఉమ్మడి అనంతపురం జిల్లాలో మారుతున్న రాజకీయ సమీకరణాలు ​ విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : ఐదేళ్ల పాటు గ్రామాల్లో చక్రం తిప్పిన సర్పంచుల పదవీ కాలం ముగిసి వారం కావస్తోంది. మొన్నటి వరకు ‘సర్పంచ్ గారు’ అని పిలిపించుకున్న వారు ఇప్పుడు ‘మాజీలు’గా మిగిలిపోయారు. అయితే, పదవిలో ఉన్న కాలంలో ప్రజలతో మమేకమవ్వడంలో మెజారిటీ సర్పంచులు విఫలమయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లా…

Read More

GAS Cylinder Bookings: గ్యాస్ సిలిండర్ల బుకింగ్స్‌పై ప్రజలకు బంపర్ న్యూస్.. ప్రభుత్వం అదిరిపోయే ప్రకటన.. బుక్ చేసిన 2 రోజులకే! |

గత మార్చి రెండో వారంలో పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉండేది. ఆ సమయంలో రోజుకు సుమారు 5 లక్షల వరకు గ్యాస్ బుకింగ్‌లు నమోదయ్యాయి. కానీ సరఫరాలో జాప్యం జరగడం వల్ల పెద్ద ఎత్తున బ్యాక్‌లాగ్‌లు పేరుకుపోయాయి. అయితే, ప్రభుత్వం వినియోగదారులకు ధైర్యం చెప్పడమే కాకుండా, సరఫరాను క్రమబద్ధీకరించడంపై దృష్టి సారించింది. ఫలితంగా ఏప్రిల్ 4వ తేదీన (శనివారం) 2,11,302 మంది బుకింగ్ చేసుకోగా, అధికారులు ఏకంగా 2,77,367 సిలిండర్లను డెలివరీ చేశారు. అంటే కొత్తగా వచ్చిన…

Read More

అర్బన్ హెల్త్ సెంటర్ భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే గిత్త

విశాలాంధ్ర- నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోనీ బి ఆర్ ఆర్ నగర్ లో రూ.1 కోటి వ్యయంతో నిర్మిస్తున్న నూతన అర్బన్ హెల్త్ సెంటర్ భవన నిర్మాణానికి సోమవారం నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జయసూర్య శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా ఈ కేంద్రాన్ని నిర్మిస్తున్నామని అన్నారు .ఈ కార్యక్రమంలో నందికొట్కూరు టిడిపి సీనియర్ నాయకులు మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి, పట్టణ…

Read More

Car Accident: గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం.. పెళ్లికెళ్లి తిరిగి వస్తుండగా కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ఫ్యామిలీ మొత్తం.. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 06, 2026 10:10 PM IST తూర్పుగోదావరి వెలుగుతోడు గ్రామానికి చెందిన దంపతులు భోగిలి వీరవెంకట సతీష్, కిరణ్మయి తాపేశ్వరం దగ్గర కారు కాలువలో పడిపోవడంతో మృతి, పిల్లలు సహా ఇతరులు సురక్షితం. పంట కాలువలోకి దూసుకుపోయిన ఫ్యామిలీ కార్ రక్షించమని ఆర్తనాదాలు అప్పటికే ఇద్దరు మృ ఏపీకి సంబంధించి ఆ జిల్లాలో అనుకోని ప్రమాదం భార్యాభర్తల ఇద్దరు ప్రాణాన్ని తీసుకుపోయింది, నిజానికి అదే వాహనంలో వారి పిల్లలు తల్లి ఉన్నప్పటికీ భార్యాభర్తలు ఇద్దరు…

Read More

జి ప్లస్ త్రీ అర్జీదారుల నగదు వాపస్….మున్సిపల్ కమిషనర్ లోవరాజు

విశాలాంధ్ర నందిగామ:- జి ప్లస్ త్రీ ఇళ్ల లబ్ధిదారులు తమ ఒరిజినల్ పత్రాలను మున్సిపల్ కార్యాలయంలో అందజేసి అర్జీ సమయంలో తాము కట్టిన నగదును తమ అకౌంట్ నందు జమ చేయించుకోవాలని మున్సిపల్ కమిషనర్ లోవరాజు తెలిపారు జి ప్లస్ త్రీ ఇళ్ల లబ్ధిదారులు తాము చెల్లించిన డబ్బులకు సంబంధించిన ఒరిజినల్ పత్రాలను మున్సిపల్ కార్యాలయానికి అందించి అర్జిదారులు కట్టిన సొమ్మును వెనక్కి తీసుకోవాలని తెలిపారు దానిలో భాగంగా నందిగామ మున్సిపల్ కార్యాలయానికి 1492 మంది ఎక్కువ…

Read More

Amaravati News: బ్రేకింగ్.. అమరావతిపై కేంద్రం చారిత్రాత్మక ప్రకటన! ఇక తిరుగులేదు.. చట్టబద్ధమైన రాజధానిగా ముద్ర! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 06, 2026 10:24 PM IST మోదీ సర్కార్ కీలక ప్రకటన. ఏపీ రాజధానిపై దశాబ్ద కాలపు సస్పెన్స్‌కు తెర.. గెజిట్ విడుదల! Amaravati: బ్రేకింగ్.. అమరావతిపై కేంద్రం చారిత్రాత్మక ప్రకటన! ఇక తిరుగులేదు.. చట్టబద్ధమైన రాజధానిగా ముద్ర! ఆంధ్రప్రదేశ్ రాజధానిపై కొనసాగుతున్న దశాబ్ద కాలపు ఉత్కంఠకు తెరపడింది! ఢిల్లీ వేదికగా వెలువడిన ఒకే ఒక్క గెజిట్ నోటిఫికేషన్ ఏపీ భవిష్యత్తును మార్చేసింది. ఇకపై అమరావతి కేవలం ఒక నగరం కాదు.. చట్టబద్ధమైన ఏకైక…

Read More

మాస్టర్ స్విమ్మింగ్ పోటీలలో కాకతీయ స్విమ్మింగ్ క్రీడాకారుల ప్రతిభ….

విశాలాంధ్ర నందిగామ:-రాష్ట్రస్థాయి మాస్టర్ స్విమ్మింగ్ పోటీలలో నందిగామ కాకతీయ హెల్త్ క్లబ్ స్విమ్మింగ్ అకాడమీ క్రీడాకారులు తమ సత్తా చాటి 11 పథకాలను దక్కించుకున్నారని కాకతీయ హెల్త్ క్లబ్ చైర్మన్ కాపా రవీంద్రనాథ్ తెలిపారు స్విమ్మింగ్ కోచ్ గోపీచంద్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు అలాగే విజయతలగా పథకాలను గెలుచుకున్న వారికి పేరుపేరునా ఆయన ధన్యవాదాలు తెలిపారు ఆదివారం జగ్గయ్యపేట లో జరిగిన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మాస్టర్ స్విమ్మింగ్ పోటీలకు జగ్గయ్యపేట డ్రీమ్ అసోసియేషన్…

Read More

Political Event: రాజకీయ రణం.. నాటక ప్రదర్శనం.. తిరుపతిలో “రాజధాని ముసుగులో ధన యజ్ఞం” కలకలం! |

Last Updated:Apr 06, 2026 9:21 PM IST తిరుపతిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజధాని ముసుగులో ధన యజ్ఞం నాటకం ప్రదర్శించి, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పై వ్యంగ్యంగా విమర్శలు చేసింది + తిరుపతిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజధాని ముసుగులో ధన యజ్ఞం నాటకం. తిరుపతి నగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన “రాజధాని ముసుగులో ధన యజ్ఞం” నాటక ప్రదర్శన రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది. ఈ కార్యక్రమం…

Read More

ఘనంగా ఘంటసాల వర్ధంతి – Visalaandhra

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని కళాజ్యోతిలో స్వర్గీయ పద్మశ్రీ గంటసాల వర్ధంతి వేడుకలు కళాజ్యోతి కమిటీ కార్యదర్శి బాలకొండ రామకృష్ణ, కార్యవర్గ సభ్యులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా జిల్లా టూరిజం ఆఫీసర్ జయరాం, కళాజ్యోతి అధ్యక్షులు కుంటివల నారాయణ, జాతీయ రహదారులు అనంతపురం సూపర్డెంట్ ఇంజనీర్ సంజీవ రాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ప్రపంచంలోనే ఘంటసాల పాటలు నేడు ఇంకను ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. అటువంటి ఘంటసాల…

Read More