లోకేష్కు కీలక బాధ్యతలు.. టీడీపీ సంచలన నిర్ణయం
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పార్టీ వ్యవస్థాపనలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీకి సంబంధించిన కేంద్ర స్థాయి,రాష్ట్ర స్థాయి,ఉన్నత స్థాయి మండళ్లను అధికారికంగా ప్రకటించారు. పార్టీ కేంద్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నారా లోకేశ్ఃకు బాధ్యతలు అప్పగించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ ను కొనసాగించారు. మొత్తం 29 మంది సభ్యులతో ఉన్నత మండలిని ఏర్పాటు చేయగా, 31 మంది సభ్యులతో కేంద్ర కమిటీని నియమించారు.అదేవిధంగా 185 మంది సభ్యులతో రాష్ట్ర కమిటీని ప్రకటించారు. కేంద్ర…


