AP Political News: టీడీపీలో ఆ ముగ్గురుకి కీలక పదవులు.. ఉత్తరాంధ్రకే ప్రాధాన్యత ఇవ్వడం వెనుక కారణం ఇదే | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)
Last Updated:Feb 27, 2026 9:54 PM IST AP POLITICS: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొందరు నేతలకు పదవులు కట్టబెట్టాలని ప్లాన్ చేస్తోంది. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ముగ్గురు నేతలకు మేలు చేయడంతో పాటు కీలక బాధ్యతలు అప్పగించే యోచనలో ఉంది. AP POLITICS AP POLITICS: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొందరు నేతలకు పదవులు కట్టబెట్టాలని ప్లాన్ చేస్తోంది. మరీ ముఖ్యంగా సామాజికవర్గాల సమీకరణతో పాటు ప్రాంతీయ అభివృద్ది ,…


