మస్కిటో కాయిల్స్ అవసరం లేదు.. ఇంట్లో ఈ మొక్కలు పెంచితే దోమలు పారిపోతాయి..!
దోమల వల్ల డెంగ్యూ, మలేరియా వస్తాయి. రసాయనాలు హానికరం. తులసి, వేప, యూకలిప్టస్ వంటి మొక్కలు దోమలను నివారించడంలో సహాయపడతాయి. Source link
దోమల వల్ల డెంగ్యూ, మలేరియా వస్తాయి. రసాయనాలు హానికరం. తులసి, వేప, యూకలిప్టస్ వంటి మొక్కలు దోమలను నివారించడంలో సహాయపడతాయి. Source link
Last Updated:Mar 01, 2026 8:31 PM IST నెహ్రూ పార్క్, మహిళా పార్క్లు విజయనగరం పట్టణంలో చిన్నారులు, యువత, పెద్దలకు ఆరోగ్యకరమైన జీవనశైలిని, ఆనందభరిత వాతావరణాన్ని అందిస్తున్నాయి. + వీకెండ్ లో పిల్లలతో సరదాగా గడిపేందుకు ఇవే బెస్ట్ ప్లేసులు విజయనగరంలో.. విజయనగరం పట్టణ నడిబొడ్డున ఉన్న నెహ్రూ పార్క్, మహిళా పార్క్లు ప్రస్తుతం చిన్నారులు, యువత, పెద్దలకు వినోదం–విశ్రాంతి కలిగించే ప్రధాన కేంద్రాలుగా మారాయి. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో, వీకెండ్ రోజుల్లో ఈ పార్కులు…
ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అవ్వాతాతలకు వరం విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని వివిధ గ్రామాలలో శనివారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ అట్టహాసంగా జరిగింది. పెద్దకడబూరు గ్రామంలో టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి నరవ శశిరేఖ, సీనియర్ నాయకులు బసలదొడ్డి ఈరన్న, మండల అధ్యక్షులు గవిగట్టు మల్లికార్జున, జిల్లా ప్రధాన కార్యదర్శి కోడిగుడ్ల ఏసేపు, మండల ఉపాధ్యక్షులు నల్లమల విజయ్ కుమార్ అవ్వాతాతలకు…
Last Updated:Mar 01, 2026 6:07 PM IST రాజ్యశ్యామల డాన్స్ అకాడమీ శిష్యబృందం “శివోహం”లో అద్భుత నృత్యం చేసి నంది పురస్కారం సాధించింది. లీలా కృష్ణ రెడ్డి మార్గదర్శకత్వం, చిన్నారుల ప్రతిభకు ప్రశంసలు లభించాయి. + విద్యార్థుల ప్రతిభ అదుర్స్ రాష్ట్ర వేదికపై మెరిసిన రాజ్యశ్యామల శిష్యులు శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజ్యశ్యామల డాన్స్ అకాడమీ మరోసారి తమ ప్రతిభతో రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. గురువు లీలా కృష్ణ రెడ్డి మార్గదర్శకత్వంలో శిక్షణ పొందుతున్న…
న్యూదిల్లీ:భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయింది. ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ కోసం ఆమె ఇంగ్లాండ్ వెళ్తోంది. పశ్చిమాసియాలో ఉద్త్రికతల కారణంగా విమాన సర్వీసులు రద్దు కావడంతో సింధు ప్రయాణం ఆగిపోయింది. ‘‘తదుపరి నోటీసు వరకు అన్ని సర్వీసులను రద్దు చేశారు’’ అని సింధు సోషల్ మీడియాలో పేర్కొంది. అమెరికా, ఇజ్రాయెల్ శనివారం ఇరాన్పై దాడికి దిగాయి. గల్ఫ్ ప్రాంతంలో గగనతలాన్ని మూసి వేయడంతో అనేక విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. దీనితో…
తెలంగాణ టూరిజం ఆపరేట్ చేస్తున్న హైదరాబాద్ – వైజాగ్ – అరకు టూర్ ప్యాకేజీలో పెద్దలకు ఒక్కొక్కరికి రూ.7,500గా నిర్ణయించారు. అదే, 5 నుంచి 12 ఏళ్ల చిన్నారులకు రూ.600 చెల్లించాలి. ఈ జర్నీ మొత్తం నాన్ ఏసీ వెహికల్ లోనే ఉంటుంది. అక్కడికి చేరుకున్న తర్వాత విశాఖపట్టణంలో ఏసీ హోటల్లోనూ, అరకులో నాన్ ఏసీ హోటల్లోనూ స్టే కల్పిస్తారు. వైజాగ్, అరకు సైట్ సీయింగ్, గైడ్ ఛార్జీలు కూడా కవర్ చేయవచ్చు. ఫుడ్, ఎంట్రీ టికెట్స్,…
తిరుమల: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆదివారం పవిత్ర తిరుమల క్షేత్రాన్ని సందర్శించి శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆయనకు టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడుతో సహా అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో అర్చకులు వేదమంత్రాలతో ఆయనకు స్వాగతం పలికారు. జస్టిస్ సూర్యకాంత్ స్వామివారి సన్నిధిలో ప్రత్యేక దర్శనం చేసుకుని, దేశ శ్రేయస్సు, ప్రజల సౌభాగ్యం కోసం…
–సామాజిక మాధ్యమాల ద్వారా వ్యంగ్యాస్త్రాలు అమరావతి: డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణమరాజు, సస్పెన్షన్ లో ఉన్న ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ సామాజిక, ప్రసారమాధ్యమాల వేదికగా వాగ్ధానాలు సంధించుకుంటున్నారు. పరస్పరం వ్యంగ్యాస్త్రాలతో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇటీవల ఎమ్మెల్యేల క్రీడా పోటీల్లో రఘురామ రాజు క్రికెట్ ఆడుతూ కింద పడడంతో ఆయన చేతి మణికట్టుకు గాయం అయింది. దానిపై సునీల్ కుమార్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ కస్టోడియల్ టార్చర్ కథ అబద్ధం ఆటలో పడి…
Last Updated:Mar 01, 2026 2:04 PM IST AP News: నర్సీపట్నం ఎన్టీఆర్ ఆసుపత్రిలో స్పీకర్ అయ్యన్నపాత్రుడి ఆకస్మిక తనిఖీ. నాణ్యత లోపిస్తే సహించేది లేదని హెచ్చరిక. కాంట్రాక్టర్ తీరుపై ఆగ్రహం, విజిలెన్స్ విచారణకు ఆదేశం ap news AP News: నర్సీపట్నం ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆదివారం(ఇవాళ) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి మరమ్మతులు, రంగులు వేసే పనుల కోసం నాబార్డ్ కింద సుమారు రూ.40 లక్షల…
సుప్రీం లీడర్ అయుతొల్లా అలీ ఖమేనీ మృతికి కచ్చితంగా బదులు తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. ఖమేనీ మృతిని ఇరాన్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఖమేనీ మృతికి సరైన సమాధానం చెప్పకుండా వదిలిపెట్టేది లేదని ఇరాన్ క్యాబినెట్ పేర్కొంది. ఖమేనీ మృతిపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC)సంతాపం తెలిపింది. తమ సుప్రీం లీడర్ను చంపిన వారికి కఠిన శిక్ష విధిస్తామని, చరిత్రలో ఎన్నడూ…