News Desk

AP News: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గ్యాస్ సిలిండర్ల డెలివరీకి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 02, 2026 5:33 PM IST CM Chandrababu: సమర్ధ పాలనకు అన్ని శాఖల్లోనూ ఏఐ వినియోగం. రోన్, సీసీ టీవీ, శాటిలైట్ డేటా సమీకృతం చేసే మెకానిజం. వేసవి దృష్ట్యా ఆర్టీసీ బస్టేషన్లలో తాగునీటిపై శ్రద్ధ పెట్టండి. ఆర్టీజీఎస్, పబ్లిక్ పర్షెప్షన్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. AP NEWS CM Chandrababu: అన్ని ప్రభుత్వ శాఖల్లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ వినియోగించుకోవడం ద్వారా పాలనలో సమర్ధత మరింత పెంచుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…

Read More

రాహుల్ జీ .. రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ?..

రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన వేళ కవిత ట్వీట్ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా పలు ప్రశ్నలు సంధించారు. డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమం కోసం రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్న సందర్భంగా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలను గుర్తుచేస్తూ ఆమె ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ జీ.. దో లాక్ నౌకరీ దోఁ అంటూ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఏడాదిలో…

Read More

News Updates Today: సైప్రస్‌లోని యూకే సైనిక స్థావరం రన్ వేను ఢీ కొట్టిన ఇరానియన్ డ్రోన్ |

News Updates:  ఫిబ్రవరి 28న ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా క్షిపణి దాడి చేశాయి. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగాయి, టెహ్రాన్ ఈ ప్రాంతంలోని అమెరికన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. ఉమ్మడి దాడులలో, ఇరాన్ సుప్రీం నాయకుడు,ఆయతుల్లా అలీ ఖమేనీ, అతని కుమార్తె, మనవరాలు, కోడలు, అల్లుడితో పాటు చంపబడ్డాడు. ఆ తర్వాత,ఇరాన్ దాడులను ప్రారంభించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్,  బీరుట్, ఒమన్‌పై దాడులను మరింత ఉద్ధృతం చేసింది. ఈ చర్యలను యూఏఈ తీవ్రంగా ఖండించింది….

Read More

యూఏఈలో చిక్కుకున్న వందలాది భారత యాత్రికులు, విద్యార్థులు

ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా దాడులతో గల్ఫ్‌కు విమాన సర్వీసులు రద్దు వారిని సురక్షితంగా తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన అశోక్ గెహ్లాట్మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా సంయుక్తంగా జరిపిన వైమానిక దాడుల నేపథ్యంలో గల్ఫ్ ప్రాంతానికి విమాన సర్వీసులు స్తంభించిపోయాయి. పలు విమానయాన సంస్థలు తమ సర్వీసులను అకస్మాత్తుగా రద్దు చేయడంతో రాజస్థాన్‌కు చెందిన వందలాది మంది విద్యార్థులు, యాత్రికులు, పర్యాటకులు దుబాయ్, అబుదాబిలలో చిక్కుకుపోయారు. తమను సురక్షితంగా స్వదేశానికి తరలించాలని వారంతా భారత ప్రభుత్వాన్ని…

Read More

Walkers Protest Against Entry Fee at Alipiri |అలిపిరిలో వాకర్స్ నిరసన ఎంట్రీ ఫీజుపై వివాదం|#local18v

ప్రవేశ రుసుము కడితేనే వాకింగ్ కి ఎంట్రీ..తిరుపతి అలిపిరిలో వాకర్స్ నిరసన..! తిరుపతి నగరంలోని అలిపిరి మార్గం సోమవారం ఉదయం తీవ్ర ఉద్రిక్తతకు కేంద్రంగా మారింది. అలిపిరి సమీపంలో ఉన్న దివ్యారామం నగరవనంలో వాకింగ్ చేయడానికి అటవీశాఖ నెలకు రూ.100 ప్రవేశ రుసుము విధిస్తూ కొత్త నిబంధన అమల్లోకి తెచ్చిన నేపథ్యంలో వాకర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకాలంగా ఉచితంగా వాకింగ్‌కు అనుమతించిన ఈ నగరవనంలో అకస్మాత్తుగా రుసుము విధించడం సరైంది కాదని వారు అభ్యంతరం తెలిపారు….

Read More

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు..పెరిగిన పసిడి, వెండి ధరలు

ఇవాళ‌ ఒక్కరోజే 3 శాతానికి పైగా పెరిగిన పసిడి, వెండి ధరలు7 శాతానికి పైగా ఎగబాకిన ముడి చమురు ధరలుమధ్యప్రాచ్యంలో అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడంతో ఇవాళ‌ బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. సురక్షిత పెట్టుబడిగా భావించే పసిడికి డిమాండ్ భారీగా పెరగడంతో ధరలు 3 శాతానికి పైగా ఎగబాకాయి.వివరాల్లోకి వెళితే… ఎంసీఎక్స్ గోల్డ్ ఏప్రిల్ ఫ్యూచర్స్ 3.12 శాతం పెరిగి 10 గ్రాముల ధర రూ.1,67,155కు చేరింది. అలాగే, ఎంసీఎక్స్ సిల్వర్…

Read More

Tollywood: సాంప్రదాయని సుద్దిని సుద్దపూసని మూవీలో లయ రీఎంట్రీ.. పొట్ట చక్కలయ్యేలా నవ్వుకోవచ్చంట | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Mar 02, 2026 9:18 AM IST Tollywood:శ్రీ శివాజీ ప్రొడక్షన్ బ్యానర్‌పై శివాజీ, లయ జంటగా నటించిన సరికొత్త చిత్రం “సంప్రదాయని సుద్దిని సుద్దపూసని”. ఈ నెల 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అన్ని వర్గాలను అలరించేలా సంప్రదాయని సుద్దిని సుద్దపూసని చిత్రం Tollywood: శ్రీ శివాజీ ప్రొడక్షన్ బ్యానర్‌పై శివాజీ, లయ జంటగా నటించిన సరికొత్త చిత్రం “సంప్రదాయని సుద్దిని సుద్దపూసని”. ఈ నెల 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న…

Read More

Gold and Silver Price: పసిడి ప్రియులకు షాక్‌లు మీద షాక్‌లు.. బంగారం మరింతగా పెరిగే ఛాన్స్.. విజయవాడ ధరలు ఇవే |

స్వచ్ఛమైన బంగారంగా పేరొందిన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.7,140 పెరిగి రూ.1,68,710 ధర ట్రేడ్ అవుతోంది. అదే బంగారు ఆభరణాల్లో ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర రూ.6,550 పెరిగి రూ.1,54,650 వద్ద కొనసాగుతోంది. ఇక 18 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే మాత్రం రూ.5,350 పెరిగి రూ.1,26,530 వద్ద ప్రయాణం చేస్తోంది. Source link

Read More

Telangana News Updates: తెలంగాణలో వారికి కూడా ఉచిత బస్సు ప్రయాణం |

ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో.. తెలంగాణ ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యింది. వెంటనే.. తెలంగాణలో దివ్యాంగులకు ఊరట కలిగించేలా.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి ఆమోదం తెలిపింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారు. ఇకపై దివ్యాంగులు కూడా ఉచిత ప్రయాణం చెయ్యవచ్చు. ఇందుకోసం ప్రభుత్వం జవో 47ని జారీ చేసింది. ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగుల కోసం ఒకట్రెండు సీట్లు ఉంటాయి. అవి ఎక్కడ ఉన్నాయో చూసుకొని.. దివ్యాంగులు అక్కడ…

Read More

గ్రహణం వచ్చినా తలుపులు మూయరు.. ఈ ఆలయం విశేషం తెలిస్తే ఆశ్చర్యపోతారు..!Srikalahasti temple doors open for special pujas during eclipse. |

Last Updated:Mar 01, 2026 10:04 PM IST శ్రీకాళహస్తిలో గ్రహణ సమయంలో ఆలయ ద్వారాలు తెరిచి రాహు–కేతు పూజలు, ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు. భక్తులు గ్రహణ దోషాలు తొలగిపోతాయని నమ్మకం. + title=గ్రహణ సమయంలో కూడా తెరిచే ఆలయం ఇదే.. ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు..! /> గ్రహణ సమయంలో కూడా తెరిచే ఆలయం ఇదే.. ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు..! గ్రహణ సమయం అంటే సాధారణంగా దేవాలయాలు మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది. సూతక కాలం…

Read More