News Desk

ఎట్టకేలకు భారత్‌కు చేరుకున్న పీవీ సింధు

గల్ఫ్ ప్రాంతాల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో దుబాయ్‌లో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు (PV Sindhu) చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. అక్కడ భయం భయంగా ఉందంటూ ఆమె సోషల్ మీడియాలో ద్వారా వెల్లడించారు. ఎట్టకేలకు యుద్ధం మధ్య పీవీ సింధు సురక్షితంగా భారత్‌ చేరుకున్నారు. మంగళవారం ఆమె దుబాయ్ నుంచి బయలుదేరి బెంగళూరు ఎయిర్‌పోర్టులో దిగారు. ఈ విషయాన్ని సింధు ‘ఎక్స్‌్ణలో వెల్లడించారు. సురక్షితంగా బెంగళూరుకు చేరుకున్నా. గడిచిన కొన్ని రోజులు అత్యంత అనిశ్చిత పరిస్థితులు ఎదుర్కొన్నా….

Read More

Rathotsavam: రాతి చక్రాలతో చేసిన రథం.. ఈ రథోత్సవాన్ని ఎప్పుడైనా చూసారా..! | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Mar 03, 2026 9:58 AM IST Rathotsavam: రథోత్సవం అంటే భక్తులకు గుర్తొచ్చేది. రథంపై సతీ సమేతంగా స్వామి వార్లని కొలువు తీర్చి,ఆ గ్రామ పురవీధుల్లో ఊరేగిస్తూ, ఇంటింటా దర్శన భాగ్యం కల్పించడం దీన్నే రథ యాత్ర అని కూడా అంటారు. + రాతి చక్రాల రథోత్సవం ను ఏప్పుడైనా చూసారా…!!! Rathotsavam: రథోత్సవం అంటే భక్తులకు గుర్తొచ్చేది. రథంపై సతీ సమేతంగా స్వామి వార్లని కొలువు తీర్చి,ఆ గ్రామ పురవీధుల్లో ఊరేగిస్తూ, ఇంటింటా…

Read More

అరసం 20 వ రాష్ట్ర మహాసభల సందర్భంగాయువ రచయితలకు కథ, కవితల పోటీ

ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం (అరసం) 20వ రాష్ట్ర మహాసభలు మే నెలలో తిరుపతిలో జరుగనున్న సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలోని యువతకు కథ, కవిత్వ రచనలో పోటీని నిర్వహిస్తోంది. ఉత్సాహవంతులైన యువ కవులు, కథకులను ప్రోత్సహించడమే పోటీల ప్రధాన లక్ష్యం. విజేతలకు బహుమతీ ప్రదానం మహాసభల వేదిక మీద జరుగుతుంది. పెదపరిమికి చెందిన మొవ్వా చిన బాపిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ సహకారంతో ఈ పోటీలను అరసం నిర్వహిస్తోంది.కథా రచనలో మొదటి బహుమతి రూ.5000 లు, ద్వితీయ…

Read More

Vijayawada: మహిళా రక్షణలో సరికొత్త విప్లవం.. ఎస్ఓఎస్ బటన్ నొక్కితే నేరుగా ఇంటికే డ్రోన్! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 03, 2026 7:50 AM IST సోమవారం రాత్రి విజయవాడలోని బీఆర్టీఎస్ (BRTS) రోడ్డులో నిర్వహించిన ‘శక్తి’ మహిళా భద్రతా అవగాహన కార్యక్రమంలో ఆయన ఈ కీలక వివరాలను వెల్లడించారు. ప్రతీకాత్మక చిత్రం Vijayawada: మహిళల భద్రత కోసం సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగం మరో ముందడుగు వేసింది. ఆపదలో ఉన్న మహిళలు తమ స్మార్ట్‌ఫోన్‌లోని ‘శక్తి’ యాప్ ద్వారా ఎస్ఓఎస్ (SOS) బటన్ నొక్కితే, నిమిషాల వ్యవధిలోనే వారి వద్దకు పోలీస్…

Read More

చురకల మెరుపుల కార్టూనిస్టు సురేంద్ర – Visalaandhra

తాడి ప్రకాష్సెల్: 9704541559 తెలుగు దినపత్రికల్లో మొట్టమొదట రాజకీయ కవితలు రాసిన వాళ్లెవరో చెప్పండి? అని ఎడిటర్ నండూరి రామ్మోహనరావు ఒక మధ్యాహ్నం వేళ విజయవాడ ఆంధ్రజ్యోతి ఆఫీసులో అడిగారు నన్ను. “ఇంకెవరు! రాంభట్ల కష్ణమూర్తిగారేగా” అన్నాను చాలా కాన్ఫిడెంట్‌గా! ఆయన నా భుజమ్మీద చిన్నగా కొట్టి “మీతో అదే వచ్చింది” అన్నారు. మీతో అంటే కమ్యూనిస్టులతో అని ఆయన ఉద్దేశం. “మొట్టమొదట రాసింది నేను” అని నండూరి చెప్పారు. 1956 లోనో 57 లోనో రాశానని…

Read More

Cyber Fraud: పార్ట్‌టైమ్ జాబ్ అంటూ గాలం.. తర్వాత అకౌంట్‌లో ఉన్న డబ్బు మాయం..మారండి రా బాబు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 03, 2026 7:53 AM IST నారాయణగూడ పరిధిలోని బాలాపూర్ మండలం మల్లాపూర్ కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి వాట్సాప్‌లో ఒక సందేశం వచ్చింది. తాము బెంగళూరుకు చెందిన ఓ ప్రముఖ సిటీ సంస్థ ప్రతినిధులమని కేటుగాళ్లు పరిచయం చేసుకున్నారు. ప్రతీకాత్మక చిత్రం Cyber Fraud: నగరంలో పార్ట్ టైమ్ ఉద్యోగాల పేరుతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆన్‌లైన్ టాస్కుల ద్వారా సులభంగా డబ్బు సంపాదించవచ్చని నమ్మించి, ఓ…

Read More

టాటా మోటార్స్ వాణిజ్య వాహన అమ్మకాల్లో 32% వార్షిక వృద్ధి

ముంబై: ఫిబ్రవరి 2026లో దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో టాటా మోటార్స్ లిమిటెడ్ అమ్మకాలు 42,940 యూనిట్లుగా ఉన్నాయి, ఫిబ్రవరి 2025లో 32,533యూనిట్లు మాత్రమే ఉన్నాయి, ఇది వార్షిక ప్రాతిపదికన 32% ఎక్కువ. దేశీయ అమ్మకాలు ఫిబ్రవరి 2026లో ఎంహెచ్, ఐసీవీ, ఫిబ్రవరి 2025లో 15,940యూనిట్లతో పోలిస్తే 21,423 యూనిట్లు (సంవత్సరానికి 34.4%) పెరిగాయి. ఫిబ్రవరి 2026లో ఎంహెచ్, ఐసీవీ దేశీయ, అంతర్జాతీయ అమ్మకాలు, ఫిబ్రవరి2025లో 16,693 యూనిట్లతో పోలిస్తే 22,512 యూనిట్లు (సంవత్సరానికి 34.9%గా నమోదయ్యాయి. ఈ…

Read More

Left Parties hold Protest against US and Israel |యుద్ధం వద్దు..అమెరికా డౌన్‌డౌన్ ఏపీలో ఆందోళన| N18V

విజయవాడలో అమెరికా మరియు ఇజ్రాయెల్ చర్యలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు నిరసన చేపట్టాయి. నగరంలోని ప్రధాన కేంద్రంలో ఎర్రజెండాలతో భారీగా చేరుకున్న వామపక్ష నాయకులు మరియు కార్యకర్తలు అమెరికా-ఇజ్రాయెల్ విధానాలను తీవ్రంగా ఖండించారు.#Vijayawada #LeftParties #Protest #USIsrael Source link

Read More

ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ బ్రాండ్ అంబాసిడర్గా పంకజ్ త్రిపాఠి

ముంబైఫ భారతదేశంలోని ప్రముఖ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలలో ఒకటైన ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్, ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠిని బ్రాండ్ అంబాసిడర్గాప్రకటించింది. ‘చునియే భరోసా, అప్నో సా’ అనే ఇంటిగ్రేటెడ్ బ్రాండ్ ప్రచారాన్ని ఆవిష్కరించింది. విశ్వసనీయత, ప్రామాణికతకు పేరుగాంచిన వ్యక్తిత్వాన్ని నమ్మకం,పారదర్శకతలో పాతుకుపోయిన బ్రాండ్తో అసోసియేషన్ ఏకం చేస్తుంది. పంకజ్ త్రిపాఠి స్థిరపడిన వ్యక్తిత్వం అతన్ని బ్రాండ్ ప్రధాన వాగ్దానం – “నమ్మకం” సహజస్వరూపంగా చేస్తుంది, ఇది వ్యక్తిగత, భరోసానిస్తుంది. బ్రాండ్ తన ‘చునియే భరోసా, అప్నో…

Read More

Gold and Silver Price: గోల్డ్ కొనేవారికి గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. విజయవాడ ధరలు ఇవే |

10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,70,510కు చేరుకుంది. క్రితం ముగింపుతో పోలిస్తే దాదాపుగా రూ.2,580 తగ్గింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.1,56,300కు చేరింది. దాదాపు రూ.2,350 తగ్గింది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,27,880కి చేరింది. అంటే దాదాపుగా రూ. 1930 వరకు తగ్గింది. Source link

Read More