News Desk

ప్రలోభాలకు లొంగకుండా పార్టీకి అండగా నిలవడం గర్వించదగ్గ విషయం..

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.విశాలాంధ్ర ధర్మవరం; ధర్మవరం రూరల్ పరిధిలో గత ఐదు సంవత్సరాలుగా సర్పంచులు గా ఉంటూ, ప్రలోభాలకు లొంగకుండా ఐదేళ్లు పార్టీగా అండగా నిలవడం గర్వించదగ్గ విషయము అని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని వైయస్సార్సీపి పార్టీ కార్యాలయంలో సర్పంచులకు ఆత్మీయ సభను వారు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాజకీయ ఒత్తిడిలు భరించి కష్టపడి పని చేశారని మీ నిబృ దత్తత మరువలేమని రాబోయే రోజుల్లో పార్టీలో…

Read More

ఉత్తరాంధ్రలో పెరుగుతున్న ఆందోళన.. విశాఖ ఆశలు నీరుగారుతున్నాయా..? Andhra Pradesh capital issue. | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)

Last Updated:Apr 04, 2026 3:59 PM IST అమరావతిని ఏకైక రాజధానిగా చేసే ప్రక్రియ వేగం, విశాఖపట్నం ఆర్థిక రాజధాని ఆశలు మందగింపు, ఉత్తరాంధ్రలో నిరాశతో పాటు సమాన అభివృద్ధి డిమాండ్ పెరుగుతోంది + అభివృద్ధి మాటల్లోనేనా… ఉత్తరాంధ్ర భవిష్యత్తు ఏ వైపు? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా చట్టబద్ధత కల్పించే దిశగా వేగంగా జరుగుతున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లోనే కాదు, సాధారణ…

Read More

తిరుమల పవిత్రతను కాపాడాలంటూ పూజలు – Visalaandhra

విశాలాంధ్ర- రాజాం (విజయనగరం జిల్లా) : రాజాం తెలగావీధిలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో వైసీపీ ఇన్‌ఛార్జి తలే రాజేష్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల శ్రీవారి పవిత్రతను కాపాడాలని, భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీయకుండా చూడాలని వారు ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు కూడా పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా తలే రాజేష్ మాట్లాడుతూ, ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లేకుండా తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు…

Read More

Pushkaralu Brings Spiritual Glow to Godavari District | పుష్కరశోభతో కళకళలాడుతున్న గోదావరి| #local18V

2027 జూన్ నెలాఖరు నుంచి జూలై మొదటివారం వరకు 12 రోజులు జరుగు గోదావరి మహాపుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లను గోదావరిజిల్లాలో అత్యంత ఘనంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఒక్క రాజమండ్రి కేంద్రంగానే కాకుండా,కోనసీమజిల్లాలో ఉన్న అనేక ఆలయాలు సైతం ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నట్లుగా ఎమ్మెల్యేలు తెలిపారు. నిజానికి రాజమండ్రి అంటేనే ప్రతిరోజు ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు, అలాంటి రాజమండ్రి ప్రాంతంలో పుష్కర పనులు జరగడంతో ఆ ప్రాంతంలో పుష్కర శోభ పుష్కలంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు….

Read More

హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి హెలికాప్టర్ యాత్ర.. 9 నుంచి ప్రారంభం

హైదరాబాద్ నుంచి ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శ్రీశైలానికి హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ పర్యాటక శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సోమశిల మీదుగా సాగే ఈ యాత్రలో కృష్ణానది, నల్లమల అడవుల అందాలను గగనతలం నుంచి వీక్షించే అద్భుత అవకాశం కల్పించనున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థతో కలిసి పర్యాటక శాఖ ఏర్పాట్లు చేస్తోంది.ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించిన పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, కొల్లాపూర్ నియోజకవర్గాన్ని ప్రపంచస్థాయి…

Read More

Visakhapatnam as capital hopes fade |ఉత్తరాంధ్ర భవిష్యత్తు ఏంటి..?

గతంలో విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని ప్రకటించినప్పుడు, ఉత్తరాంధ్రలో కొత్త ఆశలు పుట్టాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల ప్రజలు దీనిని తమ ప్రాంత అభివృద్ధికి ఒక గొప్ప అవకాశంగా భావించారు. విశాఖపట్నం వంటి ప్రధాన నగరం దగ్గరగా ఉండటం వల్ల, పరిశ్రమలు, ఐటీ కంపెనీలు, ప్రభుత్వ కార్యాలయాలు వస్తాయని, స్థానిక యువతకు ఉద్యోగాలు లభిస్తాయని నమ్మకం ఏర్పడింది. 100 నుండి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నా, ఇది పెద్ద అవకాశంగా భావించారు. అయితే ఇప్పుడు…

Read More

28 జిల్లాలతో ఏపీ కొత్త మ్యాప్ ఇదిగో…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 28కి పెరిగింది. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర పటంలో మార్పులు చేసిన ప్రభుత్వం, రెండు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు 28 జిల్లాలతో కూడిన నూతన మ్యాప్‌ను ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అధికారికంగా విడుదల చేసింది. ఈ మ్యాప్‌లో రాష్ట్ర రాజధానిగా అమరావతిని స్పష్టంగా పేర్కొనడం గమనార్హం.ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతాలను వేరు చేస్తూ మార్కాపురం కేంద్రంగా ఒక జిల్లాను, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లోని కొన్ని…

Read More

Skill Training: గ్రామీణ మహిళలకు గుడ్ న్యూస్.. ఇంటి నుంచే సంపాదించాలా? ఈ ఉచిత కోర్సులు మీకోసమే! |

Last Updated:Apr 04, 2026 1:11 PM IST ఎస్బీఐ ఆర్సెటీ ఏప్రిల్ 6 నుంచి గ్రామీణ మహిళలకు ఉచిత నైపుణ్య శిక్షణ, టైలరింగ్ బ్యూటీ పార్లర్ కంప్యూటర్ అకౌంటింగ్ కోర్సులు, భోజనం వసతి ఉచితం, ఏప్రిల్ 5 లోగా నమోదు. Source link

Read More

అమరావతి పనుల్లో వేగం పెంచండి..: సీఎం చంద్రబాబు

అమరావతి రాజధాని నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను, నిర్మాణ సంస్థల ప్రతినిధులను ఆదేశించారు. ఈ విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో శనివారం రాజధాని నిర్మాణ పనులపై మంత్రి నారాయణ, సీఆర్డీఏ, ఏడీసీ ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రాజధానిలో వివిధ దశల్లో ఉన్న రూ.57,821 కోట్ల…

Read More

Weather Update: ఏపీలో నిప్పుల కొలిమిలా మారిన వాతావరణం.. 73 మండలాల్లో తీవ్ర వడగాల్పులు.. విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 04, 2026 11:16 AM IST ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర ఎండ, శనివారం 73 మండలాల్లో తీవ్ర వడగాలులు 17 లో వడగాలులు, ఆదివారం 32 మండలాల్లో తీవ్ర వడగాలుల అవకాశం, అధికారులు జాగ్రత్తలు సూచించారు ఏపీలో వడగలులు..! ప్రజల అప్రమత్తంగా ఉండాలంటే వాతావరణ శాఖ హెచ్చరిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భానుడు భగభగమంటూ నిప్పులు కురిపిస్తున్నాడు. ఫిబ్రవరి మొదటి వారంలోనే బయటికి రావాలంటేనే భయపడిన పరిస్థితి ఏర్పడింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ…

Read More