Monsoon Update: ఎండలకు చెక్.. ముందే రానున్న రుతుపవనాలు.. రైతులకు ఐఎండీ చల్లని కబురు! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)
Last Updated:May 02, 2026 3:22 PM IST ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు మే 14 నుంచి 16 మధ్య అండమాన్ నికోబార్ చేరే అవకాశం, కేరళలో ముందుగానే ప్రవేశం, దక్షిణాది రాష్ట్రాలకు అధిక వర్షాల అంచనా News18 మండుతున్న ఎండలతో అల్లాడుతున్న వేళ దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) అత్యంత తీపి కబురు అందించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందస్తుగానే భారత భూభాగాన్ని పలకరించనున్నాయని అధికారులు వెల్లడించారు. సాధారణంగా మే…


