News Desk

Anakapalli: ​అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో విషాదం.. పసికందు మృతి.. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆందోళన | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 04, 2026 4:48 AM IST పుట్టిన సమయంలో బాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే, ఈరోజు మధ్యాహ్నం బాబుకు ఫీడింగ్ ఇచ్చిన తర్వాత ఒక్కసారిగా శిశువు శరీర రంగు మారిపోయింది. హాస్పిటల్ సిబ్బందితో వాగ్వాదం చేస్తోన్న శిశువు బంధువులు Anakapalli: జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం చోటుచేసుకుంది. పుట్టిన కొన్ని గంటలకే పసికందు మృతి చెందడంతో బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆసుపత్రి వర్గాల నిర్లక్ష్యం వల్లే…

Read More

పాస్ పుస్తకాల పంపిణీలో వైసిపి నాయకులతో రెవెన్యూ అధికారులు…

విశాలాంధ్ర నందిగామ : కూటమి ప్రభుత్వంలో రెవెన్యూ అధికారులు ప్రతిపక్ష నాయకుల అడుగులకు మడుగులు ఒత్తుతున్నారని తెలుగుదేశం గ్రామ మాజీ సర్పంచ్ జిల్లేపల్లి మధుబాబు పేర్కొన్నారు మండల పరిధిలోని రుద్రవరం గ్రామంలో శనివారం జరిగిన పాస్ పుస్తకాల పంపిణీ కి సంబంధించిన ఈ కేవైసీ కార్యక్రమం మరియు పంపిణీ కార్యక్రమంలో స్థానిక అధికార పార్టీ నాయకులకు రెవెన్యూ అధికారులు జలక్ ఇచ్చారు స్థానిక వైసీపీ నాయకులు జిల్లేపల్లి రాముతో కలిసి వారు ఈ కార్యక్రమాలను కొనసాగించడం పై…

Read More

Vadapalli Temple: వాడపల్లిలో వైభవంగా శ్రీవారి పుష్పయాగ మహోత్సవం.. ఈ దృశ్యాలు చూస్తే పరవశించాల్సిందే!

Vadapalli Temple: వాడపల్లి ఏడువారాల వెంకటేశ్వర స్వామివారి వార్షిక కళ్యాణం, శ్రీ పుష్పయాగ మహోత్సవం ఘనంగా, ఆంధ్ర తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు హాజరు Source link

Read More

వోల్వో బస్సు ఢీకొని వ్యక్తి మృతి…

విశాలాంధ్ర నందిగామ :-వోల్వో బస్సు ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని ఐతవరం శివారులో గల మద్రాస్ ఫిల్టర్ కాఫీ వద్ద నేషనల్ హైవే 65 పై శనివారం తెల్లవారుజామున జరిగింది పోలీసులు అందించిన సమాచారం మేరకు చందర్లపాడు మండలం తోటరాములపాడు గ్రామానికి చెందిన స్వామి ఉదయాన్నే తన మోటార్ వాహనంపై హైవేపై వెళుతున్న సమయంలో మద్రాస్ ఫిల్టర్ కాఫీ సమీపంలో రోడ్డు క్రాస్ చేస్తుండగా వెనుక నుండి వోల్వా బస్సు…

Read More

నెదర్లాండ్స్‌లో శ్రీవారి ఆలయం.. ప్రపంచానికి సనాతన సందేశం.. టీటీడీ భారీ ప్లాన్..! srivari temple in netherlands grand project under ttd |

Last Updated:Apr 04, 2026 10:55 PM IST నెదర్లాండ్స్‌లో 33.5 ఎకరాల్లో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మాణానికి టీటీడీ, ఎస్ వీ కే కలిసి రూ.250 కోట్ల ప్రాజెక్ట్ ప్రారంభం, యూరప్ భక్తులకు కొత్త పుణ్యక్షేత్రం నెదర్లాండ్స్ లో శ్రీవారి ఆలయం నిర్మాణానికి టీటీడీ సహకారం..! తిరుమల శ్రీవారి మహిమ దేశ సరిహద్దులను దాటి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. భారతీయ ఆధ్యాత్మికతను ప్రపంచానికి చాటిచెప్పే మరో కీలక అడుగు పడింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నెదర్లాండ్స్‌లో…

Read More

చిన్నతుంబళం సర్పంచ్ బసమ్మకు ఘన సన్మానం

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని చిన్నతుంబళం గ్రామంలో సర్పంచ్ పదవి ముగీయడంతో సర్పంచు బసమ్మ, ఉప సర్పంచ్ సంగీత, వార్డు సభ్యులు మంజునాథ్, హరిజన మరియమ్మ, తెలుగు రమేష్, చాకలి ఈరమ్మ, మాల శివ, మంగలి నర్సమ్మలను శనివారం టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, జిల్లా మాజీ అధ్యక్షులు తిక్కారెడ్డి కుమారుడు దివాకర్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, సీనియర్ నాయకులు సిద్దప్ప ధని, వీరేష్ గౌడ్ లు ఘనంగా…

Read More

Grand preparations underway for Godavari Pushkaralu | గోదావరి జిల్లాలకు పుష్కరశోభ

2027 గోదావరి మహాపుష్కరాల కోసం రాజమండ్రి, కోనసీమ ప్రాంతాల్లో ఘాట్లు ఆలయాలు అభివృద్ధి చేస్తూ భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. Source link

Read More

రోగులకు చేసే సేవ.. దైవ సేవతో సమానం.. కన్వీనర్ నామా ప్రసాద్

విశాలాంధ్ర ధర్మవరం;; రోగులకు చేసే సేవా దైవ సేవతో సమానమని శ్రీ సత్య సాయి సేవ సమితి -గాంధీనగర్ కన్వీనర్ నామా ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 360 మంది రోగులకు, సహాయకులకు భోజనపు ప్యాకెట్లను, వాటర్ ప్యాకెట్స్ లను, తదుపరి ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీలకు స్వీట్ లను వైద్యులు, సిస్టర్ల చేతులు మీదుగా అందజేశారు. ఈ సేవా కార్యక్రమానికి దాతలుగా కీర్తిశేషులు దాసరి తులసమ్మ, వెంకటస్వామి వారు నిర్వహించడం…

Read More

రూ.10 కాయిన్ మింగిన బాలుడు.. 10 రోజులు టెన్షన్ తర్వాత షాకింగ్ ట్విస్ట్..ఏం జరిగిందంటే..! child swallows coin, child coin ingestion. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 04, 2026 6:40 PM IST కాకినాడ శంఖవరం మండపం బాలుడు రూ10 నాణెం మింగి పది రోజులు ఇరుక్కుపోయింది, తుని ప్రైవేట్ ఆసుపత్రిలో లాప్రోస్కోపిక్ సర్జరీతో సురక్షితంగా తొలగించారు పదిరూపాయలు కాయిన్ మింగాడు పదిరోజులైనా బయటకు రాకపోవడంతో ఏం జరిగిందంటే ఆడుకుంటూ చేసిన చిన్న తప్పు.. కుటుంబానికి పెద్ద టెన్షన్‌గా మారింది. పిల్లలు చేసే చిన్న చిన్న నిర్లక్ష్యాలు ఎంత పెద్ద ప్రమాదాలకు దారి తీస్తాయో మరోసారి గుర్తు చేసిన ఘటన ఇది….

Read More

స్వర్ణ గ్రామమ్ నిర్మాణం ఆమ్ ఆద్మీ పార్టీతో మాత్రమే సాధ్యం..

ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ హరికృష్ణవిశాలాంధ్ర ధర్మవరం;; స్వర్ణ గ్రామం నిర్మాణం ఆం ఆత్మీ పార్టీతో మాత్రమే సాధ్యమవుతుందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ హరికృష్ణ తెలిపారు. ఈ సంద స్థానిక ప్రణాళికల అమలులో పంచాయితీ రాజ్ పాత్ర విశిష్టమైనది అన్నారు,ధర్మవరం నియోజకవర్గ నియోజకవర్గ పరిధిలోని పంచాయతీ గ్రామాల్లో తాగునీరు,రహదారులు, వీధిలైట్లు,డ్రైనేజీ , పరిసరాల పరిశుభ్రత వంటి కనీస సదుపాయాల ఏర్పాటు చేయడం లో ప్రస్తుత అధికార కూటమి ప్రభుత్వం, ఇంకా గత వైసిపిప్రభుత్వాలు విఫలం అయ్యాయి అన్నారు. ఈ…

Read More