News Desk

AP weather: ఏపీ ప్రజలకు అలెర్ట్.. 17 మండలాల్లో తీవ్ర వడగాలులు.. బయటకు రావద్దని హెచ్చరిక! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

ఆదివారం 17మండలాల్లో తీవ్ర వడగాలులు, 32 మండలాల్లో వడగాలులు   వీచే అవకాశం ఉందని  విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. అలాగే సోమవారం నుంచి మూడు రోజులపాటు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. విభిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆదివారం (05-04-26)  శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస, బూర్జ, హీరమండలం, జలుమూరు, లక్ష్మీనర్సుపేట, పాతపట్నం, సారవకోట, సరుబుజ్జిలి మండలాలు, విజయనగరం జిల్లా గుర్ల, సంతకవిటి…

Read More

Amaravati: మీరు తాగేవి పాలు కాదేమో! కల్తీ పాల కోరల్లో రాష్ట్రం! యూరియా, డిటెర్జెంట్, మైదా పిండిని కలుపుతన్న వైనం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 05, 2026 5:20 AM IST మనం తాగుతున్న పాలలో కేవలం నీరు మాత్రమే కాదు.. యూరియా, డిటెర్జెంట్, మైదా పిండి వంటి ప్రమాదకర రసాయనాలు కలిపి అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రతీకాత్మక చిత్రం Amaravati: తెల్లని పాల వెనుక నల్లని అక్రమ దందా సాగుతోంది. పౌష్టికాహారంగా భావించి పిల్లలకు ఇచ్చే పాలు చివరకు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. రాజమహేంద్రవరంలో ఇటీవల జరిగిన కల్తీ పాల విషాదం (17 మంది మృతి) తర్వాత మేల్కొన్న…

Read More

Couple Suicide: ఆ జిల్లాలో విషాదం! వడ్డీ వ్యాపారుల వేధింపులకు దంపతులు ఆత్మహత్య.. చనిపోకముందు వీడియోలో ఏం చెప్పారంటే |

Last Updated:Apr 05, 2026 6:39 AM IST అన్నమయ్య జిల్లా గాలివీడులో వడ్డీ వ్యాపారుల వేధింపులు తట్టుకోలేక దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య, ఇద్దరు చిన్నారులు అనాథలు, పోలీసులు కేసు నమోదు. News18 వడ్డీ వ్యాపారుల వేధింపులు, తీరని అప్పులు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకోవడమే కాకుండా, ఒక పచ్చని కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాయి. అన్నమయ్య జిల్లా గాలివీడు మండల కేంద్రంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అప్పుల…

Read More

UPI: విజయవాడ యానిమల్ పబ్ నిందితుడిని పట్టించిన యూపీఐ.. మూడు రాష్ట్రాలు తిరిగినా దొరికిపోయిన సందీప్! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 05, 2026 5:38 AM IST సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితుడిని బళ్ళారిలో అదుపులోకి తీసుకున్న కృష్ణలంక పోలీసులు, నేర పరిశోధనలో డిజిటల్ ఆధారాల ప్రాముఖ్యతను మరోసారి చాటిచెప్పారు. ప్రతీకాత్మక చిత్రం UPI: ఎంతటి నేరగాడైనా ఏదో ఒక చిన్న తప్పు చేసి తీరుతాడనే పోలీసుల నానుడి మరోసారి నిజమైంది. విజయవాడలోని ఓ పబ్‌లో జరిగిన హత్యాయత్నం కేసులో ప్రధాన నిందితుడు సందీప్, పోలీసుల కళ్లు గప్పి మూడు రాష్ట్రాల్లో నెల రోజులుగా తిరిగినా,…

Read More

Maharashtra Deputy CM Eknath Shinde | తిరుమల శ్రీవారి సేవలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం | N18V

తిరుమలలో శ్రీవారి సేవలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. పవిత్రమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, శ్రీవారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు.#MaharashtraDeputycm #eknathshinde #tirumala Source link

Read More

Fake Aadhaar Cards: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ.. ఇకపై రియల్ టైమ్ ఆథెంటికేషన్! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 05, 2026 4:09 AM IST ఈ సరికొత్త సాంకేతికత అందుబాటులోకి రావడం ద్వారా నకిలీ ఆధార్ కార్డులతో తిరుమల కొండపై మోసాలకు పాల్పడుతున్న వారికి ఇకపై కఠినమైన చెక్ పడనుంది. తిరుమల Fake Aadhaar Cards: కలియుగ వైకుంఠం తిరుమలలో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ, దళారుల వ్యవస్థను పూర్తిగా రూపుమాపేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి గదుల కేటాయింపులో…

Read More

Viral Video: MLA అరవ శ్రీధర్‌పై ఫిర్యాదు చేసిన మహిళపై దాడి.. మరో వివాదంలో జనసేన నేత | ట్రెండింగ్

Last Updated:Apr 03, 2026 11:28 AM IST Viral Video: పార్లమెంట్‌లో అమరావతి రాజధాని బిల్లును ఆమోదించిన అనంతరం జరిగిన సంబరాల్లో అలజడి నెలకొంది. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనను లైంగికంగా వేధించారని ఆరోపించిన ఒక మహిళపై జనసేన నాయకులు దాడి చేశారు. + Railway Koduru MLA Viral Video: పార్లమెంట్‌లో అమరావతి రాజధాని బిల్లును ఆమోదించిన అనంతరం జరిగిన సంబరాల్లో అలజడి నెలకొంది. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్…

Read More

కళాశాల పని వేళల పునరుద్ధరణకు అధ్యాపకులు డిఐఈఓ కు వినతి పత్రం

విశాలాంధ్ర ధర్మవరం;; శ్రీ సత్య సాయి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు, ప్రిన్సిపాల్సు కలిసి డి ఐ ఈ ఓ కు కళాశాల పనివేళ పునరుద్ధనకు సంబంధించినటువంటి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని వారు సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సరం నుండి కళాశాల యొక్క సమయం ఉదయం 9:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు పని వేళలు పెట్టడం వలన విద్యార్థులు మరియు సిబ్బందికి అనేక ఇబ్బందులను కలిగిస్తున్నాయని వారు…

Read More

Anakapalli: ​అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో విషాదం.. పసికందు మృతి.. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆందోళన | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 04, 2026 4:48 AM IST పుట్టిన సమయంలో బాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే, ఈరోజు మధ్యాహ్నం బాబుకు ఫీడింగ్ ఇచ్చిన తర్వాత ఒక్కసారిగా శిశువు శరీర రంగు మారిపోయింది. హాస్పిటల్ సిబ్బందితో వాగ్వాదం చేస్తోన్న శిశువు బంధువులు Anakapalli: జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం చోటుచేసుకుంది. పుట్టిన కొన్ని గంటలకే పసికందు మృతి చెందడంతో బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆసుపత్రి వర్గాల నిర్లక్ష్యం వల్లే…

Read More

పాస్ పుస్తకాల పంపిణీలో వైసిపి నాయకులతో రెవెన్యూ అధికారులు…

విశాలాంధ్ర నందిగామ : కూటమి ప్రభుత్వంలో రెవెన్యూ అధికారులు ప్రతిపక్ష నాయకుల అడుగులకు మడుగులు ఒత్తుతున్నారని తెలుగుదేశం గ్రామ మాజీ సర్పంచ్ జిల్లేపల్లి మధుబాబు పేర్కొన్నారు మండల పరిధిలోని రుద్రవరం గ్రామంలో శనివారం జరిగిన పాస్ పుస్తకాల పంపిణీ కి సంబంధించిన ఈ కేవైసీ కార్యక్రమం మరియు పంపిణీ కార్యక్రమంలో స్థానిక అధికార పార్టీ నాయకులకు రెవెన్యూ అధికారులు జలక్ ఇచ్చారు స్థానిక వైసీపీ నాయకులు జిల్లేపల్లి రాముతో కలిసి వారు ఈ కార్యక్రమాలను కొనసాగించడం పై…

Read More