ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరేంద్రనాథ్, ఎస్ ఈ శ్రీ నరసింహ మూర్తి, ఏఈఓ శ్రీ దేవరాజులు, అర్చకులు శ్రీ బాబుస్వామి, సూపరింటెండెంట్ శ్రీ చెంగల్ రాయులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ చలపతి తదితర అధికారులు పాల్గొన్నారు. విశేష సంఖ్యలో భక్తులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.



