శ్రీశైలం ఆలయంలో హుండీ లెక్కింపు పూర్తి కాగా భక్తుల సమర్పణలు భారీగా నమోదు అయ్యాయి. మొత్తం రూ.4.83 కోట్ల నగదు హుండీ ఆదాయం నమోదు అవ్వగా, 162.2 గ్రాముల బంగారం మరియు 4.18 కిలోల వెండి కూడా లభించినట్లు అధికారులు తెలిపారు.#srisailam #hundicolletions #Apnews
Source link


