Headlines

ఎండల మధ్య షాకింగ్ ట్విస్ట్.. ఈదురుగాలులు, పిడుగులతో వర్షాలు.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్..! Weather change in Andhra Pradesh Rain and winds for four day | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 17, 2026 9:40 PM IST ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం మారబోతోంది. విశాఖ వాతావరణ శాఖ ప్రకారం, కోస్తా, రాయలసీమలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. + ఏపీలో ఆ జిల్లాలకు 4రోజులు వర్షాలు..!  ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారబోతోంది. ఎండలు మండుతున్న వేళలోనే ఆకస్మికంగా వర్షాలు పడనున్నాయన్న హెచ్చరిక ప్రజల్లో ఆసక్తి, ఆందోళన కలిగిస్తోంది. సంభవన వాతావరణం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు…

Read More

జెమినీలో సరికొత్త కామెడీ షో ‘మాస్ జాతర’

హైదరాబాద్: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించేందుకు జెమినీ టీవీ సిద్ధమైంది. ‘మాస్ జాతర’ పేరుతో రూపొందించిన ఈ మెగా వీకెండ్ కామెడీ షోను హైదరాబాద్‌లోని నెక్సస్ మాల్‌లో సినీ తారలు, కమెడియన్ల సందడి మధ్య ఘనంగా ప్రారంభమైంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, já¶ట్యూబర్లు, కళాకారులతో కూడిన ఈ వినూత్న స్కిట్ కాంపిటీషన్ ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి తొమ్మిది గంటలకు ప్రసారం కానుంది. జానీ మాస్టర్, నవదీప్, బిందు మాధవి జడ్జీలుగా వ్యవహరిస్తున్న ఈ…

Read More

Tirupati: 19న శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధిలో ఉగాది వేడుకలు.. ఈ సేవలు రద్దు |

Last Updated:Mar 17, 2026 8:21 PM IST Tirupathi: సిరులతల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మార్చి 19వ తేదీన ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, మ‌ధ్యాహ్నం 3 నుండి 4 గంటల వరకు శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు అభిషేకం నిర్వహిస్తారు. Tiruchanur Padmavathi Temple Tirupathi: సిరులతల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మార్చి 19వ తేదీన ఉగాది వేడుకలు…

Read More

ఈ అమ్మాయిలు నిజం కాదు.. జాగ్రత్త : సజ్జనార్ హెచ్చరిక

‘‘ఒంటరిగా ఉన్నారా? ఇంకెందుకు ఆలస్యం.. ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి. అందమైన అమ్మాయిలు, ఆంటీలతో సరదాగా మాట్లాడండి. మీ రంగు, రూపంతో మాకు పనిలేదు’’ అంటూ అమ్మాయిలు చెబుతున్నట్లుగా ఉన్న వీడియోల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. ఈ వీడియోల్లో ఆకర్షణీయంగా కనిపిస్తున్న అమ్మాయిలు నిజం కాదని, అవన్నీ ఏఐ సాయంతో సృష్టించిన వీడియోలు అని తెలిపారు. యువత ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు హానీట్రాప్ చేస్తున్నారని ఈ మేరకు ఆయన…

Read More

Job Fair: టాప్ కంపెనీలు.. 800 పైగా ఉద్యోగాలు.. ఈ ఛాన్స్అస్సలు మిస్ అవ్వొద్దు..!

విశాఖపట్నంలో మార్చి 18న ఆంధ్ర యూనివర్సిటీ మోడల్ కెరీర్ సెంటర్ ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా. అపోలో ఫార్మసీస్, మెడ్ప్లస్, పేటీఎం వంటి కంపెనీలు పాల్గొంటాయి. 800కు పైగా ఉద్యోగాలు, వేతనం రూ.15,000-30,000. Source link

Read More

ఉపాధి హామీ పనులు ప్రారంభించిన టీడీపీ నాయకులు

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని జాలవాడి గ్రామంలో మంగళవారం ఉపాధి హామీ పనులను టీడీపీ గ్రామ అధ్యక్షులు బోయ వెంకన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఖచ్చితమైన కొలతలతో పనులు చేస్తే సరైన వేతనం పొందవచ్చునని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పని దినాలను 150 రోజులకు పెంచిందని గుర్తు చేశారు. కావున గ్రామంలోని కూలీలు అందరూ వలసలు వెళ్లకుండా ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ…

Read More

Top 10 News Today: ప్రపంచంలోనే జరిగిన టాప్ 10 వార్తలు.. తెలుగులో మీ కోసమే

Top 10 News Today: మార్చి 17వ తేదీ తెలుగు టాప్ టెన్ వార్తలు చూద్దాం. ఏపీ, తెలంగాణలో జరిగిన వార్తలు.. జాతీయం, అంతర్జాతీయంగా జరిగిన వార్తలు చిన్నగా మీకోసం మీ ముందుకు తెస్తుంది న్యూస్18 తెలుగు. Source link

Read More

రైతులకు అండగా కూటమి ప్రభుత్వం

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : రైతులకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని టీడీపీ సీనియర్ నాయకులు వీరేష్ గౌడ్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని చిన్నతుంబళం గ్రామంలో రైతన్న మీ కోసం, రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల ఇంటింటికి వెళ్లి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఇస్తున్న సహాయం గురించి వివరించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 14000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 6000…

Read More

అనకాపల్లి నూకాంబిక జాతరకు కట్టుదిట్టమైన భద్రత.. భక్తులకు భారీ ఏర్పాట్లు..! Nookambika Ammavari Jathara in Anakapalli Tight Security for Devotees. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 17, 2026 5:26 PM IST అనకాపల్లిలో నూకాంబిక అమ్మవారి ‘కొత్త అమావాస్య’ జాతర వేడుకలు ప్రారంభమయ్యాయి. భక్తుల సౌకర్యం, భద్రత కోసం ఎస్పీ తుహిన్ సిన్హా పర్యవేక్షణలో పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. News18 అనకాపల్లిలో రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన నూకాంబిక అమ్మవారి ‘కొత్త అమావాస్య’ జాతర వేడుకలు ప్రారంభం కావడంతో పట్టణం మొత్తం భక్తి ఉత్సాహంతో కళకళలాడుతోంది. నెల రోజుల పాటు జరిగే ఈ మహోత్సవానికి వేలాదిగా భక్తులు తరలివస్తున్న…

Read More

సర్వసభ్య సమావేశానికి పలువురు మండలాధికారులు గైర్హాజరు..

-అధికారులకు ప్రజాసమస్యలు పట్టవా-ప్రశ్నించిన సర్పంచులు, ఎంపీటీసీలు విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : రాప్తాడు ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీఓ బి. విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఎంపీపీ చిట్రెడ్డి జయలక్ష్మి అధ్యక్షతన మంగళవారం జరిగిన సాధారణ సర్వ సభ్యసమావేశానికి పలువురు మండలాధికారులు గైహాజరయ్యారు. ముఖ్యఅతిథిగా జడ్పిటిసి పసుపుల హేమావతి హాజరయ్యారు. మూణ్ణెల్ల క్రితం జరిగిన అభివృద్ధి పనుల పురోగతిని, చేపట్టాల్సిన పథకాలు, ప్రజా సమస్యల పరిష్కారానికి తీసుకున్న చర్యల గురించి సభ్యులకు వివరించాల్సిన అధికారులు సమావేశానికి రాకపోవడంపై సర్పంచులు, ఎంపీటీసీలు ప్రశ్నించారు….

Read More