లెబనాన్‌పై ఇజ్రాయిల్ వైట్ ఫాస్ఫరస్ ప్రయోగం

అంతర్జాతీయ మానవ హక్కుల సంఘంబీరుట్: ఇరాన్‌పై యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ మరోవైపు లెబనాన్‌పై కూడా దాడులకు పాల్పడుతోంది. ఈ రెండు దేశాల మధ్య కూడా దశాబ్దాలుగా వైరం నడుస్తోంది. వారం రోజుల నుంచి ఇరాన్ జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు 400 మందికి పైగా లెబనాన్ ప్రజలు మరణించినట్లు ఆ దేశం ప్రకటించింది. లెబనాన్ రాజధాని బీరుట్‌పై కూడా దాడి చేసింది. ప్రజల నివాసాలపై కూడా క్షిపణులతో విరుచుకుపడింది. ఈ క్రమంలో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు…

Read More

AP News Updates: ఏపీలో రేషన్ కార్డ్ అప్లికేషన్ సర్వీస్ ఛార్జ్‌ల పెంపు

AP and Telangana News Live Updates: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ తెలుసుకుందాం. అలాగే దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న అప్‌డేట్స్ మొత్తం ఇక్కడ చూద్దాం. Source link

Read More

Health Tips: పొడి దగ్గు, గొంతు దురదకు ఇదే మంచి మందు.. తేనె,నల్ల మిరియాలను ఇలా వాడితే చాలు

Health Tips: మీ ఇంట్లో ఎవరికైనా పొడి దగ్గు, గొంతు దురద, లేదా రాత్రిపూట దగ్గు వచ్చి నిద్రలేమి ఉంటే ఇంట్లో పెద్దవాళ్లు, అమ్మమ్మ చెప్పే ఆయుర్వేద వైద్యం బాగా పని చేస్తుంది. ఖరీదైన మందులతో పని లేకుండా ఉపశమనం కోసం వారు ముందుగా వంటగదికి వెళ్లేవారు. అక్కడ మసాలా దినుసుల్లో వాడే నల్ల మిరియాలు, తేనెతో ఈ సమస్యకు చక్కని పరిష్కారించే వారు. Source link

Read More

Vijayawada: విజయవాడలో చాపకింద నీరులా విస్తరిస్తున్న డ్రగ్స్ నెట్‌వర్క్.. బానిసలవుతున్న విద్యార్థులు!

యువత క్షణికానందం కోసం తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. బెంగళూరు కేంద్రంగా సాగుతున్న ఈ నల్లధాందా ఇప్పుడు పోలీసులకు సవాలుగా మారింది. Source link

Read More

షాంపూ స్నానం నుంచి హెయిర్ కట్ వరకు.. పెంపుడు జంతువులకు ప్రత్యేక స్పా..! Special spa services for pets in Visakha receive good response from owners | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 14, 2026 7:15 PM IST విశాఖపట్నంలో కార్తీక్ నిర్వహిస్తున్న పెట్ స్పా సెంటర్‌లో కుక్కలు, పిల్లులకు స్నానం, హెయిర్ కట్, గోళ్లు కత్తిరించడం వంటి సేవలు అందిస్తున్నారు. హోమ్ స్పా సదుపాయం కూడా ఉంది. + పెంపుడు జంతువులకు ప్రత్యేక స్నానం.. ప్రత్యేక షాంపూ, సబ్బులతో ఇటీవల కాలంలో పెంపుడు జంతువులపై ప్రేమ రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా కుక్కలు, పిల్లులను ఇంట్లో పెంచుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. వాటిని కుటుంబ సభ్యుల్లా…

Read More

వలలో పడిన అరుదైన చేప.. ఒక్కోటి లక్షన్నర.. ఒక్క వేటతో మత్స్యకారుల అదృష్టం మారింది..! Rare kichidi fish found in Rare kichidi fish found in Antarvedi. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 21, 2026 9:48 PM IST అంబేద్కర్ కోనసీమ అంతర్వేది పల్లెపాలెం వద్ద మత్స్యకారుల వలలో అరుదైన కిచిడి చేపలు రెండు చిక్కి, ఒక్కోటి 35 కిలోలు, రూ 1.5 లక్షలకు అమ్ముడై సంచలనం. + కోనసీమలో మత్స్యకారులకు కాసులు కురిపించిన చేప ఇదే సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారుల జీవితంలో అదృష్టం ఎప్పుడు ఎలా తిరుగుతుందో చెప్పలేం. కొన్ని రోజులు వల వేసినా ఒక్క చేప కూడా దొరకక నిరాశ మిగులుతుంటే, మరికొన్ని…

Read More

News Updates Today: ఇరాన్‌కు మరో ఎదురుదెబ్బ.. ఇజ్రాయెల్ దాడిలో ఇంటెలిజెన్స్ మంత్రి హతం |

News Updates Today: ఇజ్రాయెల్, అమెరికాతో ఉద్రిక్త పరిస్థితుల్లో ఉన్న ఇరాన్‌కు మరో భారీ దెబ్బ తగిలింది. ఇప్పటికే సుప్రీం లీడర్ ఖమేనీని కోల్పోయిన ఇరాన్, తాజాగా మరో కీలక నేతను కూడా కోల్పోయింది. ఇజ్రాయెల్ నిర్వహించిన తీవ్ర దాడిలో ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్ ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ అధికారికంగా వెల్లడించింది. ఖమేనీకి అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచిన ఖతీబ్ మరణంతో ఇరాన్‌లో విషాద వాతావరణం నెలకొంది. అంతకుముందే ఇరాన్ సైనిక అధికారి అలీ లారిజాని…

Read More

ప్రగతి పథంలో ఏపీ – Visalaandhra

. తలసరి ఆదాయం రూ.2.95 లక్షలకు పెరుగుదల. వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాల్లో అనూహ్య వద్ధి. శరవేగంగా అమరావతి రాజధాని నిర్మాణం. గవర్నర్ అబ్దుల్ నజీర్ న్యూదిల్లీ: సార్వత్రిక సమ్మెకు సర్వం సిద్ధమైంది. పది కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాల అధ్వర్యంలో గురువారం 24 గంటల పాటు నిరసనలతో దేశం మార్మోగబోతోంది. ధర్నాలు, ప్రదర్శనలతో దేశవ్యాప్త సమ్మె పెద్దఎత్తున జరగబోతోంది. నాలుగు కార్మిక కోడ్‌లు, అమెరికా`భారత్ వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా కార్మికులు, కర్షకులు పోరుబాట పట్టారు. ఐక్యంగా…

Read More

Gas Cylinder: ఏపీలో మరో 15 రోజులకు సరిపడా వంట గ్యాస్ నిల్వలు.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 17, 2026 4:30 PM IST CM Chandrababu: రాష్ట్రంలో ఎల్పీజీ సిలిండర్ల కొరతపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గ్యాస్ సరఫరా పరిస్థితిపై మంగళవారం సమీక్ష నిర్వహించి, ప్రస్తుత నిల్వలు, భవిష్యత్ సరఫరాపై స్పష్టత ఇచ్చారు. అమరావతిలోని ఆర్టీజీఎస్ నుంచి రాష్ట్రంలో గ్యాస్ సరఫరా అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. chandrababu CM Chandrababu: రాష్ట్రంలో ఎల్పీజీ సిలిండర్ల కొరతపై ప్రజలు ఆందోళన చెందాల్సిన…

Read More

కాంగ్రెస్ కు జీవన్ రెడ్డి రాజీనామా

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. జగిత్యాలలో కార్యకర్తల సమక్షంలో తన రాజీనామా లేఖను విడుదల చేసిన ఆయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ హైకమాండ్ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత 20 నెలలుగా పార్టీలో తీవ్రమైన మానసిక క్షోభకు గురవుతున్నానని, గౌరవం లేని చోట ఉండలేకే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ విధానాలకు విరుద్ధంగా…

Read More