లెబనాన్పై ఇజ్రాయిల్ వైట్ ఫాస్ఫరస్ ప్రయోగం
అంతర్జాతీయ మానవ హక్కుల సంఘంబీరుట్: ఇరాన్పై యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ మరోవైపు లెబనాన్పై కూడా దాడులకు పాల్పడుతోంది. ఈ రెండు దేశాల మధ్య కూడా దశాబ్దాలుగా వైరం నడుస్తోంది. వారం రోజుల నుంచి ఇరాన్ జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు 400 మందికి పైగా లెబనాన్ ప్రజలు మరణించినట్లు ఆ దేశం ప్రకటించింది. లెబనాన్ రాజధాని బీరుట్పై కూడా దాడి చేసింది. ప్రజల నివాసాలపై కూడా క్షిపణులతో విరుచుకుపడింది. ఈ క్రమంలో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు…


