రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి.. సిపిఎం పార్టీ నాయకులు

విశాలాంధ్ర ధర్మవరం ; ఇటీవల వడగండ్ల వాన నువ్వు నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సిపిఎం నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం రైతు సంగం ఆధ్వర్యంలో అరటి తోటను సందర్శించడం జరిగినది. ఈ సందర్భంగా జంగాలపల్లి పెద్దన్న ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ మల్కాపురం గ్రామంలో నాగిరెడ్డి రైతు మూడు ఎకరాల అరటి తోటను సాగు చేయడం జరిగినదని ఈ…

Read More

సత్యసాయి జిల్లా సబ్ జూనియర్ బాలికల హాకీ జట్టు ఎంపిక పోటీలు…

ఆంధ్రప్రదేశ్ హాకీ ఉపాధ్యక్షులు సూర్యప్రకాష్విశాలాంధ్ర ధర్మవరం:: శ్రీ సత్య సాయి జిల్లా సబ్ జూనియర్ బాలికల హాకీ జట్టు ఎంపిక పోటీలు ఫిబ్రవరి 22వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ హాకీ ఉపాధ్యక్షులు, శ్రీ సత్యసాయి జిల్లా హాకీ అసోసియేషన్ కార్యదర్శి బి. సూర్యప్రకాష్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ఎంపిక పోటీలలో పాల్గొనబోవు సబ్ జూనియర్ క్రీడాకారులు 01-01-2010 తరువాత జన్మించి…

Read More

మహాశివరాత్రి తర్వాత మహా పుణ్య ఘట్టం.. శ్రీకాకుళంలో చక్రతీర్థ మహోత్సవ వైభవం..! Srikakulam Srimukhalingeswaruni Chakratirtha Snanam Mini KumbhMela grandeur | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)

Last Updated:Feb 18, 2026 8:45 PM IST శ్రీముఖలింగేశ్వరుని చక్రతీర్థ స్నానం శ్రీకాకుళం మినీ కుంభమేళాగా ప్రసిద్ధి, వంశధార నది తీరం లక్షలాది భక్తులతో జనసంద్రంగా మారుతుంది, ఉత్తరాంధ్ర ఆధ్యాత్మిక వైభవం. + దక్షిణ కాశీ శ్రీముఖలింగం…శివరాత్రి తర్వాత జరిగే మహా పుణ్యస్నానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో, జలుమూరు మండలంలోని శ్రీముఖలింగం గ్రామంలో వంశధార నది తీరాన వెలసిన శ్రీముఖలింగేశ్వర స్వామి క్షేత్రం “దక్షిణ కాశీ”గా అపార ఖ్యాతిని సంపాదించింది. శైవ సంప్రదాయంలో ఈ…

Read More

ఎల్పీజీ స్థానంలో పీఎన్జీ

. ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మళ్లడమే పరిష్కారం. గ్యాస్ సరఫరా సమస్య నివారణకు చంద్రబాబు సూచన. శ్రీకాకుళం-కాకినాడ పైప్‌లైన్ పునరుద్ధరణకు ఆదేశం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ప్రస్తుతం ఎల్పీజీ గ్యాస్ సరఫరా సమస్యను ఎదుర్కోవడానికి ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మళ్లడమే సరైన పరిష్కారమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇందుకోసం పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ), విద్యుత్ పరికరాల వినియోగం పెరిగేలా చూడాలని అధికారులకు సీఎం సూచించారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ పీఎన్జీ…

Read More

అడవిలో ఆవు, గుహలో దైవ దర్శనం.. భక్తులను కదిలిస్తున్న దేవరకొండ కథ..!Devarakonda Avu Katha Viral Shivaparvatula Appearance Devotees Belief. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Feb 13, 2026 2:37 PM IST దేవరకొండలో మొగిలప్ప కాపరి ఆవు పుట్టకు పాలు ఇస్తుండగా శివపార్వతులు ప్రత్యక్షమయ్యారన్న కథ భక్తుల నమ్మకానికి ప్రతీకగా, నిత్య అన్నదానం కొనసాగుతోంది. + దేవర కొండ చరిత్ర ఎప్పుడైనా విన్నారా లేకుంటే లోకల్ 18 స్క్రీన్ పై  ఓ లుక్ వేయండి. పుట్టకు పాలు ఇస్తున్న ఆవు కథలు మనం సినిమాల్లో, పురాణాల్లో తరచుగా వింటుంటాం. అలాంటి గాథ నిజంగా జరిగినట్టుగా స్థానికులు నమ్మే ఓ ఆధ్యాత్మిక…

Read More

మేజర్ గ్రామ పంచాయతీకి ప్రత్యేక అధికారిగా ఎంపీడీఓ బాధ్యతలు స్వీకారం…..

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నార్పల మేజర్ గ్రామ పంచాయతీకి ప్రత్యేక అధికారిగా ఎంపీడీఓ శ్రీమతి ఐ. మమతా దేవి సోమవారం బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో సిబ్బందితో సమావేశం నిర్వహించి, పంచాయతీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న…

Read More

Industrial Development: ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయం.. ఆ జిల్లాలో వేల కోట్ల పెట్టుబడులు.. వందలాది ఉద్యోగాలు.. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 12, 2026 9:34 AM IST చిత్తూరు జిల్లాలో కుప్పం, శాంతిపురం, పెనుమూరులో కొత్త పార్కులు, కెమికల్, ఫుడ్, కాఫీ యూనిట్లు, పులిగుండు టూరిజం ప్రాజెక్టులతో వేల కోట్ల పెట్టుబడులు, వందల ఉద్యోగాలు రానున్నాయి చిత్తూరు జిల్లాకు మరో రెండు పారిశ్రామిక పార్కులు పూర్తి వివరాలు ఇవే…!!! చిత్తూరు జిల్లా పారిశ్రామిక, పర్యాటక రంగాల్లో నూతన అధ్యాయం మొదలుకాబోతోంది. రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న తాజా నిర్ణయాలతో జిల్లాకు భారీ పెట్టుబడులు రావడమే కాకుండా, వందలాది…

Read More

Driving Licence: డ్రైవింగ్ లైసెన్స్‌లో చిరునామా మార్పు.. ఇప్పుడు మరింత సులభం.. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పూర్తి వివరాలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

1. ఆన్‌లైన్ విధానం: ఇంటి నుండే దరఖాస్తు చేసుకోండి సాంకేతికత అందుబాటులోకి రావడంతో, రవాణా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లోనే చిరునామా మార్పును పూర్తి చేయవచ్చు. దీని కోసం కింది దశలను అనుసరించాలి: వెబ్‌సైట్ సందర్శన: మొదటగా ‘పరివాహన్.జీఓవీ.ఇన్’ (parivahan.gov.in) వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. సర్వీసెస్ ఎంపిక: హోమ్ పేజీలో ఉన్న ‘ఆన్‌లైన్ సర్వీసెస్’ ఆప్షన్‌పై క్లిక్ చేసి, అందులో ‘డ్రైవింగ్ లైసెన్స్ రిలేటెడ్ సర్వీసెస్ – ఏపీ’ని ఎంచుకోవాలి. వివరాల నమోదు: అనంతరం ‘ఛేంజ్…

Read More

Adulterated Milk Scare Rajahmundryl | రాజమండ్రిలో కల్తీ పాల కలకలం

రాజమండ్రిలో కల్తీ పాలు ఘటన కలకలం రేపడంతో ప్రజలు రైతులు మరియు అమ్మకందారుల వద్ద పాలు కొనడానికి భయపడుతూ, వేల లీటర్ల పాలు కేన్లకే పరిమితమై నిల్వలోనే ఉండిపోతున్నాయి. Source link

Read More

Gold and Silver Prices: బంగారం పైపైకి, వెండి కిందకి.. 10 గ్రాముల గోల్డ్ ధర ఎంతో తెలుసా? |

ప్రస్తుతం విజయవాడ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల పసిడి ధర సుమారు రూ.1,62,590 వద్ద ట్రేడ్ అవుతుంది. నిన్న దీని రేటు రూ.1,61,350గా ఉండేది. ఈరోజు సుమారు రూ.1100లకు చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,48,700 వద్దకు చేరుకుంది. నిన్న దీని ధర రూ.1,47,900గా ఉండేది. ఇప్పుడు సుమారు రూ.800లు పెరిగింది. అలాగే ఆభరణాల తయారీలో ఎక్కువగా ఉపయోగించే 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,21,340గా నమోదైంది. నిన్న రూ.1,21,010గా ఉంది. ఇప్పుడు…

Read More