మళ్లీ లాక్‌డౌన్‌పై వదంతులు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన

దేశవ్యాప్తంగా మరోసారి లాక్‌డౌన్ విధిస్తారంటూ సోషల్ మీడియా సహా, కొన్ని వర్గాల్లో జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని, ప్రజలు ఆందోళన చెందవద్దని స్పష్టం చేసింది. దేశంలో లాక్‌డౌన్ విధించే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వ పరిశీలనలో లేదని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ప్రజల్లో నెలకొన్న భయాలను తొలగించే లక్ష్యంతో ఆయన ఈ స్పష్టతనిచ్చారు. భారత్‌లో లాక్‌డౌన్ విధిస్తారనే వదంతులు పూర్తిగా అవాస్తవం. ప్రభుత్వ పరిశీలనలో అలాంటి ప్రతిపాదన…

Read More

Allu Arjun Help: వేట్లపాలెం బాధితురాలికి అల్లు అర్జున్ లైఫ్ టైమ్ సెటిల్‌మెంట్.. బన్నీ రియల్ హీరో

Allu Arjun Help: గతంలో దేశంలో ఎక్కడ విపత్తు వచ్చినా వారికి ఆర్ధికసాయం చేయడానికి సినీ పరిశ్రమకు చెందిన నటీ,నటులు ముందుకు వచ్చేవారు. ఇప్పుడు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఓ సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నారు. Source link

Read More

ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు రాజ్యాంగ రక్షణ ఉండదు

న్యూదిల్లీ: ఆన్‌లైన్ బెట్టింగ్ నైపుణ్యానికి సంబంధించిన ఆట అయినప్పటికీ దానికి రాజ్యాంగ రక్షణ ఉండబో దని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. వివిధ క్రీడలపై ఆన్‌లైన్ బెట్టింగ్ లను నిషేధిస్తూ తమిళనాడు, కర్నాట క చేసిన చట్టాల రాజ్యాంగబద్ధతను సమర్థించింది. ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ అంశాలపై చట్టాలు రూపొందించేందుకు రాష్ట్రాలకు పూర్తి అధికారం ఉందని జస్టిస్ పార్థివాలా, జస్టిస్ ఆర్.మహదేవన్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. సమాజ హితం, శాంతి భద్రతల దృష్ట్యా ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లపై నిషేధం…

Read More

రోగులకు సేవ చేయుటలోనే నిజమైన సంతృప్తి ఉంది..

శ్రీ సత్య సాయి సేవ సమితి 2 నిర్వాహకులువిశాలాంధ్ర ధర్మవరం;; ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు సేవ చేయుటలోనే నిజమైన సంతృప్తి ఉంది అని శ్రీ సత్య సాయి సేవ సమితి-పిఆర్టి సర్కిల్ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 200 మంది రోగులకు ఉదయం పాలు, రెడ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి దాతగా పెనుకొండ లోని వీఆర్వో బాలయ్య నిర్వహించడం పట్ల వారు కృతజ్ఞతలను తెలియజేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి…

Read More

సీవీకే అధినేత తిరుమావళవన్‌ను స్వయంగా కలవనున్న విజయ్

తమిళనాడు రాజకీయాల్లో సస్పెన్స్ పీక్స్‌కు చేరింది. డ్రవిడ గడ్డపై ఎన్నికల పరంగా బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ దగ్గర విజయ్ (టీవీకే) వెనుకబడటం ఇప్పుడు హాట్ టాపిక్. ఒకవైపు విజయోత్సాహం, మరోవైపు అధికార పీఠానికి అడుగు దూరంలో ఆగిపోయిన పరిస్థితి విజయ్ రాజకీయ భవిష్యత్తుకు అగ్నిపరీక్షగా మారింది. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 సీట్లు ఉండగా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుతం విజయ్ పక్షాన…

Read More

Commissioner Controversy: కింది స్థాయి ఉద్యోగులపై బూతుల వర్షం.. పిఠాపురం కమీషనర్ ఆడియో వైరల్.. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 01, 2026 4:39 PM IST పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావు ఫోన్‌లో సానిటరీ ఇన్స్పెక్టర్‌ను తిట్టిన ఆడియో వైరల్, ఉద్యోగుల ఆందోళన, కమిషనర్ సస్పెన్షన్ డిమాండ్ + పిఠాపురం మున్సిపల్ కమిషనర్ తిట్లు దండకం వింటే చెవులు మూసుకోవాల్సిందే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మున్సిపాలిటీలో కమిషనర్ మాటలు వివాదాస్పదంగా మారాయి. సోషల్ మీడియాలో ఆయన ఆడియో వైరల్ అయిన పరిస్థితి నెలకొంది. ఆయన కింద స్థాయి ఉద్యోగిని…

Read More

ఏపీలోనేపెట్రోల్ ధర అధికం – Visalaandhra

న్యూదిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో రాష్ట్రాల మధ్య వ్యత్యాసాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న విలువ ఆధారిత పన్ను (వ్యాట్), అదనపు పన్నుల కారణంగా లీటర్ ఇంధనానికి వివిధ రాష్ట్రాల్లో వినియోగదారులు చెల్లిస్తున్న ధరల్లో భారీ తేడాలు కనిపిస్తున్నాయి. దేశంలోని 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఇంధన ధరలను విశ్లేషించగా… ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్ ధర అత్యధికంగా ఉండగా గుజరాత్‌లో అత్యల్పంగా నమోదైంది. అంతర్జాతీయంగా ముడిచమురు సంక్షోభాలు వెంటాడుతున్నప్పటికీ… ప్రపంచంలోనే భారత్‌లో ఇంధన ధరల…

Read More

అమెరికా యుద్ధ విమానాన్ని కూల్చేశాం: ఇరాన్

తెహ్రాన్: ఒక వైపు ఆదిపత్యం…మరో వైపు ఆత్మ గౌరవం. ఈ రెండు కారణాలతోనే అమెరికా`ఇరాన్ మధ్య ఘర్షణలు తలెత్తాయి. చిన్నోడికి చిన్న దెబ్బ…పెద్దోడికి పెద్ద దెబ్బ అన్నట్టుంది ఈ రెండు దేశాల యుద్ధ ప్రభావం. మేమెక్కడా తగ్గం అని ఇరాన్ ప్రతి దాడులతో నిలబడుతోంది. అమెరికా ఆధిపత్యానికి చిక్కకుండా పోరాటం సాగిస్తోంది. తమ చుట్టూ ఉన్న గల్ఫ్ దేశాలు తమకు వ్యతిరేకంగా పని చేస్తున్నా…ఇరాన్ ఒంటరిగానే అమెరికాకు ముఖ్యంగా ట్రంప్‌కు చెమటలు పట్టిస్తోంది. అమెరికా ఒకవైపు చర్చలు…

Read More

నీట్ పరీక్ష లీకేజీపై స్పందించిన రాహుల్ గాంధీ

వైద్య విద్య జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(నీట్-యూజీ) 2026కు సంబంధించిన ప్రశ్నాపత్రం లీకైనట్లు వచ్చిన వార్తలపై లోక్ సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు. దాదాపు 22 లక్షలమంది నీట్ పరీక్షను రాశారని గుర్తు చేశారు. ఆ విద్యార్థులు పడిన కష్టాన్ని, వారి కలలను బీజేపీ సారథ్యంలోని అవినీతి వ్యవస్థ ఛిన్నాభిన్నం చేసిందని ఆయన ఃఎక్స్ః వేదికగా మండిపడ్డారు. నీట్ పరీక్ష రద్దయిందని, దీంతో లక్షలాది మంది విద్యార్థుల కఠోర శ్రమ,…

Read More

మొదలైన ‘విజయ’ మార్క్ పాలన – Visalaandhra

సంస్కరణలకు శ్రీకారం చుట్టిన టీవీకే ప్రభుత్వంప్రార్థనా మందిరాలు, పాఠశాలల సమీపంలో మద్యం దుకాణాలు ఉండరాదని ఆదేశాలు చెన్నై: తమిళనాడులో ఆదివారం విజయ్ నాయకత్వంలోని టీవీకే ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది. తొమ్మిది మంత్రులతో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం ఏర్పడిన అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. విజయ్ పరిపాలనా పగ్గాలు చేపట్టిన తొలి రోజు సంక్షేమానికి ప్రాధాన్యత కల్పిస్తూ 200 యÖనిట్ల లోపు ఉన్న గృహాలకు ఉచిత విద్యుత్ ప్రకటించారు. రెండో రోజు మంగళవారం సంస్కరణల…

Read More