నేడు సార్వత్రిక సమ్మె – Visalaandhra

దేశవ్యాప్త నిరసనలకు కార్మికులు, కర్షకులు సిద్ధం . హక్కుల పరిరక్షణకు ఐక్యపోరు. వామపక్షాలు, బ్యాంకు ఉద్యోగులు, ప్రజా సంఘాల మద్దతు న్యూదిల్లీ: సార్వత్రిక సమ్మెకు సర్వం సిద్ధమైంది. పది కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాల అధ్వర్యంలో గురువారం 24 గంటల పాటు నిరసనలతో దేశం మార్మోగబోతోంది. ధర్నాలు, ప్రదర్శనలతో దేశవ్యాప్త సమ్మె పెద్దఎత్తున జరగబోతోంది. నాలుగు కార్మిక కోడ్‌లు, అమెరికా`భారత్ వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా కార్మికులు, కర్షకులు పోరుబాట పట్టారు. ఐక్యంగా సమ్మెకు సమాయత్తమయ్యారు. పోరాడి…

Read More

‘TDP హయాంలోనే బాబాయ్ హత్య జరిగింది’.. వైఎస్ వివేకా మరణంపై జగన్ సంచలన వ్యాఖ్యలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 21, 2026 12:46 PM IST ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం సాగిస్తున్న పాలనపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును రాజకీయం చేస్తూ చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. ys jagan ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో అత్యంత దారుణమైన, అరాచక పాలన సాగుతోందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం…

Read More

Sukka Pagadalamma: తొలి దళిత మహిళా ఎమ్మెల్యే పగడాలమ్మ ఇకలేరు.. నిరాడంబర నేతకు కన్నీటి వీడ్కోలు! |

Last Updated:May 14, 2026 12:50 PM IST Sukka Pagadalamma: మాజీ ఎమ్మెల్యే సుక్క పగడాలమ్మ మరణం పాతపట్నం ప్రాంతాన్ని దుఃఖంలో ముంచింది, తొలి దళిత మహిళా ఎమ్మెల్యేగా నిరాడంబర జీవితం, చివరికి ఉపాధి హామీ కూలీగా జీవించారు Source link

Read More

తిరుమలలో అత్యాధునిక ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

విశాలాంధ్ర – తిరుమల:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం తిరుమలలో అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన 50కి పైగా పరికరాలను సీఎం పరిశీలించారు. న్యూఢిల్లీ నుండి వచ్చిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పాండా, సిఎఫ్‌టీఆర్‌ఐ డైరెక్టర్ గిరిధర్ ల్యాబ్‌లోని ప్రతి పరికరం పనితీరును సీఎంకు వివరించారు.తిరుమలలోని టీటీడీ వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్ భక్తులకు సురక్షితమైన నీరు మరియు ఆహారాన్ని అందించేందుకు వివిధ…

Read More

Skill Development: యువతకు సువర్ణావకాశం.. మీ కెరీర్‌ను మార్చే 3 నెలల గోల్డెన్ కోర్స్.. వెంటనే అప్లై చేయండి..

DDU-GKY ఆధ్వర్యంలో పిరిడి గోకుల్ కాలేజ్‌లో శ్రీ వెంకట సాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ద్వారా విజయనగరం యువతకు ఉపాధి అవకాశాలు. Source link

Read More

నష్టపోయిన చీని తోటల రైతులను వెంటనే ఆదుకోవాలి ..సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి, ఈశ్వరయ్య

విశాలాంధ్ర-శింగనమల: సిపిఐ, రైతు సంఘం ల అనంతపురం జిల్లా సమితి ఆధ్వర్యంలో శింగనమల నియోజకవర్గంలోని గార్లదిన్నె మండలం పాపినేపాల్యం గ్రామంలో అడుగంటి ఎండిపోయిన చీని రైతు పొలాలను నాయకులు, రైతులతో కలిసి పరిశీలించారు. ఈ పంట పరిశీలన కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంతపురం జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా మారుస్తామని, పండ్ల తోటలకు రక్షణ నిధులు అందిస్తామని, చీని-టమోటా పండ్ల రసాల ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం…

Read More

తైవాన్ విషయంలో తలదూర్చొద్దు

ట్రంప్‌ను హెచ్చరించిన జిన్‌పింగ్హర్మూజ్‌ను తెరవాల్సిందేఅమెరికా, చైనా అధ్యక్షుల ఏకాభిప్రాయంబీజింగ్: తైవాన్‌పై కన్నేసిన చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్…తైవాన్ విషయంలో తల దూర్చొద్దని ట్రంప్‌కు హెచ్చరికలు జారీ చేశారు. తైవాన్ విషయంలో అతిగా జోక్యం చేసుకోవద్దన్నారు. అక్కడ తేడాలొస్తే అమెరికా, చైనాల మధ్య యుద్ధాలు తలెత్తే ముప్ప్పుందన్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం చైనాకు వచ్చిన ట్రంప్‌తో బీజింగ్‌లోని ‘గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల’లో జిన్‌పింగ్ గురువారం రెండు గంటలపాటు భేటీ అయ్యారు. తైవాన్ విషయం సహా…

Read More

Betting Allegations: బెట్టింగ్ మామూల్ల దందా బట్టబయలు.. చిత్తూరు వన్‌టౌన్ సీఐ సస్పెన్షన్ కలకలం..! betting allegations chittoor one town ci maheshwara. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 18, 2026 3:26 PM IST చిత్తూరు వన్‌టౌన్ సీఐ మహేశ్వర బెట్టింగ్ మామూల్ల ఆరోపణలతో సస్పెండ్, ఎస్పీ తుషార్ డూడీ జీరో టాలరెన్స్ నడుమ ఘటన సంచలనం, పోలీస్ విశ్వసనీయతపై చర్చ చిత్తూరు సి ఐ సస్పెండ్ పూర్తి వివరాలు ఇవే…!!!! చిత్తూరు పోలీస్ విభాగంలో ఒక్కసారిగా కలకలం రేపిన ఘటన చోటుచేసుకుంది. వన్‌టౌన్ సీఐగా పనిచేస్తున్న మహేశ్వరపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తడంతో ఆయనను ఉన్నతాధికారులు సస్పెండ్ చేయడం సంచలనంగా మారింది. జిల్లా…

Read More

రక్తదాన శిబిరమునకు విశేష స్పందన.. – Visalaandhra

రక్త బంధం, రజిని ట్రస్ట్ అధ్యక్షులు కన్నా వెంకటేష్ వెల్లడి విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని ఎన్జీవో హోం లో నిర్వహించిన రక్తదాన శిబిరమునకు విశేష స్పందన రావడం జరిగిందని రక్త బంధం ట్రస్ట్, రజిని ట్రస్ట్ అధ్యక్షులు కన్నా వెంకటేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ రక్తదాతల దినోత్సవం తో పాటురజిని ట్రస్ట్ రెండో వార్షికోత్సవం సందర్భంగా రక్త బంధం ట్రస్ట్ ఆధ్వర్యంలో ధర్మవరం పట్టణ ప్రజలు సహకారంతో నిర్వహించామని తెలిపారు. ముఖ్య…

Read More

Newly Bride Suicide: బయటపడ్డ లేడిస్ హాస్టల్ నిర్వాహకుడి సీక్రెట్ వ్యవహారం.. పెళ్లైన 45 రోజులకే నవవధువు.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 11, 2026 2:33 PM IST Visakhapatnam: విశాఖపట్నంలో నవవధువు ప్రాణాలు తీసుకుంది. కాళ్లకు రాసిన పారాణి అరిపోయిందో లేదో ఆమెకు వైవాహిక జీవితంలో కష్టాలు ఎదురయ్యాయి. సరిగ్గా పెళ్లైన 45 రోజుల వ్యవధిలోనే భర్త పెట్టే టార్చర్ భరించలేక ఉరివేసుకుని బలవన్మరణం చేసుకుంది. Newly Bride Suicide Newly Bride Suicide: విశాఖపట్నంలో నవవధువు ప్రాణాలు తీసుకుంది. కాళ్లకు రాసిన పారాణి అరిపోయిందో లేదో ఆమెకు వైవాహిక జీవితంలో కష్టాలు ఎదురయ్యాయి….

Read More