Health Tips: వైట్ లేదా సెమీ రెడ్ క్యాబేజ్.. ఆరోగ్యానికి ఏది మంచిది.. ఎందులో ఎక్కువ పోషకాలు ఉంటాయి..? |

Last Updated:Mar 22, 2026 6:24 AM IST సెమీ రెడ్ క్యాబేజీ లో కాల్షియం ఆంథోసైనిన్స్ విటమిన్ C K ఎక్కువగా ఉండి వైట్ క్యాబేజీ కంటే ఆరోగ్యానికి మేలు ధర రైతు బజార్లో తక్కువగా ఉంటుంది. + వైట్ క్యాబేజ్.. సెమీ రెడ్ క్యాబేజ్..! ఆరోగ్యానికి ఏది మంచిది.. అసలు పోషకాలు ఎలా నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనం తీసుకునే ఆహారం ఎంత రుచిగా ఉందనే దానికంటే, అందులో ఎన్ని పోషకాలు ఉన్నాయి…

Read More

Gold Silver Rates in Vijayawada: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. మరోసారి భారీగా పడిన గోల్డ్ రేట్స్.. ప్రస్తుత ధరలు ఇవే |

24 క్యారట్ 10 గ్రాముల బంగారం ధర రూ.2,940 తగ్గి రూ.1,48,910 నుంచి రూ. 1,45,970కి చేరింది. ఆభరణాల కోసం వాడే 22 క్యారట్ బంగారం 10 గ్రాములకు రూ.2,750 తగ్గి రూ.1,36,550 నుంచి రూ.1,33,800కి చేరింది. 18 క్యారట్ బంగారం ధర రూ.2,250 తగ్గి రూ.1,11,730 నుంచి రూ.1,09,480కి చేరింది. గత ఐదు రోజులుగా చూస్తే తులం బంగారం ధర సుమారు రూ.5 వేలకు పైగానే పతనం అయింది. Source link

Read More

AP Tourism: విశాఖ సాగర తీరాన అంతర్జాతీయ ఆతిథ్యం.. రూ. 250 కోట్లతో ‘హయత్’ ఫైవ్ స్టార్ హోటల్‌కు భూమి పూజ! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 21, 2026 2:17 PM IST విశాఖపట్నం లో Hyatt ఫైవ్ స్టార్ హోటల్ కు కందుల దుర్గేష్ భూమి పూజ. PVR గ్రూప్ 250 కోట్లతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు పర్యాటక రంగానికి కొత్త ఊపు. సాగర తీరాన అంతర్జాతీయ స్థాయి ఆతిథ్యం.. హయత్ హోటల్ నిర్మాణానికి భూమి పూజ విశాఖపట్నం పర్యాటక రంగంలో మరో మైలురాయి నమోదైంది. అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక రంగాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో, నగరం నడిబొడ్డున ప్రతిష్టాత్మక ‘హయత్’…

Read More

పెద్దపులి మైండ్ గేమ్.. అధికారులను మోసం చేస్తూ తిరుగుతున్న టైగర్.. ఏపీలో టెన్షన్..!

ఆంధ్రప్రదేశ్ కాకినాడ పరిసరాల్లో పెద్దపులి 18 రోజులుగా గేదెలపై దాడులతో సంచారం, అధికారులు 150 మంది బృందాలు, హనుమాన్ బృందాలతో పట్టుకునే యత్నాలు. Source link

Read More

తిరుమలలో అత్యాధునిక ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

విశాలాంధ్ర – తిరుమల:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం తిరుమలలో అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన 50కి పైగా పరికరాలను సీఎం పరిశీలించారు. న్యూఢిల్లీ నుండి వచ్చిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పాండా, సిఎఫ్‌టీఆర్‌ఐ డైరెక్టర్ గిరిధర్ ల్యాబ్‌లోని ప్రతి పరికరం పనితీరును సీఎంకు వివరించారు.తిరుమలలోని టీటీడీ వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్ భక్తులకు సురక్షితమైన నీరు మరియు ఆహారాన్ని అందించేందుకు వివిధ…

Read More

ఉత్తరాంధ్ర గ్లోబల్ డెస్టినేషన్‌గా మారింది..! Kinjarapu Rammohan Naidu unveils AP Global Vision. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 21, 2026 6:33 PM IST CII స్వర్ణాంధ్ర ప్రదేశ్ కాన్ఫరెన్స్ లో కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆంధ్రప్రదేశ్ Vision 2020 స్వర్ణాంధ్ర 2047 పోలవరం విశాఖ స్టీల్ ఉత్తరాంధ్ర అభివృద్ధి పై విశ్వాసం వ్యక్తం చేశారు బలహీనతలను బలంగా మార్చుతూ గ్లోబల్ డెస్టినేషన్ గా ఉత్తరాంధ్ర విశాఖపట్నం కేంద్రంగా నిర్వహించిన సీఐఐ స్వర్ణాంధ్ర ప్రదేశ్ కాన్ఫరెన్స్‌లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశపై ఆసక్తికర వ్యాఖ్యలు వినిపించాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర…

Read More

కళ్యాణదుర్గంలో చిరుతల సంచారం… స్థానికులలో భయాందోళనలు

విశాలాంధ్ర – కళ్యాణదుర్గం టౌన్: పట్టణంలోని ముదిగల్లు రోడ్‌లో, కంకర మిషన్ ఎదుట ఉన్న కొండ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం చిరుతలు సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. అక్కడ రెండు చిరుతలను గమనించినట్లు ప్రజలు చెబుతున్నారు. ఈ ప్రాంతం ఎప్పుడూ రద్దీగా ఉండి, జనసంచారం ఎక్కువగా ఉండటంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. కొండకు ఆనుకుని ఇళ్లు ఉండటంతో పరిసర ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.అటవీశాఖ అధికారులు తక్షణమే స్పందించి, చిరుతలను పట్టుకుని దట్టమైన అడవుల్లో…

Read More

White vs Red Cabbage | వైట్ క్యాబేజ్ vs రెడ్ క్యాబేజ్.. ఆరోగ్యానికి ఏది బెస్ట్? | #Local18V

వైట్ క్యాబేజ్.. సెమీ రెడ్ క్యాబేజ్..! ఆరోగ్యానికి ఏది మంచిది.. అసలు పోషకాలు ఎలా ఉంటాయి.. దైనందిన జీవితంలో ఆహారం ఎంతో అవసరం. ఆ ఆహారంలో పోషకాలు అంతే అవసరం. ఆహారము, పోషకాలు అనేసరికి కూరగాయలు అలాగే నిత్యవసర వస్తువులు గుర్తొస్తూ ఉంటాయి. కూరగాయల విషయంలో చూసుకుంటే చాలావరకు కొన్ని కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, క్యాల్షియం ఇలా చాలా రకాలైన కూరగాయల నుంచి పోషకాలని మనకిఅందిస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో క్యాల్షియంని సమృద్ధిగా అందించేది క్యాబేజీ. క్యాబేజీ చాలా…

Read More

భార్య కోసం వెళ్లి అక్కపై గొడ్డలితో దాడి…

విశాలాంధ్ర – కంబదూర్ మండలం: కంబదూర్ మండలం తిప్పేపల్లి గ్రామానికి చెందిన ఎరుకల చిరంజీవి తన భార్య జయమ్మతో తరచూ గొడవలు పెట్టుకుంటూ ఉండేవాడు. భర్త వేధింపుల కారణంగా జయమ్మ తన అక్క గంగమ్మ వద్దకు వెళ్లి తన బాధను చెప్పుకునేది.ఈ నెల 20వ తేదీన భార్యాభర్తల మధ్య మళ్లీ గొడవ చోటుచేసుకోవడంతో భయపడిన జయమ్మ గ్రామంలో ఎక్కడో దాక్కుంది. ఆమె రాళ్లపల్లి గ్రామంలో ఉన్న తన అక్క గంగమ్మ ఇంటికి వెళ్లి ఉంటుందని అనుమానించిన చిరంజీవి…

Read More

వలలో పడిన అరుదైన చేప.. ఒక్కోటి లక్షన్నర.. ఒక్క వేటతో మత్స్యకారుల అదృష్టం మారింది..! Rare kichidi fish found in Rare kichidi fish found in Antarvedi. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 21, 2026 9:48 PM IST అంబేద్కర్ కోనసీమ అంతర్వేది పల్లెపాలెం వద్ద మత్స్యకారుల వలలో అరుదైన కిచిడి చేపలు రెండు చిక్కి, ఒక్కోటి 35 కిలోలు, రూ 1.5 లక్షలకు అమ్ముడై సంచలనం. + కోనసీమలో మత్స్యకారులకు కాసులు కురిపించిన చేప ఇదే సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారుల జీవితంలో అదృష్టం ఎప్పుడు ఎలా తిరుగుతుందో చెప్పలేం. కొన్ని రోజులు వల వేసినా ఒక్క చేప కూడా దొరకక నిరాశ మిగులుతుంటే, మరికొన్ని…

Read More