యుద్ధం వేళ…ఇరాన్‌కు కశ్మీరీలు సాయం

నగదు, వస్తువులు, బంగారు ఆభరణాలు అందజేసిన స్థానికులు శ్రీనగర్: యుద్ధం వేళ…ఇరాన్‌కు తమ వంతు సాయం అందించడానికి కాశ్మీర్ ప్రజలు ముందుకొచ్చారు. ఇరాన్‌కు సహాయం చేయడానికి కశ్మీర్ ప్రజలు పెద్ద ఎత్తున విరాళాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళలు… నగదు, బంగారు ఆభరణాలు, రాగి పాత్రలు వంటివి విరాళంగా ఇవ్వగా…పలువురు పశువులను ఇచ్చారు. పిల్లలు సైతం తమ పొదుపు నగదును, ఈద్ సందర్భంగా పొందిన డబ్బును విరాళంగా ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. ఈ విరాళాలు సేకరించేందుకు శ్రీనగర్ సహా…

Read More

Inspirational Story: చివరి శ్వాసలో కూడా నలుగురికి ప్రాణదానం.. పోలీసుల రియాక్షన్ ఇదే | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 24, 2026 11:13 AM IST Organ Donation: ఆ కుటుంబం పెద్దదిక్కు కోల్పోయిన బాధలో ఉండి కూడా నలుగురు జీవితాల్లో వెలుగులు నింపాలని ఆశయంతో అవయవ దానం చేసి అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారు. నలుగురు జీవితాల్లో అతడు… బ్రెయిన్ డెడ్ అయిన మాధవరావు Organ Donation: ఆ కుటుంబం పెద్దదిక్కు కోల్పోయిన బాధలో ఉండి కూడా నలుగురు జీవితాల్లో వెలుగులు నింపాలని ఆశయంతో అవయవ దానం చేసి అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారు. విశాఖ…

Read More

Shruti Haasan: విశాఖలో మలబార్ గోల్డ్ షోరూమ్ ప్రారంభించిన నటి శ్రుతి హాసన్.. బంగారంపై ఆఫర్లు చూస్తే మతి పోతుంది | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 24, 2026 9:29 AM IST విశాఖపట్నం వీఐపీ రోడ్‌లో Malabar Gold and Diamonds కొత్త మెగా షోరూమ్ ప్రారంభం. Shruti Haasan హాజరు. బంపర్ ఆఫర్లు మార్చి 31 2026 వరకు. విశాఖపట్నంలో ప్రముఖ నటి శృతి హాసన్.. సందడి.. నాణ్యమైన ఆభరణాలకు మలబార్ గోల్డ్ అండ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతిపెద్ద వాణిజ్య కేంద్రమైన విశాఖపట్నంలో పసిడి వెలుగులు మరింత జిగేల్‌మన్నాయి. దేశవ్యాప్తంగా నమ్మకమైన, నాణ్యమైన ఆభరణాలకు చిరునామాగా నిలిచిన మలబార్…

Read More

రన్‌వేపై అగ్నిమాపక ట్రక్కును ఢీకొన్న విమానం

న్యూయార్క్ విమానాశ్రయంలో ఘటన న్యూయార్క్: రన్‌వేపై వెళ్తున్న విమానం ఫైర్ ట్రక్కును ఢీకొట్టిన ఘటన అమెరికా లోని న్యూయార్క్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మృతిచెందగా… మరో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా గాయ పడ్డారు. న్యూయార్క్ లోని లాగార్డియా విమానాశ్రయంలో స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 11:30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. కెనడాలోని మాంట్రియల్ నుంచి వచ్చిన ఎయిర్ కెనడా ఎక్స్‌ప్రెస్ సీఆర్‌జే-900… లాగార్డియా విమానాశ్రయంలోని నాలుగో రన్‌వేపై దిగింది….

Read More

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 24, 2026 6:59 AM IST సాధారణ రోజులతో పోలిస్తే ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉంది. దీనివల్ల వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. tirumala news Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం తిరుమలకు భక్తులు పోటెత్తారు. సాధారణ రోజులతో పోలిస్తే ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉంది. దీనివల్ల వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని…

Read More

అమెరికా కఠిన వీసా విధానాలతోభారత్, చైనాపై అధిక ప్రభావం

వాషింగ్టన్: విదేశీ వీసాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకపక్ష పోకడలప్రభావం భారత్, చైనాపై ఎక్కువగా పడుతోంది. ముఖ్యంగా విద్యా ర్థులు, ఉద్యోగులు, కుటుంబ సభ్యుల వీసాల జారీ గణనీయంగా తగ్గినట్టు అమెరికా పత్రిక వాషింగ్టన్ పోస్టు వెల్లడిం చింది. 2024తో పోల్చితే 2025 తొలి ఎనిమిది నెలల్లో సుమారు 2.5 లక్షల వీసాలు తక్కువగా జారీ అయినట్లు ఆ నివేదిక తెలిపింది. అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాలను పరిశీలించినట్లయితే… 2025…

Read More

Scuba Diving: అభిమానానికి హద్దుల్లేవు.. సముద్రపు అడుగున మంత్రి అనితకు పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఈ వీరాభిమాని ఎవరంటే? | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 24, 2026 7:12 AM IST వాసపల్లి అడవిరాజు విశాఖ సముద్ర గర్భంలో Scuba Diving చేసి వంగలపూడి అనిత జన్మదినాన్ని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం. News18 రాజకీయాల్లో నాయకుల పట్ల కార్యకర్తలకు, అభిమానులకు ఉండే అనుబంధం చాలా ప్రత్యేకమైనది. కానీ, కొందరు అభిమానులు తమ నాయకులపై ఉన్న గౌరవాన్ని చాటుకోవడానికి ఎంచుకునే మార్గాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పట్ల తనకున్న అంతులేని…

Read More

యుద్ధం వల్ల అన్నీ నష్టాలే – Visalaandhra

సర్వేలో అమెరికన్ల నిరసనవాషింగ్టన్: ఇరాన్‌తో అమెరికా చేస్తున్న యుద్ధం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని అమెరికన్లు భావిస్తున్నారు. గ్యాస్ ధరలు మరింత పెరుగుతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ యుద్ధం వల్ల స్వల్పకాలికంగా, దీర్ఘకాలికంగా తమకు నష్టాలే జరుగుతాయనే అభిప్రాయంతో వారు ఉన్నారు. ఓ అమెరికన్ మీడియా సంస్థ తాజాగా నిర్వహించిన సర్వేలో ఈవిషయం వెల్లడైంది. పశ్చిమాసియా యుద్ధం ప్రభావంతో ఇంధన ధరలు పెరగడం ఇప్పటికే ప్రారంభమైందని సర్వేలో పాల్గొన్న అనేమంది అమెరికన్లు చెప్పారు….

Read More

KFC Chicken: విశాఖ సాగర తీరంలో ఇండియాస్ టాలెస్ట్ శాండ్ బకెట్.. వైరల్ అవుతున్న కేఎఫ్‌సీ ఇసుక శిల్పం.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 24, 2026 6:44 AM IST విశాఖపట్నం RK Beach లో ఆకునూరు బాలాజీ వరప్రసాద్ రూపొందించిన ఇండియాస్ టాలెస్ట్ శాండ్ బకెట్ KFC చికెన్ బకెట్ శిల్పం కొత్త KFC 14వ బ్రాంచ్ ఆకర్షణగా నిలుస్తోంది. News18 విశాఖపట్నం అంటేనే అందమైన సముద్ర తీరం, ఆహ్లాదకరమైన వాతావరణం. పర్యాటకానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఈ నగరం ఇప్పుడు మరో సరికొత్త ఆకర్షణతో సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తోంది. నగరంలోని అత్యంత రద్దీగా ఉండే రామకృష్ణ…

Read More

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్ప్పు – Visalaandhra

పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులపై ఐఈఏ ఆందోళన పారిస్: పశ్చిమాసియా ప్రాంతంలో సైనిక ఉద్రిక్తతలు పెరుగుతుండటంపై అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ (ఐఈఏ) తీవ్ర ఆందోళన వెలిబుచ్చింది. ఇంధన సంక్షోభం అంతకంతకూ తీవ్రరూపు దాలుస్తున్నందున ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పు పొంచి ఉందని ఐఈఏ చీఫ్ ఫాతిహ్ బిరోల్ హెచ్చరించారు. సోమ వారం ఆస్ట్రేలియా నేషనల్ ప్రెస్ క్లబ్ సమావేశం వేదికగా ఫాతిహ్ బిరోల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్, అమెరికా – ఇజ్రాయిల్ యుద్ధం వల్ల పశ్చిమాసియా లోని…

Read More