రెండు జిల్లాల్లో పులి దాగుడుమూతలు.. పశువులపై వరుస దాడులు.. అడవిని వదిలి ఎందుకు వచ్చింది..? Tiger movement in Godavari districts. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 24, 2026 5:18 PM IST గోదావరి జిల్లాల్లో పెద్దపులి సంచారం తీవ్ర భయం రేపుతోంది. కాకినాడ, రంపచోడవరం ప్రాంతాల్లో పశువులపై దాడులతో ప్రజలు అటవీశాఖపై చర్యలు కోరుతున్నారు. + అడవిలో కాదు మైదానంలో వేట పెద్దపులికి సక్సెస్ అట?  ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి జిల్లాల్లో పెద్దపులి సంచారం ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అడవిలోనే ఉండాల్సిన ఈ క్రూర మృగం తరచూ అడవిని వదిలి సమీప గ్రామాల మైదానాల్లోకి రావడం, ఆవులు, గేదెలపై దాడులు…

Read More

తాగునీటి నాణ్యతపై అవగాహన – Visalaandhra

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : తాగునీటి నాణ్యత పరీక్షల ప్రాముఖ్యతను తెలియజేస్తూ మంగళవారం ఉరవకొండ ఎంపీడీవో కార్యాలయంలో సచివాలయ ఇంజనీర్లకు, కార్యదర్శులు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీవో రవి ప్రసాద్,మరియు ఆర్డబ్ల్యూఎస్ జేఈ ఐజయ్య హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఫీల్డ్ టెస్ట్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాగునీటి నాణ్యతను నిరంతరం పరీక్షించడం ద్వారా ప్రజలకు స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీరు అందించవచ్చని వివరించారు….

Read More

టమోటా సీజన్ ముందే కష్టాలు..రైతులపై యుద్ధ ప్రభావం.. భారీగా పెరిగిన మల్చింగ్ పేపర్ ధరలు..! Gulf war impact mulching paper. |

వ్యవసాయ రంగంలో మల్చింగ్ పేపర్ కీలక పాత్ర పోషిస్తోంది. దీనిని ఉపయోగించడం ద్వారా అధిక దిగుబడి, కలుపు నివారణ, సమయం ఆదా, కూలీల ఖర్చు తగ్గడం వంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. గతంలో పెద్ద ఎత్తున సాగు చేసే రైతులు మాత్రమే మల్చింగ్ వాడేవారు. కానీ ఇప్పుడు చిన్న రైతులు కూడా మంచి దిగుబడుల కోసం మల్చింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే అంతర్జాతీయ పరిస్థితులు, ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో జరుగుతున్న యుద్ధ ప్రభావం ప్లాస్టిక్ ధరలపై…

Read More

మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యుడు భాస్కర్ కు ఆర్థిక సహాయం..

సంస్థ చైర్మన్ తల్లం నారాయణమూర్తివిశాలాంధ్ర ధర్మవరం;; మానవతా స్వచ్ఛంద సేవా సంస్థలు క్రియాశీలక సభ్యుడుగా ఉంటూ సంస్థకు ఎంతో సేవలను సభ్యుడు భాస్కర్ (శివ) అందించడం జరిగింది. కానీ శివ భార్యకు ఇటీవలే బత్తలపల్లి ఆర్ డి టి హాస్పిటల్ లో ఆపరేషన్ చేసి, సర్జరీ చేశారు. సమాచారం అందుకున్న మానవతా సంస్థ ట్రస్ట్ కమిటీ వారు వారిని ఆప్యాయంగా పలకరించి, పరామర్శించారు. తదుపరి ఆ కుటుంబానికి సంస్థ తరఫున రూ .10,000, వ్యక్తిగత సభ్యుల తరఫున…

Read More

Kendriya Vidyalayam: విద్యార్థులకు శుభవార్త.. ఒకేసారి రెండు కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటు! ఇలా అప్లై చేయండి | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Mar 24, 2026 2:48 PM IST చిత్తూరు జిల్లాకు చారిత్రాత్మకంగా రెండు కేంద్రీయ విద్యాలయాలు మంజూరు. Kuppam ద్రావిడ విశ్వవిద్యాలయం పెరియార్ భవన్ లో 1 నుంచి 5 తరగతుల ప్రవేశాలు ప్రారంభం. కేంద్రీయ విశ్వ విద్యాలయాల్లో తరగతులు ప్రారంభం ఆ జిల్లాకు ఇదే మొదటి సారి..దరఖాస్త ఏపీలోని చిత్తూరు జిల్లా విద్యార్థులకు ఇది ఒక చారిత్రాత్మక విజయం. దశాబ్దాలుగా జిల్లాలో ఒక్క కేంద్రీయ విద్యాలయం లేకపోవడంతో, ఉన్నత ప్రమాణాలతో కూడిన కేంద్ర ప్రభుత్వ…

Read More

సైన్యంలో మహిళలకు శాశ్వత కమిషన్.. సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు

భారత సైన్యంలో పనిచేస్తున్న మహిళా అధికారులకు సంబంధించి సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. పురుష అధికారులతో సమానంగా మహిళా అధికారులకు కూడా శాశ్వత కమిషన్ (పర్మనెంట్ కమిషన్) పొందే అర్హత ఉందని స్పష్టం చేసింది. శారీరక సామర్థ్యం లేదా ఇతర సామాజిక కారణాలను చూపి వారికి ఈ అవకాశాన్ని నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధమని, ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని తేల్చి చెప్పింది. ఈ తీర్పుతో షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) ద్వారా సైన్యంలో చేరిన మహిళా అధికారులు కూడా…

Read More

Fire Accident Burns Pipes In Amaravati | అమరావతిలో భారీ అగ్నిప్రమాదం

అమరావతిలో మేఘా ఇంజనీరింగ్ సంస్థకు చెందిన పైపులు అగ్నిప్రమాదంలో దగ్ధమవడంతో భారీ నష్టం సంభవించింది, ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టి కారణాలను తెలుసుకుంటున్నారు. Source link

Read More

ఇంటి జాగా అయినా ఇవ్వండిఅద్దె అయినా ఇవ్వండి : కె రామాంజనేయులు

విశాలాంధ్ర బ్యూరో` కర్నూలు : పేద ప్రజలకు ఇంటి జాగా అయినా ఇవ్వండి లేదా అద్దె అయినా చెల్లించాలని లేనిపక్షంలో రాబోయో స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి ప్రభుత్వం పేద ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె రామాంజనేయులు హెచ్చరించారు. మంగళవారం సీపీఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు కలెక్టరేట్ వద్ద సీపీఐ నగర కార్యదర్శి పీ రామకష్ణారెడ్డి అద్యక్షతన పేదల ఇంటి స్థలాల కోసం ఆందోళన చేపట్టారు. ఈ…

Read More

Grand Wishes To Anitha With Scuba Diving | స్కూబా డైవింగ్‌.. అనితకు గ్రాండ్ విషెస్

హోం మంత్రి అనితకు ప్రత్యేకంగా స్కూబా డైవింగ్ ద్వారా గ్రాండ్ విషెస్ తెలుపుతూ, ఆకర్షణీయమైన చిత్రపట ప్రదర్శన నిర్వహించి కార్యక్రమాన్ని మరింత విశిష్టంగా నిర్వహించారు. Source link

Read More

ట్రంప్ తగ్గినా…మేం తగ్గం

కొనసాగుతున్న ఇరాన్ఇజ్రాయిల్ దాడులు తెల్ అవెవీ: యుద్ధానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గినా…ఇరాన్ఇజ్రాయిల్ దేశాలు వెనక్కి తగ్గడంలేదు. యుద్ధానికి ఐదు రోజులు పాటు విరామం అంటూ…ట్రంప్ ప్రకటన తర్వాత కూడా ఈ రెండు దేశాలు పరస్పరం దాడులు కొనసాగించడం గమనార్హం. ఇరాన్‌లోని విద్యుత్తు కేంద్రాలపై దాడులను 5 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించగానే అంతర్జాతీయ సమాజం కాస్త ఊపిరి పీల్చుకుంది. వెంటనే చమురు ధరలు, అంతర్జాతీయ మార్కెట్లు కూడా ఒకింత కోలుకున్నాయి….

Read More