Music Director Thaman And Director Bobby Visit Tirumala Temple | తిరుమల శ్రీవారి సేవలో థమన్, బాబీ

ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ మరియు టాలీవుడ్ డైరెక్టర్ బాబీ నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.#Thaman #DirectorBobby #TirumalaTemple Source link

Read More

నాలుగుకోట్ల రూపాయల గిరిజన ఉత్పత్తుల సేకరణ లక్ష్యం

జిసిసి ఉద్యోగులు,సిబ్బంది మీటింగులో డిఎం రామారావువిశాలాంధ్ర, పార్వతీపురం:గిరిజనులు పండించిన / సేకరించిన అటవీ ఉత్పత్తులకు సంబంధించి ఈఏడాది నాలుగ కోట్లరూపాయల ఉత్పత్తుల సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నట్లు గిరిజన సహకార సంస్థ డివిజనల్ మేనేజర్ జె. రామారావు తెలిపారు. గురువారం నాడు పార్వతీపురం బ్రాంచ్ కార్యాలయంలో ఐటీడీఏ పరిధిలోగల జిసిసి బ్రాంచ్ మేనేజర్లు,ఉద్యోగులు, సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు. విశాలాంధ్ర దినపత్రికలో వచ్చిన కథనానికి స్పందిస్తూ గిరిజనులనుండి జిసిసి నిర్ణయించిన ధరల మేరకు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు.గిరిజనుల ధరలు అందించే…

Read More

ప్రగతి పథంలో ఏపీ – Visalaandhra

. తలసరి ఆదాయం రూ.2.95 లక్షలకు పెరుగుదల. వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాల్లో అనూహ్య వద్ధి. శరవేగంగా అమరావతి రాజధాని నిర్మాణం. గవర్నర్ అబ్దుల్ నజీర్ న్యూదిల్లీ: సార్వత్రిక సమ్మెకు సర్వం సిద్ధమైంది. పది కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాల అధ్వర్యంలో గురువారం 24 గంటల పాటు నిరసనలతో దేశం మార్మోగబోతోంది. ధర్నాలు, ప్రదర్శనలతో దేశవ్యాప్త సమ్మె పెద్దఎత్తున జరగబోతోంది. నాలుగు కార్మిక కోడ్‌లు, అమెరికా`భారత్ వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా కార్మికులు, కర్షకులు పోరుబాట పట్టారు. ఐక్యంగా…

Read More

Job Mela 2026: ఆ జిల్లాలో మెగా జాబ్ మేళా.. నిరుద్యోగులు ఇకపై మేం ఎంప్లాయిస్ అని చెప్పుకునే ఛాన్స్

Job Mela 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 24 న అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో రిషి డిగ్రీ కళాశాల వద్ద జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు నర్సీపట్నం ఎమ్మెల్యే , రాష్ట్ర శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఓ ప్రకటనలో తెలిపారు.. Source link

Read More

Simhachalam Temple | సింహాచలంలో ఘనంగా ఉగాది ఉత్సవాలు |

Last Updated: Mar 19, 2026, 18:09 IST వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి దేవస్థానం, సింహాచలం నందు శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది రోజున ఉదయం శ్రీస్వామివారికి విశేష అర్చన, ఉగాది పచ్చడి నివేదన, మంగళాశాసనములు జరిగాయి. స్వామివారికి నివేదించిన ఉగాది పచ్చడి భక్తులకు పంచుట జరిగింది. శ్రీ స్వామివారి సన్నిధిలో ఉదయం ఆరాధనం, రాజభోగం, దేవాలయ ప్రధాన అర్చకులు వారిచే ఆస్థాన మండపంలో పంచాంగ పఠనం జరిగింది. స్వామివారి నిత్య కళ్యాణం ,…

Read More

మహిళల ఐక్యతకు నిదర్శనం.. యోగా, రంగుల మధ్య మహిళా దినోత్సవ సంబరాలు..! Womens Day celebrations held grandly in Kakinada | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 06, 2026 6:35 PM IST మహిళా దినోత్సవం సందర్భంగా కాకినాడలో జోష్ యోగ టీం ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. మహిళలు యోగా, డాన్స్‌లతో ఆనందంగా పాల్గొన్నారు. + మహిళా దినోత్సవ వేడుకలు ఆడిపాడి సందడి చేసిన మహిళలు మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నారన్న సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల…

Read More

కావూరి సాంబశివరావు కన్నుమూత.. – Visalaandhra

తెలుగు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు (82) తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని స్టార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు అధికారికంగా ధృవీకరించారు. విద్యార్థి దశ నుంచి కేంద్ర మంత్రి వరకు: 1943లో జన్మించిన కావూరి సాంబశివరావు వరంగల్ నిట్ (అప్పట్లో ఆర్ఈసీ) నుంచి ఇంజనీరింగ్ పట్టా పొందారు….

Read More

వేదిక్ మ్యాథ్స్ జిల్లా స్థాయి ఒలింపియాడ్ పరీక్షలో రిషి విద్యాలయ విద్యార్థుల ప్రతిభ

విశాలాంధ్ర ధర్మవరం;;రిషి విద్యాలయాకి చెందిన విద్యార్థులు వేదిక్ మ్యాథ్స్ జిల్లా స్థాయి ఒలింపియాడ్ పరీక్షకు అర్హత సాధించి పాఠశాలకు గర్వకారణమని డి భాస్కర్ రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ పరీక్షలునిర్వహించిన మూడు రౌండ్లను విజయవంతంగా పూర్తి చేసి తమ ప్రతిభ, కృషి, పట్టుదలను చాటుకున్నారు అని తెలిపారు.6వ తరగతి నుండి జతిన్ కుమార్, కె. గగన్ గీత్, నిఖిల్ సాయి , 7వ తరగతి నుండి ఆదిత్య సాయి, హర్షవర్ధన్ నాయక్, మధు విద్యార్థులు…

Read More

Vijayawada Weather Forecast: విజయవాడ ప్రజలకు అలర్ట్.. మంగళవారం ఉరుములతో కూడిన వర్షాలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 24, 2026 4:43 AM IST విజయవాడలో ఈరోజు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. వేసవి కాలం ప్రారంభంలోనే ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల నగరవాసులు ఉక్కపోతకు గురవుతున్నారు. నేడు నగరంలో అత్యధికంగా 36°C ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. రాత్రి సమయానికి ఆకాశం నిర్మలంగా మారి ఉష్ణోగ్రత 24°C కి తగ్గుతుంది. ప్రతీకాత్మక చిత్రం Vijayawada Weather Forecast: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన నగరం విజయవాడలో నేడు (మార్చి 24, 2026,…

Read More

Vijayawada: విజయవాడ ఉగ్ర కుట్రలో సంచలన విషయాలు.. ‘శుకూర్’ ఉచ్చులో యువత.. సామాజిక మాధ్యమాలే వేదిక | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 06, 2026 4:43 AM IST ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న మహమ్మద్ రహంతుల్లా షరీఫ్, మహమ్మద్ డానిష్, మీర్జా సాహెల్ బేగ్‌లతో పాటు ఇతరుల ఐదు రోజుల పోలీసు కస్టడీ నిన్నటితో ముగిసింది. ప్రతీకాత్మక చిత్రం Vijayawada: ఆంధ్రప్రదేశ్‌లో ప్రకంపనలు సృష్టించిన విజయవాడ ఉగ్రమూలాల కేసులో విచారణ ముగిసే కొద్దీ విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న మహమ్మద్ రహంతుల్లా షరీఫ్, మహమ్మద్ డానిష్, మీర్జా…

Read More