Headlines

విద్యార్థుల విజయాలకు ప్రోత్సాహంగా ప్రతిభా పురస్కారాలు

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణానికి చెందిన మాదిగ విద్యార్థి మందల ప్రభంజన్, బాయ్స్ టౌన్ స్కూల్ లో చదువుతూ 10వ తరగతి పరీక్షల్లో 563 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచిన సందర్భంగా అనంతపురంలో మాదిగ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పురస్కారాల ప్రధానోత్సవం కార్యక్రమం లో ఘనంగా సన్మానించి ప్రతిభ పురస్కారం ధర్మవరం విద్యార్థులకు బహుమతి అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తూ, సమాజ అభివృద్ధికి విద్యే ప్రధాన ఆయుధమని నాయకులు పేర్కొన్నారు. కష్టపడి చదివి అత్యుత్తమ…

Read More

Infant killed in affair driven Vijayawada crime | 18 నెలల పాపను గోడకేసి కొట్టి.. హత్య

విజయవాడలో వివాహేతర సంబంధంలో గొడవల మధ్య ప్రియుడు కోపంతో తల్లి ముందే పసికందును గోడకేసి కొట్టి చంపగా, ఘటనను దాచేందుకు ప్రయత్నించిన తల్లిని ఆమె ప్రియుడిని చివరకు పోలీసులు అరెస్ట్ చేశారు. Source link

Read More

తిరుపతిలో దారుణం.. నగల కోసం వృద్ధురాలి హత్య.. సొంతవాళ్లే చేశారని అనుమానాలు..! K Lakshmamma murder case in Tirupati police probe jewelry robbery. |

Last Updated:Mar 02, 2026 6:47 PM IST తిరుపతిలో కె. లక్ష్మమ్మ హత్య, 100 గ్రాముల బంగారు నగల దోపిడీ, కుటుంబ సభ్యులపై అనుమానాలు, పోలీసుల దర్యాప్తు, స్థానికుల్లో భయాందోళనలు కలిగించాయి. News18 తిరుపతిలో ఓ ఘటన తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. నగల కోసం ఓ వృద్ధురాలిని అత్యంత క్రూరంగా హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అరవపల్లె వీధిలో నివసిస్తున్న టీటీడీ రిటైర్డ్…

Read More

New Twist in MLA Arava Sreedhar case | ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కేసులో మరో ట్విస్ట్.. | #local18V

సోషల్ మీడియాలో రచ్చ రచ్చగా మారిన రైల్వేకోడూరు ఎమ్మెల్యే, జనసేన పార్టీ నేత అరవ శ్రీధర్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. తనపై లైంగిక వేధింపులకు పాల్పడి మోసం చేశాడని శ్రీధర్పై ఓ యువతి చేసిన ఆరోపణలతో ఏవి అరవ శ్రీధర్పై జనసేన పార్టీ అధిష్టానం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. అయినప్పటికి ఆయన దర్జాగా పార్టీ కండువాకప్పి తిరుగుతున్నారు అంటూ ఆమె ఏకంగా ప్రజా దర్బార్ కార్యక్రమం వద్దకు చేరుకుని రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది.#AravaSreedhar #MLA #APPolitics…

Read More

అసెంబ్లీ ఆవరణలో మెరుస్తున్న ధర్మవరం పట్టుచీరలు

విశాలాంధ్ర ధర్మవరం;;చేనేత కార్మికులకి పని కల్పించాలని ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వము నేరుగా చేనేత కార్మికుల దగ్గర నుంచి చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి చేనేత కార్మికులు ఎంతగానో తోడ్పాటు అందించాలని ముఖ్య ఉద్దేశంతో, ప్రభుత్వంలో కొలువైనటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు కొనుగోలు చేయాలి అనే ఉద్దేశంతో, అమరావతి లోని అసెంబ్లీ ఆవరణలో ప్రత్యేకమైనటువంటి స్టాల్స్ ఏర్పాటు చేసి చేనేత కార్మికుల తయారుచేయున వస్త్రాలను అమ్మకముల ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ధర్మవరం పట్టణానికి…

Read More

Telangana Cabinet: ఈసారి యాదాద్రిలో తెలంగాణ కేబినెట్.. కీలక నిర్ణయాలు ఇవే! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 20, 2026 7:38 AM IST Telangana Cabinet: యాదగిరిగుట్ట ఆలయం తెలంగాణలో ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన ప్రదేశం. మాజీ సీఎం కేసీఆర్ పాలనలో పునర్నిర్మాణం జరిగింది. ఈ భేటీ ద్వారా కేబినెట్ సమావేశాలను హైదరాబాద్‌లోనే కాకుండా ఆధ్యాత్మిక ప్రాంతాల్లో కూడా నిర్వహించవచ్చనే సంకేతం ఇస్తున్నట్లవుతోంది. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ భేటీని మే 21 (గురువారం)న కాకుండా మే 23కి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశం యాదాద్రి యాదగిరిగుట్టలోని…

Read More

హిజ్రా మల్లిక మృతి పై కుటుంబ సభ్యుల ఆందోళన

విశాలాంధ్ర–తాడిపత్రి..తాడిపత్రి పట్టణంలోని టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట సోమవారం హిజ్రా మల్లిక అనుమానాస్పద మృతిపై కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆదివారం రాత్రి సమయంలో కొంతమంది హిజ్రాలు ఆటోలో వచ్చి మల్లికను తీసుకెళ్లారని తెలిపారు. ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు తెలియజేసినప్పటికీ, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. అయితే, తెల్లవారుజామున రైల్వే పట్టాలపై మల్లిక మృతదేహం లభించినట్లు సమాచారం అందిందని చెప్పారు. తాము ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వెంటనే స్పందించి…

Read More

Vizag: యాపిల్ మనసు గెలిచిన విశాఖ కెరటం.. ప్రపంచ వేదికపై భారతీయుడి గర్జన! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 13, 2026 4:48 AM IST యాపిల్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్-2026’లో తన అసాధారణ ప్రతిభను చాటి, ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన అత్యుత్తమ విద్యార్థుల జాబితాలో నిలిచాడు. మానస్ మల్లా Vizag: తెలుగు నేల గర్వించదగ్గ మరో అద్భుతం ఆవిష్కృతమైంది. ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం ‘యాపిల్’ సంస్థను తన మేధస్సుతో అబ్బురపరిచి, గ్లోబల్ వేదికపై భారతీయ జెండాను ఎగురవేశాడు విశాఖపట్నానికి చెందిన కుర్రాడు మానస్ మల్ల. యాపిల్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘స్విఫ్ట్ స్టూడెంట్…

Read More

బాధితులకు పోగొట్టుకున్న డబ్బులు అందజేత…

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా):- మండల పరిధిలోని కేశేపల్లి గ్రామం సమీపంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా వద్ద రోడ్డుపై లక్ష్మీనరసింహులు అనే విద్యార్థికి మార్చి 31 న డబ్బులు దొరికాయి.వీటిని విద్యార్థి ఉపాధ్యాయుడు శాంత్ ప్రకాష్ రెడ్డికి అందజేశారు. సమస్యను నార్పల ఎస్సై సాగర్ దృష్టికి తీసుకెళ్లడంతో, పోలీసులు పూర్తి విచారణ నిర్వహించారు. బాధితుడు జుల కాల్వ గ్రామానికి చెందిన రవీంద్రకు గురువారం పోలీస్ స్టేషన్లో ఎస్సై చేతుల మీదుగా 49000 రూపాయలు అప్పగించారు. నిజాయితీతో…

Read More

Astrology Predictions: మీ ఫ్యూచర్ తెలుసుకోవాలని ఉందా.. రుద్ర సంవత్సరంలో సింహరాశి వారి జాతకం ఇదే |

Last Updated:Apr 20, 2026 2:46 PM IST Astrology Predictions: సింహరాశి వారికి రుద్ర సంవత్సరంలో అనేక మార్పులు, అవకాశాలతో పాటు సవాళ్లతో కూడుకొని ఉంటుంది. వృత్తిలో విజయం లభిస్తుంది. కానీ సంబంధాలు , ఆరోగ్యంలో బ్యాలెన్స్ చేసుకోవాలి. ఏదైనా పని చేసే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఇంతకీ రుద్రసంవత్సరం ఎప్పుడో తెలుసా..? Source link

Read More