Sri Rama Navami: ఉత్తరాధి భద్రాద్రిలో ఘనంగా రాములోరి పెళ్లి.. రామతీర్థంలో శ్రీరామనవమి ఉత్సవాలు |

Last Updated:Mar 27, 2026 2:45 PM IST Sri Rama Navami: ఉత్తరాది భద్రాద్రిగా పేరుగాంచిన శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో శ్రీరామనవమి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని రామతీర్థం గ్రామంలో ఉన్న రామాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. + ఉత్తరాది భద్రాద్రిగా పేరుగాంచిన రామతీర్థంలోఘనంగా శ్రీరామనవమి మహోత్సవాలు Sri Rama Navami: ఉత్తరాది భద్రాద్రిగా పేరుగాంచిన శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో శ్రీరామనవమి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. విజయనగరం జిల్లా నెల్లిమర్ల…

Read More

Sri Rama Navami: శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొన్న నారా భువనేశ్వరీ.. భక్తులకు స్వయంగా ప్రసాదాల పంపిణీ! | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Mar 27, 2026 3:30 PM IST కుప్పంలో నారా భువనేశ్వరి నాలుగు రోజుల పర్యటనలో శ్రీరామనవమి వేడుకలు, రామాలయ దర్శనం, మహిళా శక్తి ప్రసంగం, ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు, ప్రజా దర్బార్ హామీతో ఆకట్టుకుంది. + శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొన్న నారా భువనేశ్వరీ కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి చేపట్టిన నాలుగు రోజుల పర్యటన అత్యంత ఉత్సాహంగా, ఆధ్యాత్మిక, సేవా దృక్పథంతో ముగిసింది. పర్యటనలో చివరి రోజైన నాలుగవ రోజున ఆమె కుప్పం…

Read More

Chicken Rates Hike: మటన్‌ ధరతో నాటు కోడి పోటీ.. చికెన్ తిందామంటే కల్తీ భయం | బిజినెస్

Last Updated:Mar 27, 2026 4:18 PM IST Chicken Rates: చిత్తూరు జిల్లాలో మండుతున్న ఎండలకు తోడు చికెన్ ధరలు కూడా పోటీ పడుతున్నాయి. భారీగా పెరిగిన ధరలతో మాంసాహార ప్రియులకు గట్టి దెబ్బ తగిలింది. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చికెన్ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటడంతో సామాన్య ప్రజలు రుచి చూడాలంటేనే జంకుతున్నారు. + Chicken Rates వేసవి సీజన్‌లో మండిపోతున్న నాటుకోడి ధరలు పెరిగిన కోళ్ల దానా ధరలతో తగ్గిన కోళ్ల పెంపకం…

Read More

Sri Rama Navami: పులులు ఉన్నా అనవసరం.. ఆ దట్టమైన అడవిలో ఉన్న రాములోరి కళ్యాణం చూడాల్సిందే.. పోటెత్తిన భక్తులు.. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 27, 2026 4:28 PM IST పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం సమీప రామదుర్గం రాయదుర్గం రామాలయంలో సీతారాముల కళ్యాణం కోసం గిరిజనులు అడవి మార్గంలో పాదయాత్ర. + దట్టమైన అడవి కొండల్లో రాములోరి ఆలయం పెద్ద ఎత్తున భద్రత నడుమ చేరుకుంటున్న గిరిజను అసలే దట్టమైన అడవి, ఆ అడవిలో కొండలు, ఆ కొండపై రాములవారి గుడి, ఆలయానికి సాధారణ రోజుల్లో వెళ్లాలంటే ఏమోగానీ, రాములోరి కళ్యాణానికి మాత్రం కచ్చితంగా వెళ్లాలని…

Read More

భద్రాచలంలో ఘనంగా సీతారాముల కళ్యాణం.. – Visalaandhra

పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి దంపతులుశ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రాచలంలో జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి సతీసమేతంగా హాజరయ్యారు. సంప్రదాయం ప్రకారం స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఇదే సందర్భంగా ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భద్రాద్రి ఆలయ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.శ్రీరామనవమి నాడు పాలకులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించడం గోల్కొండ నవాబుల కాలం నుంచి వస్తున్న ఆనవాయితీ. ఈ సంప్రదాయాన్ని గౌరవిస్తూ సీఎం…

Read More

Urban Development: ఆ జిల్లాలో కొన్నేళ్లుగా ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం.. రూ. 2700 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం.. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Mar 27, 2026 10:32 PM IST పలమనేరు లో AmaranaathaReddy రూ 8.72 కోట్లు తో ఆరోగ్య సదుపాయాలు, 52 Village Clinics Urban Health Centres, వాటర్ గ్రిడ్ తో తాగునీటి శాశ్వత పరిష్కారం. + కొన్ని ఏళ్లుగా లోటున్న వాటర్ గ్రిడ్ కు శ్రీకారం… రూ.2700 కోట్లతో  పనులు ప్రారం ప్రజలందరికీ మెరుగైన ఆరోగ్యం, స్వచ్ఛమైన తాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం” అని పలమనేరు శాసనసభ్యులు అమరనాథరెడ్డి స్పష్టం…

Read More

రాజ్ కేసిరెడ్డి ఆస్తుల జప్తుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డి చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది. మద్యం స్కామ్ ద్వారా వచ్చిన ముడుపులతో రాజ్ కేసిరెడ్డి తన తల్లిదండ్రుల పేరిట తెలంగాణలోని జనగామ, షాబాద్ ప్రాంతాల్లో భారీగా భూములు కొనుగోలు చేసినట్లు సిట్ గుర్తించింది. ముఖ్యంగా షాబాద్‌లో తన తల్లి కేసిరెడ్డి సుభాషిణి పేరుతో కొన్న 17.60 ఎకరాల భూమి అసలు మార్కెట్ విలువ దాదాపు రూ. 70 కోట్లు కాగా, రిజిస్ట్రేషన్ సమయంలో…

Read More

ఆటల బరిలోకి తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

నిత్యం రాజకీయాలు, ప్రజా సమస్యలతో బిజీగా ఉండే తెలంగాణ ప్రజాప్రతినిధులు ఆటల బరిలోకి దిగనున్నారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం లెజిస్లేటర్ స్పోర్ట్స్ మీట్-2026 నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 28, 29 తేదీల్లో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వేదికగా ఈ క్రీడా పోటీలు జరగనున్నాయి. ఈ విషయాన్ని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శాసనసభలో అధికారికంగా ప్రకటించారు. ఈ క్రీడల నిర్వహణ కోసం పర్యాటక శాఖ మంత్రి జూపల్లి…

Read More

CM Chandrababu: ప్రధానిగా మోదీ ఉండటం ఓ అద్భుతమైన వరం.. చంద్రబాబు సంచలన ట్వీట్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 27, 2026 10:32 PM IST CM Chandrababu: పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం తగ్గింపును ఆంధ్రప్రదేశ్ స్వాగతిస్తోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సవాళ్ల సమయంలోనే నిజమైన నాయకత్వం వెలుగులోకి వస్తుందని ఆయన అన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో దేశానికి స్థిరత్వాన్ని అందిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం దేశానికి ఒక వరమని అభివర్ణించారు. chandrababu CM Chandrababu: పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం తగ్గింపును ఆంధ్రప్రదేశ్ స్వాగతిస్తోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సవాళ్ల సమయంలోనే…

Read More

గుండెపోటుతో పుల్లలరేవు విఆర్ఏ తలారి నాగన్న మృతి

విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : మండలంలోని పుల్లలరేవు గ్రామానికి చెందిన వీఆర్ఏ(విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్) తలారి నాగన్న శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. దాదాపు 40 ఏళ్ల పాటు పుల్లలరేవు, గొందిరెడ్డిపల్లి గ్రామాల వి.ఆర్.ఏగా పని తహశీల్దార్ కార్యాలయంతో పాటు ఇతర మండల కార్యాలయాల సిబ్బంది, ఆయా గ్రామాల రైతులు, ప్రజలతో మమేకమై ఉంటూ మృదుస్వభావిగా మంచి గుర్తింపు పొందారు. విధుల నిమిత్తం గురువారం ఉదయం కూడా అధికారులతో కలిసి పుల్లలరేవు పొలాల రీసర్వే ప్రక్రియలో పాల్గొన్నారు….

Read More