Tiger Roaming Creating Fear In Kakinada | కాకినాడ జిల్లాలో పెద్దపులి దాడి

కాకినాడ జిల్లా ఏలేశ్వరం పరిసర గ్రామాల్లో పెద్దపులి ప్రవేశించి పశువులను హతమర్చడంతో అటవీశాఖ అధికారులు కదలికలను గమనిస్తూ గ్రామ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. Source link

Read More

NTR: సీనియర్ ఎన్టీఆర్ కీలక నిర్ణయాల వెనుక ఉన్న జ్యోతిష్యుడు ఎవరు? చంద్రబాబు నమ్మేది ఎవరినో తెలుసా? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 12, 2026 4:53 PM IST NTR Personal Astrologer: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్.టి. రామారావుకు అత్యంత సన్నిహితమైన వ్యక్తిగత జ్యోతిష్యుడిగా, అప్పటి టీడీపీ కీలక నేత బీవీ మోహన్ రెడ్డి రాజకీయ వర్గాల్లో పేరుగాంచారు. మరి చంద్రబాబు నమ్మే జ్యోతిష్యులు ఎవరో తెలుసా? News18 విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్.టి. రామారావుకు అత్యంత సన్నిహితమైన వ్యక్తిగత జ్యోతిష్యుడిగా, అప్పటి టీడీపీ కీలక నేత బీవీ మోహన్ రెడ్డి రాజకీయ వర్గాల్లో పేరుగాంచారు. 1982లో పార్టీ…

Read More

రాష్ట్రంలో 25 వేల మంది బోగస్ ఉద్యోగులు: సీఎం రేవంత్

నకిలీ ఉద్యోగులను సృష్టించిన ఏజెన్సీలపై ఆడిట్ చేసి కేసులు పెట్టాలని ఆదేశం ఇసుక మాఫియా, అక్రమ మైనింగ్‌పై కఠినంగా లేకుంటే కలెక్టర్లపై చర్యలని హెచ్చరికరాష్ట్రంలో సుమారు 25 వేల మంది బోగస్ ఉద్యోగులు ఉన్నారని, వారంతా కనీసం ఆధార్ కార్డు కూడా లేకుండా ఏళ్లుగా జీతాలు తీసుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన విషయం వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో ఉన్న 1.70 లక్షల మంది ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల్లో ఈ నకిలీ ఉద్యోగులను గుర్తించినట్లు తెలిపారు….

Read More

Simple Trick to Identify Chemical Mangoes | ఇలా టెస్ట్ చేయకుండా మామిడిపళ్ళు కొనొద్దు!

మార్కెట్లో ఎక్కడ చూసినా రసాయనాలలు కొట్టిన మామిడి పళ్ళు దర్శనమిస్తున్నాయి , ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలంటూ విశాఖపట్నంలోని పర్యావరణవేత్త మ్యాంగో మ్యాన్ అప్పాజీ అంటున్నారు. ఈ ట్రిక్ పాటిస్తే మామిడి పళ్ళు ఆర్గానిక్ పళ్ళు , రసాయనాల మామిడి పళ్లా అని తెలిసిపోతుంది అని అంటున్నారు. #mangoes #vizag #apnews Source link

Read More

Arunachalam Tirupati Tour: రూ.3 వేలకే 3 రోజుల్లో అరుణాచలం, తిరుపతి టూర్… 3 డేస్ ప్లానింగ్ ఇలా చేయండి |

బడ్జెట్ చూస్తే తిరువన్నామలై వరకు రైలు ప్రయాణానికి రూ.500, తిరువన్నామలైలో ఆటోకి రూ.300, వసతికి రూ.500, తిరువన్నామలై నుంచి తిరుపతికి రావడానికి రూ.300, తిరుపతి నుంచి తిరుమల వెళ్లి రావడానికి రూ.300, తిరుపతి నుంచి మీ గమ్యస్థానానికి చేరుకోవడానికి రూ.400 ఖర్చవుతుంది. మూడు రోజులు భోజనం, ఇతర చిన్నచిన్న ఖర్చులకు మిగతా రూ.700 ఖర్చు పెట్టినా కేవలం రూ.3,000 బడ్జెట్‌లో అరుణాచలం, తిరుపతి యాత్ర పూర్తి చేయొచ్చు. అయితే ప్రతీ చోటా అకామడేషన్ కావాలనుకుంటే మాత్రం కాస్త…

Read More

Fan Tips: వేసవిలో ఫ్యాన్ నుంచి వేడి గాలి వస్తోందా..? ఈ సింపుల్ చిట్కాలతో మీ గది కూల్ అవుతుంది..!

వేసవిలో ఏసీకి బదులుగా ఫ్యాన్ గాలి చల్లగా రావాలంటే రెక్కల శుభ్రత, కోణం, కండెన్సర్, క్రాస్ వెంటిలేషన్, ఐస్ ట్రిక్ వంటి చిట్కాలు కూన దాసు సూచనలు. Source link

Read More

పేపర్ మిల్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

ఏవి నాగేశ్వరావు విశాలాంధ్ర – కడియం : కడియం పేపర్ మిల్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, అక్రమ లాక్ అవుట్, అక్రమ సస్పెన్షన్లు ఎత్తి వేయాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏవి నాగేశ్వరావు డిమాండ్ చేశారు. శుక్రవారం కడియం పేపర్ మిల్లు వద్ద గల కార్మికుల నిరసన శిబిరం వద్దకు హాజరై సంఘీభావం తెలిపారు. ఆంధ్రా పేపర్ లిమిటెడ్ కడియం యూనిట్ నందు కాంట్రాక్టు కార్మికులు ఏప్రిల్ 27 నుండి వేతన పెంపు,…

Read More

థాంక్యూ సీఎం సార్ అంటూ 108 ఉద్యోగుల కృతజ్ఞతలు

విశాలాంధ్ర – మండపేట : 108 ఉద్యోగులకు 2 వేల రూపాయల జీతం పెంచడంతోపాటు ఐదేళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులను ఆటోమేటిక్ స్లాబ్ అప్ గ్రేడేషన్ కిందకి తీసుకురావడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఏపీ 108 సర్వీసెస్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి మేడిశెట్టి రాజు తెలిపారు. ప్రభుత్వ చర్యల పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తూ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణం వద్ద ఉద్యోగులు…

Read More

పి ఆర్సీ ని అమలు చేసేవరకు పోరాటం ఆగదు

యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఎస్ ప్రసాద్విశాలాంధ్ర ధర్మవరం ;12వ పిఆర్సీని అమలు చేయడంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలను చెల్లించే వరకు పోరాటం ఆగదని యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఎస్ ప్రసాద్, యూటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రా రెడ్డి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసులు, రామక్రిష్ణ నాయక్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ధర్మవరం లోని యూటిఎఫ్…

Read More

Road Accident: అనకాపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం.. హైవేపై బోల్తా పడ్డ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. 12 మంది ఘోరంగా.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 19, 2026 8:57 AM IST అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్ కాలువలో బోల్తా, 36 మందిలో పలువురికి తీవ్ర గాయాలు, 12 మందికి స్వల్ప గాయాలు, డ్రైవర్ నిద్రమత్తే కారణమని అనుమానం అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..! బస్సు బోల్తా 12 మందికి గాయాలు అనకాపల్లి జిల్లాలో తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గాఢ నిద్రలో అప్పుడే మేల్కొంటున్న ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి…

Read More