11 నెలల చిన్నారికి కొత్త జీవితం.. విశాఖలో అరుదైన సర్జరీ సక్సెస్..! Visakhapatnam Medicover doctors save eyesight of 11 month old baby. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 29, 2026 5:07 PM IST Visakhapatnamలో Medicover Woman and Child Hospitalsలో 11 నెలల చిన్నారి ప్రాణాపాయ మెదడు వ్యాధి నుంచి డా. సాయి సునీల్ కిషోర్ బృందం Tocilizumabతో కాపాడింది. శిశువుకు అరుదైన చికిత్స.. బ్రెయిన్ సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి.. వి వైద్యరంగంలో మరో అద్భుతం చోటుచేసుకుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న 11 నెలల చిన్నారిని వైద్యులు కాపాడిన ఘటన విశాఖలో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. Medicover Woman &…

Read More

అడవిలో మొదలైన బంధం.. ఎలుగుబంటి పిల్లతో గిరిజనుడి బంధం.. కంటతడి పెట్టించే కథ..! Araku Doravalasa tribal man bear bond exposes fight. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 29, 2026 7:28 PM IST అరకు దొరవలసలో గిరిజనుడు నెమలి కన్నయ్య కాపాడిన ఎలుగుబంటి పిల్లతో ఏర్పడిన అనుబంధం చట్టపరమైన అడ్డంకులతో పరీక్షకు గురై సోషల్ మీడియాలో వైరల్. + నన్ను తరలించకండి గిరిజనులు వద్ద కన్నీరు పెట్టుకుంటున్న ఎలుగుబంటి అడవిలో పుట్టిన ఒక బంధం.. మనసును కదిలించే ఒక కథగా మారింది. అరకు పరిసరాల్లో చోటుచేసుకున్న ఈ సంఘటన చూసిన ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. ఒక గిరిజనుడు, ఒక అడవి…

Read More

శివ, విష్ణు పూజలో ఏ రంగు దుస్తులు ధరించాలో తెలుసా.. పండితులు చెప్పిన కీలక సూచనలు ఇవే..! How colors of clothes in puja affect spirituality revealed. |

ఇక పూజ అంటే కేవలం ఆచారం మాత్రమే కాదు.. మనసును ప్రశాంతంగా మార్చే ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. ఈ పూజలో మనం ధరించే దుస్తులు కూడా మన భావాలు, ఆలోచనలపై ప్రభావం చూపుతాయని ప్రముఖ వేద పండితుడు సుబ్రహ్మణ్య శర్మ పేర్కొంటున్నారు. సాత్విక రంగుల దుస్తులు ధరించడం ద్వారా మనస్సు నిశ్చలంగా మారి, భక్తి భావం మరింతగా పెరుగుతుందని ఆయన వివరిస్తున్నారు. పూజలో రంగులకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా పసుపు, తెలుపు, ఎరుపు,…

Read More

క్లిష్ట హృదయ చికిత్సలో అద్భుతం.. కిమ్స్ డాక్టర్‌కు భారీ గుర్తింపు..! interventional cardiology award. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 29, 2026 8:56 PM IST India Live 2026లో డా. గణేష్ కాశీనాథుని KIMS Hospital తరఫున టాప్ 5 బెస్ట్ కేసెస్ అప్రీషియేషన్ అవార్డు సాధించి విశాఖ గుండె చికిత్స ప్రతిష్ఠను పెంచారు. డా. గణేష్ కాశీనాథునికి జాతీయ స్థాయి గుర్తింపు.. దేశవ్యాప్తంగా వైద్య రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ మహాసభలో విశాఖకు గర్వకారణమైన ఘనత లభించింది. India Live 2026 లో KIMS Hospital కు చెందిన…

Read More

TOP News: ఈరోజు టాప్ టెన్ వార్తలు ఇప్పుడు చూడండి.. తెలుగు రాష్ట్రాల వార్తలతో పాటు ప్రపంచ వార్తలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

సీఎం రేవంత్‌ రెడ్డి శాసనసభలో కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ద్వారా కోట్లు దోచుకునట్లు విమర్శించారు. ఆ కేసును సీబీఐకు విచారణ అప్పగించామని, ఐతే కేంద్రం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు ఎందుకని సీఎం ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ సభ్యులు రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ కేసుపై ఆందోళన చేశారు రేవంత్. 2. ‘తల్లిదండ్రుల సంరక్షణ’ బిల్లు తెలంగాణ శాసనసభ తల్లిదండ్రుల సంరక్షణ ఉద్యోగుల బాధ్యత బిల్లును ఆమోదించింది. సీఎం రేవంత్‌రెడ్డి వృద్ధ తల్లిదండ్రులకు పిల్లలు అండగా ఉండడం, చట్టం సమాజంలో…

Read More

గోవుకు శ్రీమంతం.. గోదావరిలో హృదయాన్ని హత్తుకున్న ఘటన..! Cow Lakshmi srimantham celebration goes viral in Toorpu Godavari. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 29, 2026 6:28 PM IST తూర్పుగోదావరి లో గూడపాటి రామకృష్ణ దంపతులు తమ గోవు లక్ష్మి ని ఆడబిడ్డగా భావించి శాస్త్రోక్తంగా శ్రీమంతం నిర్వహించగా వేడుక సోషల్ మీడియాలో వైరల్. రాజమండ్రిలో గోవుకు సీమంతం ఊరు వాడను ఆహ్వానించి వసంతైన విందు ఆంధ్రప్రదేశ్‌లో సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే గోదావరి జిల్లాలు మరోసారి ప్రత్యేకత చాటుకున్నాయి. మనుషులకు మాత్రమే చేసే శుభకార్యాలను మూగజీవులకూ నిర్వహిస్తూ హృదయాలను కదిలించే సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో…

Read More

10వ తరగతి నుంచి బీటెక్ వరకు.. అందరికీ ఉద్యోగ అవకాశం.. యువతకు గోల్డెన్ ఛాన్స్..!

విజయనగరం జామి లోని Balaji Junior and Degree College లో 30న భారీ జాబ్ మేళా. Andhra Pradesh State Skill Development Corporation ఆధ్వర్యంలో ఐటి తదితర రంగాల్లో ఉద్యోగావకాశాలు. Source link

Read More

Live News Today: ఇకనుంచి అత్యాచార బాధితుల పేర్లు వెల్లడించరాదు.. మీడియా, అధికారులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు |

Live News Today: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇకనుంచి మీడియా, అధికారులు అత్యాచార బాధితుల వివరాలు, పేర్లు వెల్లడించరాదని చెప్పింది. అత్యాచార బాధితుల కుటుంబీకుల పేర్లను కూడా వెల్లడించరాదని స్పష్టం చేసింది. ఇకనుంచి అత్యాచార బాధితులకు సంబంధించిన డీటెల్స్ చెప్పరాదని పేర్కొంది. సీఎం రేవంత్ రెడ్డితో మేనకా గాంధీ బృందం భేటీ.. ఆ విషయంలో శభాష్ చెప్పిన మేనకా గాంధీ! ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మేనకా గాంధీ బృందం భేటీ అయింది. ఈ సమావేశానికి మంత్రి…

Read More

Tiger: ఒక్క అడుగు దూరంలో ప్రమాదం.. పర్యాటక ప్రాంతంలో పులి సంచారం..! Tiger movement sparks fear at Papikondalu in East Godavari. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 29, 2026 3:46 PM IST తూర్పుగోదావరి లో పెద్దపులి సంచారం గండి పోచమ్మ ఆలయం పాపికొండలు బోటింగ్ పాయింట్ వద్ద భయాందోళనలు పెంచి ఫారెస్ట్ పోలీసులు కట్టుదిట్టమైన నిఘా. + గోదావరి పాపికొండలు వద్ద పెద్దపులి.. పర్యాటకుల్లో అలజడి తూర్పుగోదావరి జిల్లాలో పెద్దపులి సంచారం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. కనిపించదు.. దాడి మాత్రం ఆపదు అన్న విధంగా.. ఈ పెద్దపులి అడవుల్లో తిరుగుతూ అధికారులు, స్థానికులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ముఖ్యంగా పర్యాటక ప్రాంతాలకు…

Read More

Cleanliness Campaign: విశాఖలో కొత్త రూల్.. డస్ట్ బిన్ లేకపోతే వ్యాపారం బంద్.. జీవీఎంసీ సంచలన నిర్ణయం! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 29, 2026 3:16 PM IST GVMC విశాఖపట్నం పరిశుభ్రతకు No Bins No Trade నినాదంతో Zero Waste Institution లక్ష్యంగా స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ద్వారా కఠిన పారిశుధ్య నియమాలు అమలు. విశాఖ నగరంలో ఇకపై “నో బిన్స్ – నో ట్రేడ్”..  విశాఖపట్నం నగరాన్ని దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. నగరంలోని వాణిజ్య సంస్థలు,…

Read More