రోగులకు సేవ చేయుటలోనే నిజమైన సంతృప్తి ఉంది..

శ్రీ సత్య సాయి సేవ సమితి 2 నిర్వాహకులువిశాలాంధ్ర ధర్మవరం;; ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు సేవ చేయుటలోనే నిజమైన సంతృప్తి ఉంది అని శ్రీ సత్య సాయి సేవ సమితి-పిఆర్టి సర్కిల్ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 200 మంది రోగులకు ఉదయం పాలు, రెడ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి దాతగా పెనుకొండ లోని వీఆర్వో బాలయ్య నిర్వహించడం పట్ల వారు కృతజ్ఞతలను తెలియజేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి…

Read More

Success Story: ఇంటి గార్డెనింగ్‌తో అవార్డులు సాధించిన గృహిణి.. ఈమె అందరికి రోల్ మోడలే | లైఫ్ స్టైల్

Last Updated:Apr 10, 2026 4:13 PM IST Success Story: శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎన్. హిమబిందు గార్డెనింగ్‌ను హాబీగా ప్రారంభించి, ఈరోజు అవార్డులు అందుకునే స్థాయికి ఎదిగిన స్ఫూర్తిదాయక మహిళగా నిలిచారు. + సేంద్రీయ సాగుతో కుటుంబ ఆరోగ్యం – మహిళ స్ఫూర్తిదాయక ప్రయాణం Success Story: శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎన్. హిమబిందు గార్డెనింగ్‌ను హాబీగా ప్రారంభించి, ఈరోజు అవార్డులు అందుకునే స్థాయికి ఎదిగిన స్ఫూర్తిదాయక మహిళగా నిలిచారు. సుమారు 6.5 సంవత్సరాల…

Read More

మాచర్ల ప్రభుత్వ ఉద్యోగినిపై రేప్ కేసులో ఊహించని ట్విస్ట్!

పల్నాడు జిల్లా మాచర్లలో ప్రభుత్వ ఉద్యోగినిపై జరిగిన అత్యాచారం కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తి తనపై దాడి చేశాడని బాధితురాలు తొలుత ఫిర్యాదు చేయగా, పోలీసుల దర్యాప్తులో అసలు నిజం బయటపడింది. నిందితుడు ఆమెకు స్నాప్‌చాట్ ద్వారా పరిచయమైన ప్రియుడేనని తేలింది. వివరాల్లోకి వెళితే.. మాచర్లలోని ఓ ప్రభుత్వ కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్‌గా పనిచేస్తున్న మహిళ, ఈ నెల 2న తనపై అత్యాచారం జరిగిందని పోలీసులను ఆశ్రయించింది. నీళ్లు తాగే నెపంతో ఇంట్లోకి వచ్చిన…

Read More

Mosquito Repellent Plant: ఈ మొక్కను ఇంటి ఆవరణలో పెంచండి.. దోమలు దరిదాపుల్లోకి కూడా రావంతే |

Last Updated:Apr 10, 2026 3:56 PM IST Mosquito Repellent Plant: వేసవి ప్రారంభం కాగానే ప్రజలు మండే ఎండ, వేడితో ఇబ్బంది పడతారు. ఈ కాలంలో దోమల బెడద కూడా పెరుగుతుంది. పగటిపూట మండే ఎండ, వేడి గాలులు చికాకు కలిగిస్తే సాయంత్రం వేళ దోమల బాధ మరింత ఎక్కువవుతుంది. అది పల్లెటూరైనా పట్టణ ప్రాంతమైనా ప్రతిచోటా ప్రజలు దోమలతో చాలా ఇబ్బంది పడతారు. Source link

Read More

అమరనాథ్‌ యాత్రకు ఈ నెల 15 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం

హిమాలయ ప్రాంతంలో ప్రతి ఏడాది నిర్వహించే అమర్‌నాథ్ యాత్రకు ముందస్తు నమోదులు ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఏర్పాట్లను శ్రీ అమరనాథ్‌ పుణ్యక్షేత్రం బోర్డు చేపడుతోంది. యాత్రకు వెళ్లే వారు తప్పనిసరిగా ఆరోగ్య ధ్రువపత్రం సమర్పించాలి. దేశవ్యాప్తంగా జమ్ముకశ్మీర్‌ బ్యాంకు,భారతీయ స్టేట్‌ బ్యాంకు,పంజాబ్‌ జాతీయ బ్యాంకు, ఎస్‌ బ్యాంకులకు చెందిన 554 శాఖల్లో దరఖాస్తుదారులు ముందస్తు నమోదు చేసుకోవచ్చు. బోర్డు నిబంధనల ప్రకారం పదమూడు సంవత్సరాల లోపు పిల్లలు, డెబ్బై సంవత్సరాలకు…

Read More

6 నెలలు.. 20 కేసులు.. 85 మంది అరెస్ట్.. 300 కిలోల గంజాయి సీజ్.. ఎస్పీ షాక్ హెచ్చరిక..! 20 year jail for ganja cases sp warning to youth. |

Last Updated:Apr 10, 2026 2:43 PM IST విజయనగరం ఎస్పీ ఎ ఆర్ దామోదర్ గంజాయి డ్రగ్స్‌పై యువతకు గట్టి హెచ్చరిక, అక్రమ రవాణా నిల్వ విక్రయ వినియోగంపై కఠిన చర్యలు, 6 నెలల్లో 20 కేసులు 85 అరెస్టులు News18 విజయనగరం జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ యువతకు గట్టిగా హెచ్చరిక జారీ చేశారు. తాత్కాలిక ఆనందం కోసం…

Read More

ఆర్బీఐ డెడ్‌లైన్ ఎఫెక్ట్.. డాలర్‌పై బలపడిన రూపాయి

ఇవాళ‌ ఫారెక్స్ మార్కెట్‌లో అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ బలపడింది. ఉదయం రూపాయి దాదాపు 10 పైసలు లాభపడి 92.57 వద్ద ట్రేడ్ అవుతోంది. గురువారం ముగింపు ధర 92.66గా ఉంది. బ్యాంకులు తమ ఆర్బిట్రేజ్ పొజిషన్లను రద్దు చేసుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విధించిన గడువు నేటితో ముగియనుండటమే ఇందుకు ప్రధాన కారణం.ఆఫ్‌షోర్ నాన్-డెలివరబుల్ ఫార్వర్డ్స్ (ఎన్‌డీఎఫ్‌) మార్కెట్‌లో బ్యాంకుల మితిమీరిన లావాదేవీలను నియంత్రించేందుకు ఆర్బీఐ గత నెలలో కీలక…

Read More

Visakhapatnam Crime: మౌనిక మర్డర్ కేసులో మరో ట్విస్ట్.. రవీంద్రను తప్పించే ప్రయత్నమా..? |

గాజువాక మౌనిక మర్డర్ కేసులో రోజుకో మలుపు తిరుగుతున్న నేపథ్యంలో పూర్తి నిజాలు వెలుగులోకి తీసుకురావాలని బుధవారం కలెక్టరెట్ దగ్గర నిరసన తెలిపారు. ఈ నిరసనలో డి. లలిత వెంకటలక్ష్మి, కొత్తపల్లి వెంకటరమణ, కె.చిన్నారావు, చింతాడ సూర్యం, సయ్యద్, సారయ్య పాల్గొన్నారు. మరి ఈకేసులో నిందితుడికి ఎలాంటి శిక్ష విధిస్తారు.. మృతురాలి కుటుంబానికి ఎలాంటి న్యాయం చేస్తారనే సందిగ్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. Source link

Read More

తెలంగాణలో పెరుగుతున్న ఎండల తీవ్రత.. – Visalaandhra

పలు జిల్లాల్లో 41 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలుతెలంగాణలో ఎండల తీవ్రత ఒక్కసారిగా పెరిగి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది.గురువారం ఉదయం 10 గంటల నుంచే వేడి గాలులు, ఉక్కపోత మొదలై మధ్యాహ్నానికి ఆరుబయట ఉండలేని పరిస్థితి ఏర్పడింది. సాధారణ స్థాయికన్నా సుమారు 2 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యాయి. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవగా, 10 జిల్లాల్లో 41.1 నుంచి 41.8 డిగ్రీల మధ్య నమోదు కావడం గమనార్హం.అత్యధికంగా నల్గొండ జిల్లా…

Read More

Maila Cyclone & Sinlaku Typhoon Update: దడపుట్టిస్తున్న 2 తీవ్ర తుపాన్లు.. ఏపీ, తెలంగాణకు వాతావరణ అలర్ట్! |

ఏపీ తీర ప్రాంతాల్లో హాట్ అండ్ హ్యూమిడ్ కండిషన్స్: కోస్టల్ ఆంధ్రప్రదేశ్‌లో భాగమైన యానాం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వేడి, తేమ వాతావరణం కొనసాగుతుంది. ఇబ్బందికరమైన ఉక్కపోత ఉంటుంది.. మాక్స్ టెంపరేచర్ 36 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. తేమ ఎక్కువగా ఉండటం వల్ల చెమట పట్టి ఇబ్బంది పడవచ్చు. రాయలసీమలో కూడా డ్రై వెదర్, ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఏపీలో ఇంతకు ముందు అక్కడక్కడా ఉరుములతో వర్షాలు పడినా.. ఏప్రిల్ 10 నుంచి పొడి…

Read More