JOB MELA: టెన్త్ చదివితే చాలు మంచి జీతంతో జాబ్.. 400 ఉద్యోగాలు మీకోసమే, వివరాలు ఇవిగో

JOB MELA: శ్రీకాకుళం యువతకు ఇది ఒక గొప్ప అవకాశం. మంచి జీతం, స్థిరమైన ఉద్యోగం, భవిష్యత్‌లో ఎదగడానికి మార్గం. ఉద్యోగం కోసం వెతుకుతున్న వారు ఆలస్యం చేయకుండా 25 ఫిబ్రవరి 2026న ఇంటర్వ్యూకు హాజరవ్వాలి. Source link

Read More

అమీర్‌పేటలోని కోచింగ్‌ సెంటర్‌లో అగ్నిప్రమాదం.. చిక్కుకున్న విద్యార్థులు

అమీర్‌పేట మైత్రీవనం చౌరస్తాలోని ఆదిత్య ఎన్‌క్లేవ్‌ భవనంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కాంప్లెక్స్‌లోని ఓ కోచింగ్‌ సెంటర్‌లో మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో నాలుగో అంతస్తులో క్లాసులు జరుగుతున్నాయి. దీంతో పలువురు విద్యార్థులు అందులో చిక్కుకుపోయారు. ఒక్కసారిగా పొగ కమ్మేయడంతో లోపల ఉన్న విద్యార్థులకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. బయటకు వచ్చే దారి కూడా పొగతో నిండిపోవడంతో విద్యార్థులు బాల్కనీల్లోకి వచ్చి రక్షించాలంటూ హాహాకారాలు చేశారు. కొందరు భయం ఆపుకోలేక కిందకు దూకే ప్రయత్నం…

Read More

పిల్లల్లో ఆటిజం పెరుగుతోందా? ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి..! Dr Ramesh Krishna reveals key points on autism symptoms and treatment. |

Last Updated:Feb 20, 2026 2:32 PM IST ఆటిజం కేసులు పెరుగుతున్నాయని చీపురుపల్లి ఏరియా ఆసుపత్రి డాక్టర్ రమేష్ కృష్ణ తెలిపారు. లక్షణాలు త్వరగా గుర్తించి, బిహేవియర్, స్పీచ్, ఆక్యుపేషనల్ థెరపీ ద్వారా మార్పులు సాధ్యమవుతాయని సూచించారు. + పిల్లల్లో పెరుగుతున్న ఆటిజం… ముందుగానే గుర్తిస్తే మెరుగైన ఫలితాలు ఈ మధ్యకాలంలో చిన్నారుల్లో ఆటిజం కేసులు పెరుగుతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో చీపురుపల్లి ఏరియా ఆసుపత్రి పీడియాట్రిషన్ డాక్టర్ రమేష్ కృష్ణ కీలక విషయాలు…

Read More

గ్రహాంతర వాసుల సమాచారం బహిర్గతం చేస్తా: ట్రంప్‌

అంతుచిక్కని రహస్యంగా మారిన గ్రహాంతరవాసులపై ప్రపంచవ్యాప్తంగా మరోమారు చర్చ నడుస్తోంది. ఇటీవల అమెరికా ప్రభుత్వం వద్ద ఉన్న గ్రహాంతర వాసుల (Aliens)  సమాచారాన్ని బహిర్గతం చేస్తామని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (DONALD TRUMPH)) వెల్లడించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (OBAMA).. ఏలియన్స్ ఉనికిపై వ్యాఖ్యలు సంచలనం సృష్ఠించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఫెడరల్‌ ఏజెన్సీలకు ట్రంప్‌ మార్గదర్శకాలు జారీ చేశారు.అనేక దశాబ్దాలుగా అమెరికన్లు కోరుతున్న విధంగా యూఎఫ్‌వో, గ్రహాంతర వాసులకు సంబంధించిన…

Read More

Tirumala Temple: శ్రీవారి భక్తులకు అలర్ట్.. మే నెల దర్శన టికెట్ల షెడ్యూల్ విడుదల చేసిన టీటీడీ! |

Last Updated:Feb 20, 2026 1:36 PM IST తిరుమల తిరుపతి దేవస్థానాలు మే నెల దర్శనాలు, ఆర్జిత సేవలు, వసతి గదుల కోటాలను ఆన్‌లైన్‌లో విడుదల తేదీలు ప్రకటించింది. భక్తులు https://ttdevasthanams.ap.gov.in లో బుక్ చేసుకోవాలి. Source link

Read More

దళితులకు న్యాయం జరిగేనా ?

విశాలాంధ్ర – కడియం : కడియం మండలం మాధవ రాయుడు పాలెం సర్పంచ్ అన్నదేవుల చంటి, జేగురుపాడు దళితుల స్వాధీనంలో ఉన్న 5.58 ఎకరాల భూమిని కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని జేగురుపాడు ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ సాకా కిరణ్ కుమార్, టీడీపీ సీనియర్ నాయకులు చికిలే కిషోర్ కుమార్, మండల టీడీపీ ఎస్సి సెల్ కన్వీనర్ కొంబాబత్తుల సూర్యకుమార్, ప్రత్తిపాటి నాగరాజు, జనసేన నాయకులు మద్దుకూరి సూరిబాబు, మాజీ సొసైటీ ప్రెసిడెంట్ బళ్ళ అన్నవరం, దళిత నాయకులు…

Read More

Skill Development: యువతకు సువర్ణావకాశం.. మీ కెరీర్‌ను మార్చే 3 నెలల గోల్డెన్ కోర్స్.. వెంటనే అప్లై చేయండి..

DDU-GKY ఆధ్వర్యంలో పిరిడి గోకుల్ కాలేజ్‌లో శ్రీ వెంకట సాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ద్వారా విజయనగరం యువతకు ఉపాధి అవకాశాలు. Source link

Read More

Mega Job Mela: నిరుద్యోగులకు శుభవార్త.. రేపే మీ జీవితం మారిపోతుంది.. జాబ్ రావడం పక్కా..

Government Junior College, అలూరులో ఫిబ్రవరి 20, 2026న SEEDAP సహకారంతో మెగా జాబ్ మేళా; 11 కంపెనీలు, 500కు పైగా ఖాళీలు, SSC నుంచి డిగ్రీ వరకు అర్హతలు, వివిధ ఉద్యోగ అవకాశాలు. Source link

Read More

Domestic Violence: పెళ్లైన ఏడాదికే విషాదం.. అత్తమామల వేధింపులకు 23 ఏళ్ల వివాహిత ఆత్మహత్య! |

Last Updated:Feb 20, 2026 8:22 AM IST చిత్తూరు జిల్లా పిచ్చాటూరులో హరిణి అత్తమామలైన చంద్రబాబు, గౌరమ్మల వేధింపులతో ఆత్మహత్య చేసుకుంది. భర్త భరత్ కుమార్ పాత్రపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రతీకాత్మక చిత్రం పెళ్ళై ఏడాది గడవకముందే ఒక నిండు ప్రాణం బలైపోయింది. అత్తింటివారి వేధింపులు, మనస్పర్థలు ఒక యువతిని ఆత్మహత్యకు పురిగొల్పాయి. చిత్తూరు జిల్లా పిచ్చాటూరు మండలంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఎంతో భవిష్యత్తు ఉన్న 23…

Read More

ధర్మవరం ఏరియా ఆసుపత్రికు రూ.98,71,475 విలువైన అత్యాధునిక వైద్య పరికరాలు..

మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబువిశాలాంధ్ర ధర్మవరం;!ధర్మవరం నియోజకవర్గ ప్రజలకు అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందించాలనే దృఢ సంకల్పంతో ధర్మవరం ఎమ్మెల్యే, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ చొరవతో రూ.98,71,475 విలువైన అత్యాధునిక వైద్య పరికరాలు ధర్మవరం ఏరియా ఆసుపత్రికు అందించబడినట్లు మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు తెలిపారు. ఈ వైద్య పరికరాల ఏర్పాటు కార్యక్రమాన్ని గురువారం హరీష్ బాబు స్వయంగా ఆసుపత్రికి వెళ్లి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

Read More