జర్నలిస్టులపై బెదిరింపులు సహించేది లేదు
భారత్ పెట్రోలియం బంకు నిర్వాహకులపై ఏపీ డబ్ల్యూజేఎఫ్ ఆగ్రహం విశాలాంధ్ర-రాప్తాడు : నిజాలు నిక్కచ్చిగా రాసే పత్రికా విలేకరులపై దౌర్జన్యం చేయడం, ఫోన్లలో బెదిరింపులకు దిగడం అత్యంత అనైతికమని ఏపీడబ్ల్యూజేఎఫ్ రాప్తాడు నియోజకవర్గం అధ్యక్షుడు పామాల కొండప్ప ఆలియాస్ కొండారెడ్డి తీవ్రంగా ఖండించారు. రాప్తాడు హైవే జంక్షన్లోని భారత్ పెట్రోలియం బంకు నిర్వాహకుల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాప్తాడు హైవే జంక్షన్లో ఉన్న భారత్ పెట్రోలియం బంకులో తగినంత ఇంధన నిలువలు ఉన్నప్పటికీ,…


