ఉత్తరాంధ్ర ఇలవేల్పు జాతరకు ఘన ఏర్పాట్లు

అమ్మవారి జాతర ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మార్వో ఎం. రాజశేఖర్ విశాలాంధ్ర – రాజాం : ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందిన శ్రీశ్రీశ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి ఆలయంలో జరుగనున్న 100వ వార్షిక జాతర మహోత్సవాల సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను రాజాం ఎమ్మార్వో ఎం. రాజశేఖర్ శ్రద్ధగా పరిశీలించారు.జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ పరిసర ప్రాంతాలు, రహదారులు, తాగునీటి సదుపాయం, పారిశుధ్య ఏర్పాట్లు, విద్యుత్ వెలుగులు తదితర అంశాలను ఆయన సమీక్షించారు. అదేవిధంగా వినోద కార్యక్రమాల…

Read More

Adulterated Milk: అక్కడ టీ తాగుదామంటే భయం.. ఇలాగైతే ఛాయ్ దుకాణాలు బంద్ | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Feb 26, 2026 2:12 PM IST Adulterated Milk: ఏపీలో కల్తీ పాలు ఘటన నేపథ్యంలో ఆ మూడు జిల్లాల్లో రోడ్డుపై టీ తాగాలంటే ప్రజలు భయందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో నిత్యం రద్దీగాఉండే అనేక టాప్ మోస్ట్ టీ సెంటర్‌లు సైతం కస్టమర్లు లేక వెలవెలబోతూ కనిపిస్తున్నాయి. + Adulterated milk Adulterated Milk: ఏపీలో కల్తీ పాలు ఘటన నేపథ్యంలో ఆ మూడు జిల్లాల్లో రోడ్డుపై టీ తాగాలంటే…

Read More

గ్లామర్ స్టార్‌గా వచ్చి గ్లోబల్ స్టార్ అయిన సమంత

హైదరాబాద్: సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితంతో ఎప్ప్పుడూ వార్తల్లో నిలిచే స్టార్ హీరోయిన్ సమంత. ఈ గ్లామర్ స్టార్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. సమంత గత డిసెంబర్‌లో రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పెళ్లి అయిన తర్వాత ఆమె షేర్ చేసిన ఫొటోలు తన అభిమానులు ఇప్ప్పుడు గుర్తు చేసుకుంటూ…‘బర్త్‌డే వీక’ అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. మంగళవారం ఆమె పుట్టిన రోజు సందర్భంగా, ఆమెకు సంబంధించిన అనేక విషయాలు…

Read More

Vijayawada: రాజకీయ అండతో పేట్రేగిపోతున్న రేషన్ మాఫియా.. అక్రమ మార్గాల్లో చౌక బియ్యం! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

అధికారులు డిపోల్లో తనిఖీలు చేసినప్పుడు రికార్డుల ప్రకారం నిల్వలు సరిగ్గా ఉన్నట్లు కనిపిస్తాయి, కానీ లోపల మాత్రం దందా జోరుగా సాగుతోంది. ఈ ప్రైవేట్ గోదాముల నుంచి బియ్యాన్ని లారీల్లో నింపి ఛత్తీస్‌గఢ్, ఒడిశా వంటి రాష్ట్రాలకు తరలిస్తున్నారు. అక్కడ కిలోకు రూ. 25 వరకు విక్రయిస్తూ భారీ లాభాలను గడిస్తున్నారు. రాజకీయ అండతో సిండికేట్ రాజకీయం ఈ అక్రమ వ్యాపారం వెనుక బలమైన రాజకీయ శక్తులు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని…

Read More

Tirumala Temple: తిరుమలలో ఆధ్యాత్మిక సందడి.. శ్రీవారిని దర్శించుకున్న ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్! |

Last Updated:Mar 31, 2026 12:55 PM IST ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ కుటుంబంతో తిరుమల శ్రీవారిని దర్శించారు, భక్తుల రద్దీతో ఉచిత దర్శనానికి 8 నుంచి 10 గంటలు, సోమవారం హుండీ ఆదాయం రూ5.08 కోట్లు + శ్రీవారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్..! శ్రీవేంకటేశ్వర స్వామివారి దివ్య క్షేత్రమైన తిరుమలలో మంగళవారం నాడు ఆధ్యాత్మిక కోలాహలం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గౌరవనీయులు ఎస్. అబ్దుల్ నజీర్ తన కుటుంబ…

Read More

భారత్‌కు నేపాల్ ఎయిర్‌లైన్స్ క్షమాపణలు

న్యూదిల్లీ: భారత్‌కు నేపాల్ ఎయిర్‌లైన్స్ క్షమాపణలు చెప్పింది. దీనికి కారణం…జమ్మూకశ్మీర్‌ను పాకిస్థాన్‌లో భాగంగా చూపుతూ ఉన్న తన నెట్‌వర్క్ మ్యాప్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేయడమే. దీనిపై నెట్టింట భారత్ నుంచి తీవ్ర విమర్శలు రావడంతో నష్టనివారణ చర్యలకు దిగింది. బుధవారం ఎయిర్‌లైన్స్ తన సోషల్ మీడియాలో ఒక మ్యాప్‌ను పంచుకుంది. అందులో కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లు పాక్ భూభాగంలో భాగంగా చూపించింది. ఈ పోస్టు తెగ వైరల్ అవగా…భారత నెటిజన్ల నుంచి విమర్శలు వెళ్లువెత్తాయి….

Read More

ఆర్బిఎస్కే డీఈఐసీ కేంద్రాన్ని సందర్శించిన డాక్టర్ ఎస్. బి. విష్ణుమూర్తి

విశాలాంధ్ర -అనంతపురం టౌన్ : ఆర్బిఎస్కే డీఈఐసీ (డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్),ను మంగళవారం ప్రోగ్రామ్ అధికారి డా. ఎస్. బి. విష్ణు మూర్తి సందర్శించి, కేంద్రంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను పరిశీలించి వైద్య సిబ్బందికి అవసరమైన సూచనలు అందించారు.జాతీయ నులి పురుగుల దినోత్సవం మాప్ అప్ కార్యక్రమం సందర్భంగా డీఈఐసీ కేంద్రానికి వచ్చిన ఫాలోఅప్ కేసులకు అల్బెండాజోల్ 400 మి.గ్రా మాత్రలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది పిల్లలు లబ్ధి పొందారు.అదేవిధంగా, జాతీయ…

Read More

అరెస్ట్‌కు నేను సిద్ధం.. బెయిల్ అడగను: ప్రొఫెసర్ నాగేశ్వర్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై తాను చేసిన వ్యాఖ్యల వివాదంపై నమోదైన కేసుల విషయంలో రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, తాను అరెస్ట్‌కు సిద్ధంగా ఉన్నానని, ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించబోనని స్పష్టం చేశారు. నాపై కేసు నమోదు చేశారు. ఆ మరుసటి రోజే నన్ను అరెస్ట్ చేస్తారని నాకు సమాచారం అందింది. నేను ఎక్కడికీ వెళ్లను, ఇంట్లోనే ఉంటాను, అరెస్ట్ చేసుకోండి. ఇప్పటివరకు…

Read More

భోగాపురం విమానాశ్రయానికి ఆర్టీసీ ఏసీ బస్సులు..

మూడు నగరాల నుంచి సేవలువిజయనగరం జిల్లాలో నిర్మాణంలో ఉన్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి వేగంగా పనులు కొనసాగుతున్నాయి.ఇప్పటికే దాదాపు 98 శాతం నిర్మాణం పూర్తయింది. మిగిలిన పనులను జూన్ నెలాఖరు నాటికి ముగించి, జులై లేదా ఆగస్టు నెలల్లో విమానాశ్రయాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.ఈ ముఖ్యమైన కార్యక్రమానికి దేశ ప్రధానిని ఆహ్వానించాలని అధికారులు భావిస్తున్నారు.విమానాశ్రయం ప్రారంభం దృష్ట్యా ప్రయాణికులకు సౌకర్యవంతమైన రవాణా ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు.ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా…

Read More

AP Matsyakara Bharosa 2026: నేడు అకౌంట్లలోకి రూ.20,000.. ఏపీ మత్స్యకార భరోసా.. మనీ రాని వారు ఇలా చెయ్యండి | ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలోని సముద్ర తీరప్రాంత మత్స్యకారుల జీవనోపాధికి భరోసా కల్పించడమే లక్ష్యంగా ఈ పథకం అమలవుతోంది. ప్రతి ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజుల చేపల వేట నిషేధం (ఫిషింగ్ బ్యాన్) ఉంటుంది. ఆ సమయంలో మత్స్యకారులు ఆదాయం కోల్పోతారు. ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు గతంలో రూ.10,000 ఉన్న సాయాన్ని రెట్టింపు చేసి రూ.20,000 చొప్పున అందజేస్తోంది. గత సంవత్సరం సుమారు 1.3 లక్షల కుటుంబాలు ఈ…

Read More