మండలం అన్ని విధాలా అభివృద్ధి చెందేలా కృషి

-టిడిపి మండల ఇంచార్జి ధర్మవరపు మురళి విశాలాంధ్ర-రాప్తాడు : నియోజకవర్గ కేంద్రం ప్రాప్తాడు మండలాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆధ్వర్యంలో కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే సోదరుడు టీడీపీ మండల ఇంచార్జి ధర్మవరపు మురళీ తెలిపారు. బుధవారం మండలంలోని హంపాపురం గ్రామం నుండి చిగిచెర్ల మెయిన్ రోడ్డు వరకు, చిగిచెర్ల మెయిన్ రోడ్డు నుంచి యలమకూరు ఆంజనేయ స్వామి గుడి వరకు, బీసీ హాస్టల్ నుంచి చెత్త నుంచి సంపద కేంద్రం వరకు…

Read More

Botsa Satyanarayana: బొత్స సత్యనారాయణకు బిగ్ షాక్.. లీగల్ నోటిసులు పంపిన హెరిటేజ్ ఫుడ్స్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 18, 2026 9:55 PM IST Botsa Satyanarayana: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు ప్రముఖ డెయిరీ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ నుంచి లీగల్ నోటీసులు అందడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది News18 Botsa Satyanarayana: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు ప్రముఖ డెయిరీ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ నుంచి లీగల్ నోటీసులు అందడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. హెరిటేజ్ నెయ్యిపై నిరాధార…

Read More

ధర్మవరం పట్టు చీరల డిజైనర్‌కు చైనాలో భారతీయ చేనేతకు ప్రాముఖ్యత కలిగించిన అరుదైన గుర్తింపు.

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన చేనేత కళాకారుడు మరియు ప్రత్యేక డిజైనర్ జూజుర్ నాగరాజు, చైనా రాజధాని బీజింగ్‌లో జరుగుతున్న వసంత్ మేళా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనకు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా భారతీయ చేనేత కళను ప్రదర్శించే అవకాసం కలిగింది. జూజుర్ నాగరాజు, పట్టు చీరల డిజైనింగ్‌లో ప్రత్యేకమైన ప్రతిభను కనబరిచారు. ఆయనకు జాతీయ స్థాయిలో అవార్డులు అందడం ద్వారా ఆయన కళకు గుర్తింపు లభించింది. ఈ వసంత్ మేళా ద్వారా,…

Read More

PHC Inspection: డెంకాడ పీహెచ్‌సీపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. డ్యూటీ డాక్టర్ చేసిన పనికి తీవ్ర ఆగ్రహం.. షోకాజ్ నోటీసు జారీ! |

Last Updated:Apr 01, 2026 5:08 PM IST విజయనగరం డెంకాడ పిహెచ్సి ఆకస్మిక తనిఖీలో కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి, డాక్టర్లు గైర్హాజరుపై ఆగ్రహం, షోకాజ్ ఆదేశాలు, సేవలు మెరుగుపరచాలని సూచనలు డెంకాడ పీహెచ్‌సీ కలెక్టర్ ఆకస్మిక తనిఖీడ్యూటీ డాక్టర్ గైర్హాజరుపై తీవ్ర ఆగ్ర విజయనగరం జిల్లా డెంకాడ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)పై జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీలో ఆసుపత్రి పనితీరు, సిబ్బంది…

Read More

Rural Development: ఆ జిల్లాకు జాతీయ స్థాయిలో మూడు అవార్డులు.. కలెక్టర్‌ను అభినందించిన సీఎం చంద్రబాబు! | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 16, 2026 8:35 AM IST Rural Development: చిత్తూరు జిల్లా గ్రామీణాభివృద్ధికి మూడు జాతీయ అవార్డులు దక్కగా, నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్ సుమిత్ కుమార్‌ను అభినందించారు, ప్లాస్టిక్ రహిత ఆంధ్ర లక్ష్యంగా సూచనలు ఇచ్చారు News18 చిత్తూరు జిల్లా గ్రామీణాభివృద్ధి, స్థానిక పరిపాలనలో సరికొత్త రికార్డు సృష్టించింది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను చిత్తూరు జిల్లాకు ఏకంగా మూడు జాతీయ అవార్డులు వరించాయి….

Read More

ఇరాన్ నౌకలను సీజ్

ముంబయి : ముంబైకి 100 నాటికల్ మైళ్ల దూరంలో చమురు అక్రమ రవాణాను గుర్తించి మూడు నౌకలను సీజ్ చేసినట్లు భారత కోస్ట్ గార్డ్ అధికారులు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. నడి సముద్రంలో చమురు స్మగ్లింగ్కు పాల్పడుతుండగా… భారత కోస్ట్ గార్డ్ సిబ్బంది ఇటీవల అడ్డుకున్న సంగతి విధితమే. ఈ క్రమంలో సీజ్ చేసిన మూడు నౌకలకు ఇరాన్ తో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా ఆంక్షలు జాబితాలో ఈ మూడు నౌకలు ఉన్నాయని అధికార…

Read More

అమెరికా ఆర్మీ చీఫ్‌పై వేటు – Visalaandhra

ధవీకరించిన పెంటగాన్ వర్గాలు వాషింగ్టన్: ఒక వైపు ఇరాన్‌పై యుద్ధం కొనసాగుతోన్న తరుణంలో అమెరికాలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా సైన్యాధ్యుక్షునిపై వేటు పడింది. ఆర్మీ జనరల్ ర్యాండీ జార్జ్‌ని పదవి నుంచి వైదొలగాలని రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కోరగా, ఆయన వెంటనే వైదొలిగినట్లు సమాచారం. ఈ విషయాన్ని పెంటగాన్ వర్గాలు కూడా ధ్రువీకరించాయి. ఆర్మీలోని అత్యున్నతస్థాయి అధికారిని పదవి నుంచి వైదొలగాలని హెగ్సెత్ కోరినట్లు తెలిపాయి. రక్షణ విభాగాన్ని పునరుద్ధరించేందుకు హెగ్సెత్ వేగంగా…

Read More

Heatwave Hits Andhra Pradesh | ఏపీలో భగ్గుమనే ఎండలు.. బయటకు వస్తే అంతే సంగతి! | #local18V

ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది ఎండలు అత్యంత తీవ్రంగా ఉండబోతున్నాయని, ఉష్ణోగ్రతలు 40°C నుంచి 45°C వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మానవ తప్పిదాల వల్లే వాతావరణం వేడెక్కుతోందని ఏయూ వాతావరణశాఖ ప్రొఫెసర్ సి. వెంకటేశ్వర నాయుడు పేర్కొంటూ, ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.#heatwave #apnews #weatherupdate Source link

Read More

Live News: చౌడేశ్వరి పరువుహత్య కేసులో కీలక పరిణామం.. సీఐపై సస్పెన్షన్ వేటు |

Live News Today: పల్నాడు జిల్లాలో గత నెల 18న జరిగిన చౌడేశ్వరి పరువు హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాచర్ల సీఐ వెంకట రమణను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ కృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ హత్యలో చౌడేశ్వరి తల్లిదండ్రులతో పాటు సీఐ పాత్ర కూడా ఉన్నట్లు విచారణలో వెల్లడవడంతో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. ప్రియుడు నాగరాజును వివాహం చేసుకున్నందుకు ఆగ్రహించిన తల్లిదండ్రులు, తమను విరుద్ధంగా వెళ్లిన కూతుర్ని హతమార్చాలని నిర్ణయించుకున్నారు….

Read More

Weather Hyderabad: ‘సమాన్‌సూన్‌’గా మారిన వాతావరణం.. ఎందుకిలా? ఏపీ, తెలంగాణలో ఏం జరుగుతోంది? |

మంగళవారం హైదరాబాద్‌లోని మణికొండ, గచ్చబౌలిలో వడగళ్ల వాన పడింది. SR నగర్‌, మియాపూర్‌, కూకట్‌పల్లి, చందానగర్‌లో భారీ వర్షం కురిసింది. సూరారం, కొంపల్లి, దుండిగల్‌లో వర్షం దంచికొట్టింది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌లో భారీ వర్షంతో ట్రాఫిక్ జామ్ సమస్యలు కనిపించాయి. రోడ్లపై ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయింది. కొన్ని ఏరియాల్లో విద్యుత్‌ సరఫరాకి కూడా అంతరాయం కలిగింది. ఇక వాహనదారుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ప్రత్యక్ష నరకం చూశారు. వాతావరణం చల్లబడిందన్న ఆనందం లేకుండా పోయింది….

Read More