Headlines

ఏపీలో ఒక రోజు ముందుగానే పింఛన్‌ పంపిణీ

రాష్ట్రవ్యాప్తంగా 62.76 లక్షల మందికి రూ. 2725 కోట్ల విడుదలకొత్తగా 8,977 మందికి కూడా ఈ నెల నుంచే పెన్షన్ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం ఊరట కల్పించే వార్త చెప్పింది. మార్చి నెలకు సంబంధించిన పింఛన్లను ఒకరోజు ముందుగానే, అంటే ఫిబ్రవరి 28వ తేదీనే పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. మార్చి 1వ తేదీ ఆదివారం సెలవు దినం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక…

Read More

ఎండలతో పాటు పిడుగులు.. ఏపీ లో మరో 5 రోజులు ఉరుములు, ఈదురు గాలులతో వర్షాలు..! Andhra Pradesh weather forecast | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 06, 2026 9:56 PM IST ఆంధ్రప్రదేశ్‌లో మరో ఐదు రోజులు ఉరుములు పిడుగులతో వర్షాలు, కొన్ని జిల్లాల్లో వడగాలులు, 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు, ప్రజలు రైతులు జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ హెచ్చరిక + News18 ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మరో ఐదు రోజులపాటు ఉరుములు, పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్…

Read More

ఐపీఎస్ సునీల్ నాయక్ అరెస్ట్

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి:బీహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్‌ను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుత ఏపీ అసెంబ్లీ ఉప సభాపతి రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ నాయక్ నిందితుడుగా ఉన్నారు. వైసీపీ హయాంలో తనపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన సమయంలో సునీల్ నాయక్ కీలకంగా వ్యవహరించారని రఘురామకష్ణరాజు చేసిన ఫిర్యాదుపై గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు విచారణ నిమిత్తం అనేక…

Read More

Tirumala Brahmotsavam: తిరుమలలో పౌర్ణమి గరుడసేవ వైభవం.. గరుడ వాహనంపై మాడ వీధుల్లో విహరించిన మలయప్ప స్వామి! |

Last Updated:May 02, 2026 8:16 AM IST తిరుమలలో పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది, వేలాది భక్తులు పాల్గొన్నారు, టీటీడీ, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు సహా అధికారులు భద్రత, ఏర్పాట్లు పర్యవేక్షించారు + News18 కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్న తిరుమల క్షేత్రంలో పౌర్ణమి గరుడసేవ అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక శోభతో నిర్వహించారు. ఈ పవిత్ర వేడుకకు సంబంధించిన మరిన్ని విశేషాలు తెలుసుకుందాం.. శుక్రవారం రాత్రి 7…

Read More

ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టు…పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి అంబ‌టి సెటైరిక‌ల్ ట్వీట్

తమిళనాడులో నటుడు విజయ్ పార్టీ గెలుపుపై ఏపీలో రాజకీయ చర్చటీడీపీ ప్రభుత్వం పైనా అంబటి జోస్యం.. గట్టిగా బదులిస్తున్న టీడీపీ శ్రేణులువైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తమిళనాడు ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ ఒంటరిగా ఘనవిజయం సాధించిన నేపథ్యంలో.. పవన్‌పై పరోక్షంగా సెటైర్లు వేశారు. ఈ మేరకు ఆయన…

Read More

Tiger: ఒక్క అడుగు దూరంలో ప్రమాదం.. పర్యాటక ప్రాంతంలో పులి సంచారం..! Tiger movement sparks fear at Papikondalu in East Godavari. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 29, 2026 3:46 PM IST తూర్పుగోదావరి లో పెద్దపులి సంచారం గండి పోచమ్మ ఆలయం పాపికొండలు బోటింగ్ పాయింట్ వద్ద భయాందోళనలు పెంచి ఫారెస్ట్ పోలీసులు కట్టుదిట్టమైన నిఘా. + గోదావరి పాపికొండలు వద్ద పెద్దపులి.. పర్యాటకుల్లో అలజడి తూర్పుగోదావరి జిల్లాలో పెద్దపులి సంచారం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. కనిపించదు.. దాడి మాత్రం ఆపదు అన్న విధంగా.. ఈ పెద్దపులి అడవుల్లో తిరుగుతూ అధికారులు, స్థానికులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ముఖ్యంగా పర్యాటక ప్రాంతాలకు…

Read More

Business Idea: కొత్త బిజినెస్ ఐడియా కోసం చూస్తున్నారా? గ్రీన్ హైడ్రోజన్ రంగంలో భవిష్యత్తు మీదే! |

ఈ వెబినార్‌లో పాల్గొనే వారు గ్రీన్ హైడ్రోజన్ తయారీ విధానం, అవసరమైన యంత్రాంగం, పెట్టుబడి వివరాలు, వ్యాపార అవకాశాల గురించి లోతైన అవగాహన పొందగలరు. ముఖ్యంగా యువత, స్టార్టప్‌లు, ఇంజనీరింగ్ విద్యార్థులు, మరియు వ్యాపారవేత్తలకు ఇది ఒక మంచి అవకాశం. నేటి పరిస్థితుల్లో కొత్త రంగాల్లో అడుగు పెట్టాలనుకునే వారికి గ్రీన్ హైడ్రోజన్ రంగం మంచి భవిష్యత్తును అందించగలదు. Source link

Read More

ఎన్‌హెచ్-44పై ఆక్రమణల ‘పర్వం’ – Visalaandhra

​- నిబంధనలు గాలికి.. పచ్చదనం మాయం!​- వేదికలపై వృక్షోరక్షితి ప్రసంగాలు.. క్షేత్రస్థాయిలో గొడ్డలి వేట్లు​- అనంతపురం నుండి కొడికొండ చెక్ పోస్ట్ వరకు యథేచ్ఛగా ప్రభుత్వ స్థలాల కబ్జా​- పట్టించుకోని ప్రజా ప్రతినిధులు, అధికారులు విశాలాంధ్ర-రాప్తాడు: ​అనంతపురం నుంచి బెంగళూరు వెళ్లే 44వ జాతీయ రహదారి (ఎన్.హెచ్-44) ప్రస్తుతం అక్రమార్కులకు కేరాఫ్ గా మారింది. అనంతపురం నగరం నుంచి కొడికొండ చెక్ పోస్ట్ వరకు రహదారికి ఇరువైపులా నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. భవిష్యత్తులో రహదారి విస్తరణ కోసం…

Read More

ECI Directs on SIR: ఓటర్లకు అలర్ట్.. ఎంటరవుతున్న కేంద్ర ఎన్నికల సంఘం.. మీ ఐడీలు చూసుకోండి! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 20, 2026 7:00 AM IST ECI Directs on SIR: దేశవ్యాప్తంగా “సర్” కలకలం రేగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలను సవరిస్తుంటే.. దాన్ని కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అడ్డుకుంటున్నాయి. బెంగాల్‌లో పెద్ద రచ్చే రేగింది. ఇప్పుడు సర్ ఫోకస్.. ఏపీ, తెలంగాణపై పడింది. ఇక మనం ఓటర్ ఐడీలను చెక్ చేసుకోవాలి. ఓటర్లకు అలర్ట్ మీ ఓటర్ ఐడీ బాగుందా? ఓటర్ కార్డు అంతా పర్ఫెక్టుగా ఉందా? ఆన్‌లైన్‌లో ఓటర్…

Read More

ఏపీ లాసెట్ ఫలితాలు విడుదల – Visalaandhra

ఫలితాలు విడుదల చేసిన మంత్రి నారా లోకేశ్ఏపీ లాసెట్ / ఏపీ పీజీ ఎల్ సెట్ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. మొత్తం 23,996 విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని, 19,197 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయినట్లు వెల్లడించారు. ఉత్తీర్ణత 80 శాతంగా ఉందని తెలిపారు. ర్యాంకు కార్డులు అధికారిక వెబ్ సైట్ https://cets.apsche.ap.gov.in/LAWCET/LAWCET/LAWCET_HomePage.aspx లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టిక్కెట్…

Read More