Rajanalabanda Temple: ఆ రావి చెట్టు కింద కూర్చుంటే చాలు.. దొంగ దొరికిపోవాల్సిందే! ఈ ఆలయ మిస్టరీ ఇదే.. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Feb 22, 2026 7:34 AM IST రాజనాలబండ, అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో 1300 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయం, సత్య ప్రమాణాలకు ప్రసిద్ధి, తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉంది. + ఆ జిల్లాలోసత్య ప్రమాణాలకు నిలయంగా మారిన ఆలయం ఇదే…!!!! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గంలో వెలసిన అత్యంత మహిమాన్విత పుణ్యక్షేత్రం “రాజనాలబండ”. దాదాపు 1300 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ ఆలయం,…

Read More

Tirumala Brahmotsavam: తిరుమలలో పౌర్ణమి గరుడసేవ వైభవం.. గరుడ వాహనంపై మాడ వీధుల్లో విహరించిన మలయప్ప స్వామి! |

Last Updated:May 02, 2026 8:16 AM IST తిరుమలలో పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది, వేలాది భక్తులు పాల్గొన్నారు, టీటీడీ, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు సహా అధికారులు భద్రత, ఏర్పాట్లు పర్యవేక్షించారు + News18 కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్న తిరుమల క్షేత్రంలో పౌర్ణమి గరుడసేవ అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక శోభతో నిర్వహించారు. ఈ పవిత్ర వేడుకకు సంబంధించిన మరిన్ని విశేషాలు తెలుసుకుందాం.. శుక్రవారం రాత్రి 7…

Read More

International Fleet Review | సముద్రంలో యుద్ధనౌకలు ..విశాఖలో సందడి

విశాఖ సాగరం ప్రపంచ యుద్ధనౌకల గర్జనతో హోరెత్తింది. బుధవారం ఉదయం జరిగిన అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (IFR) 2026 లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొని భారత నౌకాదళ సత్తాను, స్నేహపూర్వక దేశాల శక్తిని సమీక్షించారు. రాష్ట్రపతి వెంట గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రపతి ‘ఐఎన్ఎస్ సుమేధ’ (INS Sumedha) యుద్ధనౌకపై నుంచి సముద్రంలో బారులు తీరిన 70కి పైగా యుద్ధనౌకలు, జలాంతర్గాములను…

Read More

Live-in Relationship: సహజీవనం చేస్తున్నవారికి కేంద్రం శుభవార్త.. రోజులు మారాయ్!

Live-in Relationship: ఒకప్పుడు సహజీవనం అంటే అదో పెద్ద నేరం. కానీ ఇప్పుడు.. సుప్రీంకోర్టు తీర్పును ఉపయోగించుకొని దేశవ్యాప్తంగా కోట్ల మంది సహజీవనం చేస్తున్నారు. అందుకే కేంద్రం వారికి ఒక శుభవార్త చెప్పింది. అదేంటో చూద్దాం. Source link

Read More

అంగన్వాడి కేంద్రాల వ్యవస్థను చక్కపరచండి – Visalaandhra

సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధువిశాలాంధ్ర ధర్మవరం:; ధర్మవరం డివిజన్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల వ్యవస్థ సరిగా లేదని, ఆ వ్యవస్థను చక్కపరచాలని సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఐసిడిఎస్ కార్యాలయానికి విజయవాడ ఆర్జేడి అధికారిని రోహిణికు వారు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గతంలో సిడిపిఓ గా పనిచేసిన లక్ష్మి తో పాటు ఇతర సిబ్బంది ఎన్నో అవకతవకలకు పాల్పడి అంగన్వాడీ వ్యవస్థకు…

Read More

Census: రేపటి నుంచి జనగణన ప్రక్రియ స్టార్ట్.. సమాచారం ఇవ్వకపోతే చర్యలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

జనగణన ప్రక్రియలో భాగంగా మొదటి దశలో గృహాల లెక్కింపు (House Listing) చేపట్టనున్నారు. ఈ దశలో కేవలం జనాభాను లెక్కించడమే కాకుండా, ప్రజల జీవన ప్రమాణాలను అంచనా వేస్తారు. ఇళ్ల సంఖ్య, వాటి స్థితిగతులు, అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు మరియు ఆస్తుల వివరాలను ఎన్యూమరేటర్లు సేకరిస్తారు. దీనికోసం ప్రభుత్వం మొత్తం 33 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని రూపొందించింది. ఈ ప్రశ్నల ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగానే భవిష్యత్తులో లక్షిత సంక్షేమ పథకాలను ప్రభుత్వం రూపొందిస్తుంది. డిజిటల్…

Read More

Free Electricity: గుడ్ న్యూస్.. వారికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్.. మంత్రి కీలక ప్రకటన |

Last Updated:Feb 21, 2026 10:21 PM IST Free Electricity: గొట్టిపాటి రవికుమార్ ప్రకటించిన కూటమి ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీలు, ఉచిత విద్యుత్, చార్జీల తగ్గింపు, పీఎం సూర్యఘర్ పథకం, చంద్రబాబు నాయుడు సంస్కరణలు కీలకంగా నిలిచాయి. Source link

Read More

10వ తరగతి నుంచి బీటెక్ వరకు.. అందరికీ ఉద్యోగ అవకాశం.. యువతకు గోల్డెన్ ఛాన్స్..!

విజయనగరం జామి లోని Balaji Junior and Degree College లో 30న భారీ జాబ్ మేళా. Andhra Pradesh State Skill Development Corporation ఆధ్వర్యంలో ఐటి తదితర రంగాల్లో ఉద్యోగావకాశాలు. Source link

Read More

రామస్వామి గుడిలో వెండి కిరీటాలు మాయం..

అంబేద్కర్ నగర్ కాలనీలో కలకలం…. విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : – మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో ఉన్న స్థానిక రామస్వామి ఆలయంలో దొంగతనం జరిగింది. తెలియని దుండగులు స్వామివారి వెండి కిరీటాలను అపహరించినట్లు సమాచారం. సుమారు 5 గ్రాముల బరువున్న వెండి కిరీటాలు మాయం అయినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు….

Read More

బంగ్లాదేశ్‌లో విజృంభిస్తున్న తట్టు…250 మందికి పైగా చిన్నారుల బలి..

భారత్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికపొరుగు దేశం బంగ్లాదేశ్‌లో తట్టు (మీజిల్స్) మహమ్మారి తీవ్రరూపం దాల్చింది. ఇటీవలి చరిత్రలో ఎన్నడూ లేనంతగా విజృంభించి 250 మందికి పైగా ప్రాణాలను బలిగొంది. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో, అత్యంత వేగంగా వ్యాపించే ఈ వైరల్ వ్యాధి సరిహద్దులు దాటి భారత్, మయన్మార్ వంటి దేశాల్లోకి ప్రవేశించే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (ఔHO) హెచ్చరికలు జారీ చేసింది. అయితే,…

Read More