మార్కాపురం రోడ్డు ప్రమాదం.. ప్రభుత్వం కంట్రోల్ రూమ్ ఏర్పాటు

ఏపీలోని మార్కాపురం జిల్లాలో జరిగిన భయానక రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని కుదిపేసింది.ఈ ఘటనలో మొత్తం 13 మంది సజీవ దహనమవగా, మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు.ప్రస్తుతం గాయపడిన వారి సంఖ్య సుమారు 15 మందికి చేరినట్లు సమాచారం.ఈ విషాద ఘటనపై వెంటనే స్పందించిన ప్రభుత్వం, బాధితులకు సహాయం అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది.ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది.బాధితుల కుటుంబ సభ్యులు, బంధువులు సమాచారం కోసం సంప్రదించేందుకు కొన్ని ఫోన్…

Read More

Mega Job Mela: డిప్లొమా, డిగ్రీ, బీటెక్, MBA చేసిన వారికి జాబ్ ఆపర్చునిటీ.. అక్కడ మెగా జాబ్ మేళా |

అర్హతల విషయానికి వస్తే, SSC, ఇంటర్, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ, బీటెక్, ఎంబీఏ వంటి విద్యార్హతలు ఉన్నవారు ఈ జాబ్ మేళాకు హాజరు కావచ్చు. 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. వేర్వేరు విద్యార్హతలకు అనుగుణంగా ఉద్యోగాలు అందుబాటులో ఉండటం విశేషం. Source link

Read More

పుతిన్ నుంచి ఇరాన్‌కు డ్రోన్ల డెలివరీ..

అమెరికా, ఇజ్రాయెల్ దేశాలతో భీకర యుద్ధం చేస్తున్న ఇరాన్‌కు రష్యా అండగా నిలుస్తోంది. ఒక మంచి స్నేహితుడిగా కేవలం మాటలకే పరిమితం కాకుండా… రష్యా ఇప్పుడు ఇరాన్‌కు సైనిక, నిఘా సహాయాన్ని భారీగా పెంచినట్లు పాశ్చాత్య దేశాల ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. పాశ్చాత్య దేశాల ఇంటెలిజెన్స్ వర్గాలు ఏం చెబుతున్నాయంటే.. డ్రోన్లు, నిత్యావసరాలు: రష్యా తన వద్ద ఉన్న డ్రోన్లను (ముఖ్యంగా ఇరాన్ డిజైన్లతో రష్యాలో తయారైన గెరాన్-2 వంటివి) దశలవారీగా ఇరాన్‌కు పంపిస్తోంది. ఈ నెలాఖరుకు…

Read More

Weather: అతి తీవ్ర తుపాను.. వాతావరణంలో పెను మార్పులు.. మనకు భారీ వర్షాలు!

Weather: నాసా అంచనా వేసిందే జరుగుతోంది. వాతావరణంలో అతి భయంకరమైన మార్పులు వస్తున్నాయి. దీని వల్ల భారీ వర్షాలు కురిసేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు ఈ తీవ్ర తుపాను.. వాతావరణ అధికారులను ఆశ్చర్యపరుస్తోంది. Source link

Read More

పదవి కాదు… ప్రజలు ముఖ్యం

ఎల్‌డీఎఫ్ విజయంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తిరువనంతపురం: కేరళ ఎన్నికల్లో వామపక్ష ప్రజాస్వామ్య కూటమి (ఎల్‌డీఎఫ్) వరుసగా మూడోసారి గెలవాలనే పిలుపు తన హ్యాట్రిక్ కోసమో, పదవి కోసమో కాదని, ప్రజా పరిపరిపాలన కోసం మాత్రమేనని ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పష్టం చేశారు. కేరళ పాలనను దేశంలో ఒక ప్రత్యామ్నాయ నమూనాగా తీర్చిదిద్దాలని భావిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు తమపై చూపిస్తున్న విశ్వాసాన్ని చూస్తుంటే… మళ్లీ తామే అధికారంలోకి వస్తామనే నమ్మకం కలుగుతోందని ధీమా వ్యక్తం…

Read More

Gas Shortage: ఆ జిల్లాలో గ్యాస్ కష్టాలు.. ఓటీపీ వచ్చినా సిలిండర్ అందడం లేదు.. ఏజెన్సీల వద్ద భారీ క్యూలు! |

Last Updated:Mar 26, 2026 10:41 AM IST విజయనగరం పట్టణంలో గ్యాస్ సిలిండర్ల కొరతతో స్వామి గ్యాస్ ఏజెన్సీ వద్ద క్యూలు పెరిగి అసంతృప్తి చెలరేగగా తహసీల్దార్ కూర్మనాథరావు తనిఖీలు చేసి పది రోజుల్లో సమస్య పరిష్కార భరోసా ఇచ్చారు. + గ్యాస్ సిలిండర్ల కోసం క్యూలలో ప్రజలు పడిగాపులు విజయనగరం పట్టణంలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా మారడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచే గ్యాస్ ఏజెన్సీల వద్ద భారీ క్యూలలో నిలబడుతూ…

Read More

AP Bus Accidents: మృత్యుశకటాలుగా మారిన ట్రావెల్స్ బస్సులు.. ఏపీలో పెరుగుతున్న ప్రమాదాలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

తెలుగు మీడియా సంస్థలు వెల్లడించిన నివేదికల ప్రకారం, రెండు ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సుమారు 350కి పైగా ప్రధాన బస్సు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో ఇప్పటివరకు 360 మందికి పైగా ప్రయాణికులు మరణించగా, 2,500 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో వందలాది మంది శాశ్వత వికలాంగులుగా మారడం విషాదకరం. రాష్ట్రంలోని జాతీయ రహదారులు (NH-16, NH-44), మారుమూల ఘాట్ రోడ్లు ఈ ప్రమాదాలకు ప్రధాన కేంద్రాలుగా మారాయి. మృతుల్లో ఎక్కువ శాతం యువకులు,…

Read More

AP Bus Accident: 14 మంది మృతి.. బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి.. సమగ్ర విచారణకు ఆదేశం

AP Bus Accident: రేపు శ్రీరామ నవమి ఉండగా.. ఇవాళ ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరగడం అందర్నీ కలచిపోస్తోంది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు.. దర్యాప్తుకి ఆదేశించారు. Source link

Read More

Private Bus Accident Near Markapuram | ఏపీలో ఘోర ప్రమాదం.. 10 మంది సజీవదహనం!

ఏపీలో మరో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. మార్కాపురం జిల్లా రాయవరం వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు..టిప్పర్‌ను ఢీకొట్టింది. అనంతరం మంటలు చెలరేగి బస్సు పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 10 మంది చనిపోయారు. Source link

Read More

మామిడి తోట నుంచి మార్కెట్ ఆశీలు వరకు.. సాగర నగరంలో వరుస బహిరంగ వేలాలు..! Visakhapatnam Jail mango orchard Bheemili. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 25, 2026 3:09 PM IST విశాఖపట్నం కేంద్ర కారాగార మామిడి తోట పంట వేలం, భీమిలి జోన్ రోడ్డు మార్జిన్లు మార్కెట్ల ఆశీలు హక్కుల వేలం వ్యాపార వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. News18 విశాఖపట్నంలో ఒకే సమయంలో రెండు బహిరంగ వేలాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. కేంద్ర కారాగారంలో ఉన్న మామిడి తోట పంటకు ఒకవైపు వేలం నిర్వహించగా, మరోవైపు భీమిలి జోన్‌లో రోడ్లు, మార్కెట్లలో ఆశీలు వసూలు చేసుకునే హక్కుల కోసం బహిరంగ…

Read More