Music Director Thaman And Director Bobby Visit Tirumala Temple | తిరుమల శ్రీవారి సేవలో థమన్, బాబీ
ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ మరియు టాలీవుడ్ డైరెక్టర్ బాబీ నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.#Thaman #DirectorBobby #TirumalaTemple Source link
ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ మరియు టాలీవుడ్ డైరెక్టర్ బాబీ నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.#Thaman #DirectorBobby #TirumalaTemple Source link
విద్యుత్ శాఖకు పార్లమెంటరీ కమిటీ సూచన న్యూదిల్లీ: దేశవ్యాప్తంగా విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియను వేగవంతం చేయాలని పార్లమెంటరీ కమిటీ విద్యుత్ మంత్రిత్వ శాఖను కోరింది. అలాగే బిల్లింగ్, డేటా గోప్యత, ఆర్డిఎసఎస్ లక్ష్యాలపై ఆందోళనలు లేవనెత్తింది. స్మార్ట్ మీటర్ల బిగింపు నిర్మాణాత్మకంగా, సమయానుకూల పద్ధతిలో వేగవంతం చేయడానికి అత్యవసర చర్యలు చేపట్టాలని తెలిపింది. ‘విద్యుత్ మంత్రిత్వ శాఖ గ్రాంట్ల డిమాండ్ల(2026-27)’పై కమిటీ 11వ నివేదికను గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. దేశవ్యాప్తంగా స్మార్ట్ మీటర్ల బిగింపు…
Last Updated:Mar 13, 2026 9:17 AM IST Tirumala Akshara Govindam: ఇప్పటి వరకు పిల్లలకు అక్షరాభ్యాసం చేయాలంటే తెలంగాణలోని నిర్మల్ జిల్లా బాసర మాత్రమే అనుకున్నారు. అయితే ఇప్పుడు ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో కూడా చేపట్టవచ్చు. Tirumala Akshara Govindam Tirumala Akshara Govindam: ఇప్పటి వరకు పిల్లలకు అక్షరాభ్యాసం చేయాలంటే తెలంగాణలోని నిర్మల్ జిల్లా బాసరలోని జ్ఞానసరస్వతి ఆలయంలో చేసేవారు. అటుపై సిద్దిపేట జిల్లాలోని వర్గల్లో ఉన్న శ్రీవిద్యా సరస్వతి ఆలయంలో అక్షరాభ్యాసం…
విశాలాంధ్ర – విశాఖపట్నం: సరకు రవాణాలో విశాఖ పోర్టు అథారిటీ(వీపీఏ) రికార్డు సృష్టించిం ది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 345 రోజుల్లోనే 85.07 మిలియన్ మెట్రిక్ టన్నుల సరకు రవాణా చేసింది. తద్వారా చరిత్రాత్మక మైలు రాయిని చేరుకుంది. 92 ఏళ్ల విశాఖ పోర్టు చరిత్రలో ఈ స్థాయి సరకు రవాణా ఎప్ప్పుడు జరగలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన 90 ఎంఎంటీ సరకు నిర్వహణ లక్ష్యాన్ని సాధిస్తామన్న నమ్మకం ఉన్నట్లు పోర్టు అథారిటీ చైర్మన్ డాక్టర్…
Last Updated:Mar 13, 2026 8:06 AM IST తిరుపతి శ్రీ కోదండరామస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు మార్చి 16-25 వరకు జరుగుతాయి. టీటీడీ ఈవో జే. శ్యామలరావు బుక్లెట్ ఆవిష్కరించారు. ఉగాది, శ్రీరామనవమి, తెప్పోత్సవాలు ప్రత్యేక ఆకర్షణలు. శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల బుక్లెట్ ఆవిష్కరించిన టిటిడి ఈవో..! తిరుపతి నగరంలో కొలువై ఉన్న పురాతన అత్యంత మహిమాన్వితమైన క్షేత్రం శ్రీ కోదండరామస్వామి ఆలయం. ఈ ఆలయంలో ప్రతి ఏటా నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలు ఆధ్యాత్మిక శోభతో అత్యంత…
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీకి బాంబు బెదిరింపులు రావటంతో తీవ్ర కలకలం చెలరేగింది. ముంబైలోని విధాన్ భవన్లో బాంబు పెట్టామంటూ గుర్తు తెలియని దుండగులు గురువారం ఉదయం అధికారులకు మెయిల్ పెట్టారు. దీంతో అధికారులు అప్రమత్తమ య్యారు. బాంబ్ స్క్వాడ్ బృందాన్ని రంగంలోకి దింపారు. అసెంబ్లీలోని వారందరినీ దూరంగా పంపించేశారు. బాంబ్ స్క్వాడ్తో పాటు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అసెంబ్లీలో ఎలాంటి బాంబు లేదని తేలింది. దర్యాప్తు అధికారులు బెదిరింపులకు పాల్పడ్డ వారికోసం గాలిస్తున్నారు. బాంబు బెదిరింపులతో అసెంబ్లీలో…
Last Updated:Mar 13, 2026 7:15 AM IST గత రెండు రోజుల నుండి ఏకంగా వంట గ్యాస్ సిలిండర్ల ఫిల్లింగ్ కూడా మందకొడిగా సాగుతోంది. ప్రతీకాత్మక చిత్రం Visakhapatnam: పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ మేఘాలు భారత్లో వంట గ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. వంట గ్యాస్ ఫిల్లింగ్ టెర్మినల్స్లో నాన్ డొమెస్టిక్ సిలిండర్ల (NDLC) ఉత్పత్తి, అమ్మకాలపై ఇప్పటికే కోత పడగా.. గత రెండు రోజుల నుండి ఏకంగా వంట గ్యాస్ సిలిండర్ల ఫిల్లింగ్…
న్యూదిల్లీ: తెలంగాణలో బీఆరఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసు ముగిసింది. రాష్ట్ర రాజకీయాల్లో కొన్నిరోజులుగా తీవ్ర కలకలం రేపిన ఈ కేసు విచారణను గురువారం సుప్రీంకోర్టు ముగించింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణీత గడువులోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పినా… స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని బీఆరఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్, బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణకు రాగా… సర్వోన్నత న్యాయస్థానం డిస్పోజ్ చేసింది….
10 గ్రాముల (తులం) 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.1,090 మేర తగ్గుదల కనిపించింది. దీంతో ప్రస్తుతం దీని ధర రూ. 1,62,220 వద్ద కొనసాగుతోంది. మహిళలు ఎక్కువగా కొనుగోలు చేసే 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. తులం బంగారంపై రూ. 1,000 తగ్గి ప్రస్తుతం రూ. 1,48,700 వద్ద ట్రేడవుతోంది. ఇక 18 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,21,670 వద్ద ఉంది. బంగారంతో వెండి ధరలు కూడా తగ్గాయి….
నేడు పార్లమెంటు ముందుకు200 మంది ఎంపీల సంతకాలు న్యూదిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ అభిశంసనకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. పార్లమెంటు ఉభయ సభల్లో శుక్రవారం నోటీసు సమర్పించనున్నాయి. 130 మంది లోక్సభ ఎంపీలు, 63 మంది రాజ్యసభ ఎంపీలు దీనిపై సంతకాలు చేశారు. గురువారం కూడా కొందరు సభ్యులు ముందుకొచ్చి సంతకాలు చేశారని ప్రతిపక్ష నాయకుడు ఒకరు తెలిపారు. నిబంధనల ప్రకారం 100 మంది ఎంపీలు సంతకాలు చేస్తే లోక్సభలో, 50 మంది మద్దతిస్తే…