తిరుమలలో అత్యాధునిక ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
విశాలాంధ్ర – తిరుమల:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం తిరుమలలో అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ల్యాబ్లో ఏర్పాటు చేసిన 50కి పైగా పరికరాలను సీఎం పరిశీలించారు. న్యూఢిల్లీ నుండి వచ్చిన ఎఫ్ఎస్ఎస్ఏఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పాండా, సిఎఫ్టీఆర్ఐ డైరెక్టర్ గిరిధర్ ల్యాబ్లోని ప్రతి పరికరం పనితీరును సీఎంకు వివరించారు.తిరుమలలోని టీటీడీ వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్ భక్తులకు సురక్షితమైన నీరు మరియు ఆహారాన్ని అందించేందుకు వివిధ…


