Theft Case: 18 సచివాలయాల్లో ఇంజనీరింగ్ విద్యార్థి ల్యాప్‌టాప్స్, ప్రింటర్స్ చోరీ.. వాటి విలువ ఎంతో తెలుసా.. | చిత్తూరు వార్తలు (Chittoor News)

ఎస్.ఆర్. పురం మండలం, కన్యాకాపురం గ్రామానికి చెందిన సి. మహేష్ బాబు (22) తిరుపతిలో ఉంటూ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అయితే, చదువుపై శ్రద్ధ పెట్టాల్సిన వయసులో ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసయ్యాడు. బెట్టింగ్‌లో పోగొట్టుకున్న డబ్బును సంపాదించడానికి, విలాసవంతమైన జీవనశైలిని కొనసాగించడానికి దొంగతనాల బాట పట్టాడు. ఇతను సామాన్య ఇళ్లలో కాకుండా, రక్షణ తక్కువగా ఉండే ప్రభుత్వ సచివాలయాలను తన లక్ష్యంగా ఎంచుకోవడం గమనార్హం. చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు, పోలీసులు ప్రధాన రహదారులపై…

Read More

Tirumala: తిరుమల శ్రీవారికి కేజీ గోల్డ్ విరాళం.. ఆ బాహుబలి భక్తుడు ఎవరో తెలుసా..? |

Last Updated:Apr 24, 2026 1:07 PM IST Tirumala: తిరుమల శ్రీవారికి భారీ విరాళాన్ని విరాళంగా భక్తులు అందజేశారు. సప్తగిరీశ్వరుడిగా పేరున్న వెంకటేశ్వరస్వామికి స్వర్ణాన్ని విరాళంగా అందజేశారు టీటీడీ బోర్డు మాజీ సభ్యులు శ్రీ శశిధర్ దంపతులు. + టీటీడీకి కేజీ బంగారం విరాళం..! Tirumala: తిరుమల శ్రీవారికి భారీ విరాళాన్ని విరాళంగా భక్తులు అందజేశారు. సప్తగిరీశ్వరుడిగా పేరున్న వెంకటేశ్వరస్వామికి స్వర్ణాన్ని విరాళంగా అందజేశారు టీటీడీ బోర్డు మాజీ సభ్యులు శ్రీ శశిధర్ దంపతులు. శ్రీవేంకటేశ్వర…

Read More

జీరో నుంచి బిజినెస్ స్టార్ట్ చేయాలా?.. PVC ఇండస్ట్రీపై ఫ్రీ ట్రైనింగ్ ఎక్కడంటే..!

పివిసిఇండస్ట్రీపై ఉచిత వెబినార్‌లో పైపులు వైర్లు తయారీ, రా మెటీరియల్స్, ప్లాంట్ సెటప్, లైసెన్సులు, పిఎమ్ఇజిపి రుణ సబ్సిడీ వివరాలు, కొత్త వ్యాపారులకు మార్గదర్శనం ఇవ్వబడుతుంది Source link

Read More

మా నుంచే గూఢచర్యం జరుగుతోంది – Visalaandhra

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు వాషింగ్టన్: అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్‌లో అసహనం పెరుగుతోంది. ఇరాన్ ప్రతిఘటనను చూసి మతిపోతోంది. అంచనాలు తారుమారవడం జీర్ణించుకోలేకపోతున్నారు. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదోనన్న అయోమయ స్థితిలో ఉన్నట్లుంది. తాజాగా ఆయన… మాలోనే ఒక గూఢచారి ఉన్నారు, ఇక్కడ నుంచి గూఢచర్యం జరుగుతోందని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వంలో ఒక గూఢచారి ఉన్నారని పేర్కొన్నారు. ఇరాన్‌లో కూలిపోయిన ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ పైలట్‌ను కాపాడేందుకు అమెరికా సైన్యం…

Read More

టీడీపీ నాయకులు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి: నార్పల సత్యనారాయణ రెడ్డి

విశాలాంధ్ర – నార్పల ( అనంతపురం జిల్లా) : టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకుని ప్రజల బాగోగులు, పాలనపై దృష్టి సారించాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, ధర్మవరం నియోజకవర్గ పరిశీలకులు నార్పల సత్యనారాయణ రెడ్డి సూచించారు. సోమవారం నార్పల మండల కేంద్రంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుపై ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు. మహానాడు సందర్భంగా టీడీపీ…

Read More

NTR: సీనియర్ ఎన్టీఆర్ కీలక నిర్ణయాల వెనుక ఉన్న జ్యోతిష్యుడు ఎవరు? చంద్రబాబు నమ్మేది ఎవరినో తెలుసా? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 12, 2026 4:53 PM IST NTR Personal Astrologer: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్.టి. రామారావుకు అత్యంత సన్నిహితమైన వ్యక్తిగత జ్యోతిష్యుడిగా, అప్పటి టీడీపీ కీలక నేత బీవీ మోహన్ రెడ్డి రాజకీయ వర్గాల్లో పేరుగాంచారు. మరి చంద్రబాబు నమ్మే జ్యోతిష్యులు ఎవరో తెలుసా? News18 విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్.టి. రామారావుకు అత్యంత సన్నిహితమైన వ్యక్తిగత జ్యోతిష్యుడిగా, అప్పటి టీడీపీ కీలక నేత బీవీ మోహన్ రెడ్డి రాజకీయ వర్గాల్లో పేరుగాంచారు. 1982లో పార్టీ…

Read More

AP Weather Update: ఈ వేసవిలో భారీ అకాల వర్షాలు.. ఇదెక్కడి కాలం.. బ్రహ్మంగారు చెప్పింది నిజం అవుతుందా?

ద్రోణి ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. Source link

Read More

Mega Job Mela: 500కిపైగా ఉద్యోగాలు.. రూ.40 వేల జీతం.. ఉత్తరాంధ్ర నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మెగా జాబ్ మేళా! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 19, 2026 5:18 PM IST మే 20న విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీలో మెగా జాబ్ మేళా, QUCEV, Quess, Apollo వంటి కంపెనీలు 500కిపైగా ఉద్యోగాలు, 15 నుంచి 40 వేల జీతం, 18-35 ఏళ్ల వారికి అవకాశం News18 ఉత్తరాంధ్ర నిరుద్యోగ యువతకు భారీ శుభవార్త . విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో మే 20న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు మోడల్ కెరీర్ సెంటర్, యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్…

Read More

పోలీసులకు చుక్కలు చూపించిన సైకో.. పెట్రోలింగ్ వాహనం ఎత్తుకెళ్లి.. హైవేపై ఏం చేశాడంటే..! Palamaneru Police Patrolling Vehicle Hijacked Two Hour Tense. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Mar 17, 2026 3:05 PM IST చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో ఒక వ్యక్తి పోలీసు వాహనం అపహరించి జాతీయ రహదారిపై దూసుకెళ్లడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. చివరికి అతన్ని పోలీసులు పట్టుకున్నారు. + చిత్తూరు జిల్లాలో సైకో వీరంగం…పోలీసులకు,ప్రయాణికులకు రెండు గంటల సేపు చెమటలు పట చిత్తూరు జిల్లా పలమనేరు పరిసరాల్లో మంగళవారం ఉదయం చోటుచేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సాధారణంగా ప్రశాంతంగా ఉండే గంగవరం మండల కేంద్రం ఒక్కసారిగా…

Read More

పేదలకు గుడ్‌న్యూస్.. ఇక రెండేళ్లకే ఇళ్ల స్థలాల విక్రయం

పేదలకు ఇళ్ల స్థలాల విక్రయానికి అనుమతి, జోన్ల పునర్వ్యవస్థీకరణ, భారీ పెట్టుబడులకు గ్రీన్‌సిగ్నల్‌ లభించింది.ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో పలు సంస్కరణలకు ఆమోదం లభించింది.ఈ విషయాలను రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. పేదలకు ఇళ్ల స్థలాల విక్రయానికి అనుమతిప్రభుత్వం పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలను ఇప్పటి వరకు 10 సంవత్సరాల తర్వాత మాత్రమే విక్రయించేందుకు అనుమతి…

Read More