మహాశివరాత్రి తర్వాత మహా పుణ్య ఘట్టం.. శ్రీకాకుళంలో చక్రతీర్థ మహోత్సవ వైభవం..! Srikakulam Srimukhalingeswaruni Chakratirtha Snanam Mini KumbhMela grandeur | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)

Last Updated:Feb 18, 2026 8:45 PM IST శ్రీముఖలింగేశ్వరుని చక్రతీర్థ స్నానం శ్రీకాకుళం మినీ కుంభమేళాగా ప్రసిద్ధి, వంశధార నది తీరం లక్షలాది భక్తులతో జనసంద్రంగా మారుతుంది, ఉత్తరాంధ్ర ఆధ్యాత్మిక వైభవం. + దక్షిణ కాశీ శ్రీముఖలింగం…శివరాత్రి తర్వాత జరిగే మహా పుణ్యస్నానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో, జలుమూరు మండలంలోని శ్రీముఖలింగం గ్రామంలో వంశధార నది తీరాన వెలసిన శ్రీముఖలింగేశ్వర స్వామి క్షేత్రం “దక్షిణ కాశీ”గా అపార ఖ్యాతిని సంపాదించింది. శైవ సంప్రదాయంలో ఈ…

Read More

యువతకు గుడ్ న్యూస్.. అనకాపల్లిలో లక్ష జాబ్స్.. స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన..! Arcelor Mittal Nippon Steel foundation in Nakkapalli one lakh jobs. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 23, 2026 10:33 PM IST ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా ప్లాంట్ శంకుస్థాపనతో అనకాపల్లి స్టీల్ సిటీగా, లక్ష ఉద్యోగాలు, భారీ పెట్టుబడులతో ఆంధ్రప్రదేశ్ కొత్త పారిశ్రామిక దశలోకి. ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్ ఇండియా ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక రంగానికి మరో భారీ మైలురాయి చేరింది. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్ ఇండియా ప్లాంట్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా శంకుస్థాపన…

Read More

లంబసింగిలో చెక్‌డ్యామ్ ప్రారంభం.. 147 ఎకరాలకు నీరు, అడవి పరిరక్షణకు అడుగు..! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 25, 2026 10:35 PM IST నూతిబందలో సిఫా ట్రస్ట్ చెక్‌డ్యామ్ ప్రారంభం, 147 ఎకరాలకు సాగునీరు, పి. మల్లిఖార్జునరావు అడవి సంరక్షణ, ఆదివాసీ సంక్షేమానికి కట్టుబాటు, గ్రామ ఆర్థిక బలోపేతం + అడవి మనకు తల్లి లాంటిది మనమే కాపాడుకుందాం  అడవి మనకు తల్లి లాంటిదని, దానిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి. మల్లిఖార్జునరావు పిలుపునిచ్చారు. చింతపల్లి మండలం, లంబసింగి పంచాయతీ పరిధిలోని నూతిబంద…

Read More

గుంతల రోడ్లకు గుడ్‌బై.. చిత్తూరులో 19 రహదారులకు రూ.15 కోట్లతో పునర్నిర్మాణం..! reconstruction of 19 roads begins in chittoor district with 15 crore. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 15, 2026 8:40 PM IST చిత్తూరు జిల్లాలో దెబ్బతిన్న రహదారుల పునర్నిర్మాణానికి ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు, 19 రహదారులపై పనులు త్వరలో ప్రారంభం, ప్రయాణ సౌకర్యం మెరుగుదల ఆశలు చిత్తూరు జిల్లా  రహదారులకు మహర్దశ భారీ వర్షాల దెబ్బతో దెబ్బతిన్న రహదారులకు చిత్తూరు జిల్లాలో శుభవార్త లభించింది. పాడైపోయిన రోడ్లకు ఇక గుడ్‌బై చెప్పేలా ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. మొత్తం రూ.15 కోట్ల వ్యయంతో 19 రహదారులను పునర్నిర్మించేందుకు…

Read More

మహిళలకు గోల్డెన్ ఛాన్స్.. ఉచిత టైలరింగ్ ట్రైనింగ్ – భోజనం, వసతి ఫ్రీ.. తర్వాత బ్యాంక్ లోన్ కూడా..! GMR Naired free tailoring training empowers rural women. |

ఈ శిక్షణ కార్యక్రమం మొత్తం 30 రోజులపాటు పూర్తిగా ఉచితంగా నిర్వహించనున్నారు. ఇందులో కుట్టు యంత్రాల వినియోగం, వివిధ రకాల దుస్తుల కటింగ్, డిజైనింగ్ విధానాలు, ఆధునిక ఫ్యాషన్ నమూనాలు, అలాగే స్వయం ఉపాధి ప్రారంభించేందుకు అవసరమైన వ్యాపార నైపుణ్యాలను ప్రాక్టికల్ మరియు థియరీ విధానాల్లో బోధించనున్నారు. శిక్షణ పూర్తయ్యే సమయానికి అభ్యర్థులు స్వతంత్రంగా టైలరింగ్ యూనిట్ ప్రారంభించే స్థాయికి చేరేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని నిర్వాహకులు తెలిపారు. Source link

Read More

డిమాండ్‌కు మించి దిగుబడి.. టమాటా ధరలు కుప్పకూలాయి.. రైతుల కష్టం వృథా..! Tomato prices below Rs 8 per kg in Visakha. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 19, 2026 5:34 PM IST విశాఖపట్నంలో టమాటా ధరలు కిలో రూ.8లోపే ఉన్నాయి. రైతు బజార్లలో రూ.5కే విక్రయిస్తున్నారు. టమాటా సరఫరా ఎక్కువగా ఉండటంతో ధరలు పడిపోయాయి. వినియోగదారులకు ఇది ఊరటనిచ్చే వార్త. + వినియోగదారులకు గుడ్ న్యూస్..! పడిపోతున్న టమాటా ధరలు..కిలో 8 రూపాయల లోపే టమాటా వినియోగదారులకు ఊరటనిచ్చే వార్త.. ఒకప్పుడు కిలో రూ.200 వరకు ఎగబాకిన టమాటా ధరలు ఇప్పుడు కుప్పకూలాయి. ప్రస్తుతం విశాఖపట్నంలో టమాటా ధరలు కిలోకు…

Read More

Amaravati Capital: కాణిపాకం వరసిద్దివినాయకుడికి అమరావతి రైతుల మొక్కులు.. నెక్స్ట్ ఆ టెంపుల్‌కే పయనం | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 14, 2026 2:29 PM IST Amaravati Capital: ఆ మధ్య విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న అమరావతి ప్రాంత రైతులు,మహిళలు ఇప్పుడు చిత్తూరు జిల్లా కాణిపాకంలోని స్వయంభూగా వెలసిన శ్రీవరసిద్దివినాయకస్వామిని దర్శించుకున్నారు. Amaravati capital Amaravati Capital: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతే ఉండాలని భావించింది. అందుకు అనుగూణంగానే పార్లమెంట్‌లో అమరావతి బిల్లుకు చట్టబద్దత కల్పించుకుంది. దీంతో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి…

Read More

Union Minister L. Murugan Visits Tirumala Temple | తిరుమల శ్రీవారి సేవలో కేంద్ర మంత్రి మురుగన్

కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. నేడు ఉదయం తన కుటుంబంతో కలిసి వీఐపీ బ్రేక్ దర్శనంలో పాల్గొన్న ఆయనకు టీటీడీ అధికారులు ఘనస్వాగతం పలికారు.#lmurugan #tirumalatemple #tirumala Source link

Read More

ఐటీ ఉద్యోగులకు మళ్లీ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌..? కేంద్రానికి ఉద్యోగుల సంఘం లేఖ!

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు, ఇంధన సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఐటీ ఉద్యోగుల సంఘం నాసెంట్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఎంప్లాయీస్‌ సెనేట్‌ (NITES) కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు కీలక విజ్ఞప్తి చేసింది.ఐటీ, ఐటీఈఎస్‌ కంపెనీలు, డిజిటల్‌ సేవల రంగ సంస్థల్లో సాధ్యమైన చోట్ల తప్పనిసరిగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అమలు చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేయాలని కోరింది.ఈ మేరకు కేంద్ర మంత్రిత్వ శాఖకు సమర్పించిన ప్రతిపాదనలో NITES ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన…

Read More

పాపం ట్రంప్!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పరిస్థితి రోట్లో తలదూర్చినట్టుగా ఉంది. ఇస్రాయెల్ పనుపున ఇరాన్ పై నిష్కారణ యుద్ధానికి దిగిన ట్రంప్ ఆ యుద్ధం విరమించే మార్గం తోచక బెంబేలెత్తిపోతున్నారు. రెండు వారాలకు పై నుంచి ఇరాన్ ప్రతిఘటిస్తున్న తీరు ట్రంప్‌ని దిక్కు తోచని పరిస్థితిలోకి నెట్టేసింది. ఇస్రాయెల్ మీద, పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాల మీద ఇరాన్ తీర్చుకుంటున్న ప్రతీకారం అనూహ్య రీతిలో ఉంది. ఇరాన్ కనక దారి మార్చుకుంటే దౌత్యపరంగా సమస్యను పరిష్కరించుకోవడానికి తాము…

Read More