DMDK Leader Premalatha Vijayakanth |శ్రీవారి సన్నిధిలో డీఎండీకే నేత ప్రేమలత విజయకాంత్|#local18shorts

డీఎండీకే అధినేత్రి ప్రేమలత విజయకాంత్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆమె ప్రత్యేక దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు.#PremalathaVijayakanth #DMDK #Tirumala Source link

Read More

NSG Commando Faints During CM Chandrababu’s Speech | చంద్రబాబు స్పీచ్.. కళ్లు తిరిగి పడిపోయిన కమాండో

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్ పర్యటనలో అనూహ్య ఘటన జరిగింది. సీఎం ప్రసంగిస్తున్న సమయంలో ఆయన భద్రతా వలయంలో ఉన్న ఎన్ఎస్జీ కమాండో కళ్ళు తిరిగి కింద పడిపోయారు. తీవ్రమైన ఎండల కారణంగానే ఈ అస్వస్థత సంభవించినట్లు తెలుస్తోంది.#chandrababu #NSGCommando #AnnaCanteen Source link

Read More

Potato Juice: ఆలుగడ్డ జ్యూస్‌తో అదిరిపోయే లాభాలు.. ఆ విషయంలో నిమ్మ, కొబ్బరి నీళ్లు వేస్ట్ |

బంగాళాదుంప రసం చర్మానికి సహజ బ్లీచింగ్‌ లాగా పనిచేస్తుంది. ఇది పిగ్మెంటేషన్, స్ట్రెచ్ మార్క్స్, సన్‌టాన్ , డార్క్ స్పాట్స్‌ను కాంతివంతం చేయడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే విటమిన్-C చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది, దీని కారణంగా చర్మం దృఢంగా, మెరుస్తూ ఉంటుంది. క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల ముఖం శుభ్రంగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది. మీరు రసాయన ఉత్పత్తులను నివారించాలనుకుంటే బంగాళాదుంప రసం సులభమైన, సురక్షితమైన ఎంపిక. Source link

Read More

మూడవ మద్యం బార్ ను కైవసం చేసుకున్న రుద్ర రవికుమార్

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ధర్మవరంలో మూడవ మద్యం బార్ రుద్ర రవికుమార్ లక్కీ డ్రా లో విజేతగా నిలవడం జరిగిందని ఎక్సైజ్ సిఐ చంద్రమణి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుధవారం పుట్టపర్తి లోని కలెక్టరేట్ ఆఫీసులో పారదర్శకంగా మద్యం దుకాణాల కేటాయింపు జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమం కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిందని తెలిపారు. అనంతరం సీఐ చంద్రమణి మాట్లాడుతూ బార్ లైసెన్స్ కేటాయింపు ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి…

Read More

Simhachalam Temple: సింహాద్రి అప్పన్న భక్తులకు శుభవార్త.. రేపటి నుంచే ‘చందన ప్రసాదం’ పంపిణీ! ధర ఎంతంటే.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 27, 2026 12:01 PM IST సింహాచలంలో అక్షయ తృతీయ చందనోత్సవం తర్వాతి చందన ప్రసాదం 2026 ఏప్రిల్ 28 ఉదయం 8 నుంచి కౌంటర్లలో విక్రయం, ఒక్క ప్యాకెట్ ధర 10 రూపాయలు, ఒక్క భక్తికి ఒక్క ప్యాకెట్, ఆధార్ తప్పనిసరి News18 సింహాచల పుణ్యక్షేత్రంలో అత్యంత పవిత్రంగా భావించే ‘చందన ప్రసాదం’ పంపిణీకి సంబంధించి ఆలయ అధికారులు కీలక ప్రకటన చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే…

Read More

ఏయూ శతాబ్ది వేడుకల్లో సీఎం సందేశం.. యువత ఉద్యోగాలు ఇవ్వగల స్థాయికి ఎదగాలి..! Andhra University centenary celebrations | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 27, 2026 10:56 PM IST విశాఖలో ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది వేడుకల్లో సీఎం చంద్రబాబు, ఏయూ ఐ ఫ్యాక్టరీ, నెట్‌వర్క్ సెంటర్ ప్రారంభం, 500 కోట్లు ప్రకటించి ఏయూను టాప్ ర్యాంక్ లక్ష్యంగా చెప్పారు News18 విశాఖపట్నంలో జరిగిన ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ముగిసాయి. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని విద్యార్థుల్లో నూతన ఉత్సాహాన్ని నింపారు. యూనివర్సిటీలు కేవలం డిగ్రీలు ఇచ్చే కేంద్రాలుగా కాకుండా సమాజాన్ని ప్రభావితం…

Read More

తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు అలర్ట్… ఏప్రిల్ 19 వరకు 15 రైళ్ల రద్దు | South Central Railway 15 trains in Telangana and Andhra Pradesh |

కాచిగూడ-కర్నూల్ సిటీ (17435) ఏప్రిల్ 10 నుంచి 18 వరకు రద్దు కాగా, కర్నూల్ సిటీ-కాచిగూడ (17436) రైలు ఏప్రిల్ 11 నుంచి 19 వరకు రద్దైంది. ఇక కాచిగూడ-రాయచూర్, రాయచూర్-కాచిగూడ (17693, 17694), రాయచూర్-గద్వాల్, గద్వాల్-రాయచూర్ (67783, 67784) ఏప్రిల్ 12 నుంచి 17 వరకు రద్దైంది. కాచిగూడ-మహబూబ్‌నగర్, మహబూబ్‌నగర్-కాచిగూడ (77641, 77642) ఏప్రిల్ 11 నుంచి 18 వరకు రద్దైంది. ప్రభావిత రైళ్లు MEMU రైళ్లు, కాచిగూడ, మహబూబ్‌నగర్, రాయచూర్, కర్నూల్ సిటీ మధ్య…

Read More

వాటర్ పాజిటివ్ హాస్పిటల్ గా మారుద్దాం!

సూపరింటెండెంట్ డా.మల్లీశ్వరివిశాలాంధ్ర అనంతపురం టౌన్ : స్వచ్ఛ ఆంధ్రా – స్వర్ణ ఆంధ్రా “వాటర్ పాజిటివ్ ఆంధ్రా” థీమ్‌ అమలు అవగాహనతో సాధ్యమని, మన ఆసుపత్రి వాటర్ పాజిటివ్ హాస్పిటల్ గా మార్చడానికి సమిష్టి కృషి అవసరం అని సూపరింటెండెంట్ డా.మల్లీశ్వరి అన్నారు.ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ శనివారం జరిగిన స్వచ్ఛ ఆంధ్రా – స్వర్ణ ఆంధ్రా కార్యక్రమంలో భాగంగా జరిగిన ప్రతిజ్ఞా కార్యక్రమంలో మాట్లాడుతూ…“నీటిని సంరక్షించడం, వ్యర్థ నీటిని పునర్వినియోగం చేయడం, భూగర్భ జలాలను పెంచడం ఆవశ్యకతను…

Read More

పాక్‌లో మీడియా స్వేచ్ఛ లేదు: జేడీ వాన్స్

వాషింగ్టన్: పాకిస్థాన్‌లో మీడియాకు స్వేచ్ఛ లేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అన్నారు. అందువల్లే ఇరాన్‌తో కుదుర్చుకున్న ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలను విడుదల చేయడంలో జాప్యం జరిగిందని ఆయన తెలిపారు. అమెరికా-ఇరాన్ డీల్‌కు ఖతార్‌తో కలిసి పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 15న మధ్యంతర శాంతి ఒప్పందాన్ని ట్రంప్ ప్రకటించగా…రెండు రోజుల తర్వాత ఈ ఒప్పందం అధికారిక పత్రం విడుదలైంది. పాకిస్థాన్, ఖతార్‌లో పత్రికా స్వేచ్ఛ సరిగ్గా లేకపోవడం,…

Read More

అమెరికాకు భారీ ఆయుధ నష్టం – Visalaandhra

సగం ఖాళీ అయిన ఎయిర్ డిఫెన్స్ క్షిపణిలువాషింగ్టన్: యుద్ధ సమయాల్లో ఇరువర్గాలకు నష్టం కలుగుతోంది. గెలుపు, ఓటములు పక్కన పెడితే…ఇరు పక్షాలకు దెబ్బలు తప్పవు. ఇది జనమెరిగిన సత్యం. ఇప్ప్పుడు అలాగే ఉంది అమెరికా వ్యవహారం. ఇజ్రాయిల్‌కు మద్దతుగా ఇరాన్‌తో యుద్ధంలో అమెరికా భారీగా తన క్షిపణి నిల్వలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు దాని అమ్ములపొదలోని సగం ఎయిర్‌డిఫెన్స్ క్షిపణులు ఖాళీ అయినట్లు సమాచారం. ఈ మేరకు మీడియాలో కథనాలు వస్తున్నాయి.మీడియా కథనాల ప్రకారం… ఇరాన్ పై…

Read More