ధర్మవరం పట్టు చీరల డిజైనర్‌కు చైనాలో భారతీయ చేనేతకు ప్రాముఖ్యత కలిగించిన అరుదైన గుర్తింపు.

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన చేనేత కళాకారుడు మరియు ప్రత్యేక డిజైనర్ జూజుర్ నాగరాజు, చైనా రాజధాని బీజింగ్‌లో జరుగుతున్న వసంత్ మేళా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనకు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా భారతీయ చేనేత కళను ప్రదర్శించే అవకాసం కలిగింది. జూజుర్ నాగరాజు, పట్టు చీరల డిజైనింగ్‌లో ప్రత్యేకమైన ప్రతిభను కనబరిచారు. ఆయనకు జాతీయ స్థాయిలో అవార్డులు అందడం ద్వారా ఆయన కళకు గుర్తింపు లభించింది. ఈ వసంత్ మేళా ద్వారా,…

Read More

ఎస్‌ఐఆర్‌పై అలసత్వం వద్దు

. అర్హత గల ప్రతి ఓటరు నమోదు కావాలి. టీడీపీ వర్క్‌షాపులో సీఎం చంద్రబాబు విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: ఓటర్ల జాబితా ప్రక్షాళన (ఎసఐఆర్) ప్రక్రియను తీవ్రంగా పరిగణించాలని, అర్హులైన ప్రతి ఓటరు జాబితాలో నమోదు కావాలని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఎసఐఆర్‌పై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ నిర్వహించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జోనల్ సమన్వయకర్తలు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, పరిశీలకులు, బీఎలఏలు హాజరయ్యారు. వారికి…

Read More

ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు అన్నదాన కార్యక్రమం..

కన్వీనర్ నామా ప్రసాద్ విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని 360 మంది రోగులకు, గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకంగా స్వీట్లు కూడా ఆసుపత్రి వైద్యులు, సిస్టర్ల చేతులు మీదుగా భోజనపు ప్యాకెట్లను వాటర్ ప్యాకెట్స్ ను అందజేయడం జరిగిందని శ్రీ సత్య సాయి సేవ సమితి కన్వీనర్ నామా ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి సేవా కార్యక్రమానికి ఊరు గుండ్ల రంగనాథం వారు దాతగా సహకరించి విజయవంతం చేసినందుకు వారు సేవాసమితి తరపున…

Read More

తెలంగాణ ఎడ్‌సెట్ 2026 ఫలితాలు విడుదల

తెలంగాణలో బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ ఎడ్‌సెట్-2026 ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి, కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య ప్రతాప్ రెడ్డి ఈ ఫలితాలను వెల్లడించారు. ఈ పరీక్షలో మొత్తం 96.95 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు వారు తెలిపారు. ఈ ఏడాది ఎడ్‌సెట్‌కు మొత్తం 35,600 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 29,342 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 28,446 మంది అర్హత సాధించినట్లు ప్రకటించారు….

Read More

కలలు నిజం చేసిన సాహస యాత్రికుడు.. ప్రపంచ రికార్డ్ సాధించిన భారత యువకుడు..! Bhupathiraju Anmish Varma honored India with Guinness Record. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 18, 2026 4:49 PM IST విశాఖపట్నం సాహస యాత్రికుడు భూపతిరాజు అన్మిష్ వర్మ ఏడు అగ్నిపర్వత శిఖరాలను వేగంగా అధిరోహించి గిన్నిస్ రికార్డ్స్ సర్టిఫికెట్ ఢిల్లీలో రిషి నాథ్ చేతుల మీదుగా స్వీకరించారు. సాహస యాత్రికుడు భూపతిరాజు అన్మిష్ వర్మ.., ఏడు అగ్నిపర్వత శిఖరాలను అత్యంత వేగంగా విశాఖపట్నానికి చెందిన సాహస యాత్రికుడు భూపతిరాజు అన్మిష్ వర్మ ప్రపంచ వేదికపై మరోసారి భారత గౌరవాన్ని ఎగరవేశారు. ఏడు అగ్నిపర్వత శిఖరాలను అత్యంత వేగంగా…

Read More

ఆంజనేయస్వామి దేవస్థానం ముఖద్వారానికి విరాళం – Visalaandhra

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని బసలదొడ్డి గ్రామంలో వెలసిన శ్రీ పైరయ్య ఆంజనేయస్వామి దేవస్థానం ముఖద్వారానికి బుధవారం ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన భక్తుడు దర్శి వెంకట ప్రసాద్, కమలాదేవి దంపతులు 30 వేల రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా దేవస్థానం ప్రధాన అర్చకులు రామకృష్ణస్వామి, ఆలయ కమిటీ సభ్యులు హనుమయ్యలు మరియు గ్రామ పెద్దలు దంపతులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. Source link

Read More

Union Minister Harsh Malhotra | శ్రీశైలం మల్లన్న సేవలో కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా

కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైల పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. భ్రమరాంబా మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన, ఆలయ ప్రాంగణంలో జరిగిన పల్లకీ సేవలో స్వయంగా పాల్గొన్నారు.#HarshMalhotra #SrisailamTemple #apnews Source link

Read More

ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ‘కాలరే ఎత్తరా’ పాట విడుదల

హైదరాబాద్: ‘గబ్బర్ సింగ’ వంటి సంచలన విజయం తరువాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్, కల్ట్ కెప్టెన్ హరీశ్ శంకర్ కలయికలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ’ సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రతి పాట, టీజర్ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను అందుకున్నాయి. ఆ ఉత్సాహాన్ని మరింత పెంచుతూ తాజాగా చిత్రబృందం మూడో గీతం ‘కాలరే ఎత్తరా’ను విడుదల చేసింది. గురువారం సాయంత్రం అభిమానుల కోలాహలం నడుమ హైదరాబాద్…

Read More

Top 10 News Today: నేటి టాప్ పది వార్తలు మీకోసం.. రెండు నిమిషాల్లో చదివేయండి

పవన్ విజయ్ పోలికలపై ఆగ్రహం, చంద్రబాబు జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ లక్ష్యాలు, జూన్ 21 నీట్ రీఎగ్జామ్, పెట్రోల్ డీజిల్ ధరలు, రూపాయి పతనం, మోదీ యూఏఈ పర్యటన. Source link

Read More

ఇంటి ముందు ఒక బిందె నీరు.. జంతువులకు ప్రాణాధారం.. వైరల్ అవుతున్న సేవ..! water for voiceless service as nectar. | చిత్తూరు వార్తలు (Chittoor News)

బెంగళూరుకు చెందిన ‘వాటర్ ఫర్ వాయిస్ లెస్’ అనే స్వచ్ఛంద సేవా సంస్థ ఈ ఆలోచనను కార్యరూపం దాల్చింది. చిన్న చర్యతో పెద్ద మార్పు తీసుకురావచ్చని నిరూపిస్తూ, జంతువులు మరియు పక్షులకు తాగునీరు అందించడం లక్ష్యంగా ఈ సంస్థ పని చేస్తోంది. 2015లో సన్నీ హస్తిమల్ స్థాపించిన ఈ సంస్థ, దాహం తీర్చండి.. ప్రాణాలను కాపాడండి అనే ధ్యేయంతో దేశవ్యాప్తంగా లక్షకు పైగా ప్రత్యేకంగా రూపొందించిన సిమెంట్ నీటి పాత్రలను పంపిణీ చేసింది. ఈ నీటి పాత్రలు…

Read More