Headlines

నేపాల్‌లో చారిత్రక గెలుపు దిశగా ఆరఎస్‌పీ

ఖాట్మండు: నేపాల్‌లో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆరఎస్‌పీ) చరిత్ర సష్టించబోతోంది. చారిత్రక గెలుపు దిశగా దూసుకెళుతోంది. 94 నియోజక వర్గాల్లో ఆరఎస్‌పీ ఆధిక్యత సాధించింది. నేపాలీ కాంగ్రెస్, సీపీఎన్యూఎంఎల్‌ను వెనకు నెట్టి సింగిల్ మెజారిటీ పార్టీగా ఆవిర్భించబోతోంది. మధ్యాహ్నం వరకు నేపాలీ కాంగ్రెస్ ఒక చోట గెలిచింది. మరో 10 స్థానాల్లో ముందంజలో ఉన్నది. ఏడు చోట్ల సీపీఎన్ యూఎంఎల్ ఆధిక్యంలో ఉన్నది. ఇటీవల వరకు ఖాట్మండు మేయర్‌గా ఉన్న బాలేంద్ర షా ఝాపా5 నియోజకవర్గంలో ముందంజలో…

Read More

మహిళలకు గోల్డెన్ ఛాన్స్.. ఉచిత టైలరింగ్ ట్రైనింగ్ – భోజనం, వసతి ఫ్రీ.. తర్వాత బ్యాంక్ లోన్ కూడా..! GMR Naired free tailoring training empowers rural women. |

ఈ శిక్షణ కార్యక్రమం మొత్తం 30 రోజులపాటు పూర్తిగా ఉచితంగా నిర్వహించనున్నారు. ఇందులో కుట్టు యంత్రాల వినియోగం, వివిధ రకాల దుస్తుల కటింగ్, డిజైనింగ్ విధానాలు, ఆధునిక ఫ్యాషన్ నమూనాలు, అలాగే స్వయం ఉపాధి ప్రారంభించేందుకు అవసరమైన వ్యాపార నైపుణ్యాలను ప్రాక్టికల్ మరియు థియరీ విధానాల్లో బోధించనున్నారు. శిక్షణ పూర్తయ్యే సమయానికి అభ్యర్థులు స్వతంత్రంగా టైలరింగ్ యూనిట్ ప్రారంభించే స్థాయికి చేరేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని నిర్వాహకులు తెలిపారు. Source link

Read More

AP News: ఏపీలో బిల్ గేట్స్‌ పర్యటన.. రైతులతో ముచ్చటించిన ఐటీ దిగ్గజం..

రాష్ట్ర స్థాయిలో డిజిటల్ గవర్నెన్స్, విపత్తు నిర్వహణలో సాంకేతిక వినియోగాన్ని అభివృద్ధి చేసినందుకు సీఎం చంద్రబాబు నాయకత్వాన్ని బిల్ గేట్స్ ప్రశంసించారు. Source link

Read More

ద్విభాష్యం రాజేశ్వరరావు‘నెమరు’

ద్విభాష్యం రాజేశ్వరరావు ఈ మధ్యలో అనేక మంది సాహితీవేత్తలతో పాటు అప్పుడప్పుడు కళారంగంలోని ఇతరులనూ పరిచయం చేస్తున్నారు. అవన్నీ వీడియోల రూపంలో ఉన్నాయి. వాటికి లిఖిత రూపం ఇచ్చి “విశాలాంధ్ర” పాఠకులకు అందజేయడం కోసం “నెమరు” శీర్షిక ప్రారంభిస్తున్నాం. ఈ పరిచయ వ్యాసాలు ప్రచురణ మొదలెట్టడానికి ముందు ద్విభాష్యం రాజేశ్వరరావు గురించి నాలుగు ముక్కలు… ద్విభాష్యం 1945 జూలై ఒకటిన మునుపటి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఎలమంచిలిలో జన్మించారు. ఎలమంచిలి, అనకాపల్లి, విశాఖ పట్నంలో చదువుకున్నారు. మొదట…

Read More

పగటిపూట రెక్కీ.. రాత్రిళ్లు దొంగతనం.. ఆ జిల్లాలో ఐదుగురు దొంగల ముఠా అరెస్ట్..! Five thieves arrested in Kakinada Rs 51 lakh property seized. |

ఈ ముఠా కోరింగ, పెద్దాపురం, తిమ్మాపురం, ప్రత్తిపాడు, పిఠాపురం రూరల్, పిఠాపురం టౌన్, యు.కొత్తపల్లి, గొల్లప్రోలు, కిర్లంపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని హౌస్ లాక్ బ్రేకింగ్ నేరాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. పగటిపూట గుట్టుచప్పుడు కాకుండా రెక్కీ నిర్వహించి రాత్రి వేళల్లో దొంగతనాలు చేయడం వీరి ప్రధాన పద్ధతిగా ఉన్నట్లు వెల్లడించారు. Source link

Read More

అమరావతికి చట్టబద్ధత – Visalaandhra

లోక్‌సభలో బిల్లు ఆమోదం మద్దతు పలికిన కాంగ్రెస్చర్చలో పాల్గొన్న 18 మంది ఎంపీలువ్యతిరేకం కాదంటూనే వాకౌట్ చేసిన వైసీపీ విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఏపీ పునర్విభజన చట్ట సవరణ పేరుతో 2024 జూన్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ విభజన చట్టం- 2014లోని సెక్షన్ 5(2)కి సవరణ చేస్తూ కేంద్ర హోం శాఖ రూపొందించిన బిల్లును ఆ శాఖ సహాయ…

Read More

Skill Training: నిరుద్యోగులకు అదిరిపోయే ఛాన్స్.. ఉచితంగా సెల్ ఫోన్ రిపేరింగ్ నేర్చుకోండి.. సొంతంగా ఎదగండి! | జాబ్స్ & ఎడ్యుకేషన్

Last Updated:Apr 01, 2026 8:57 PM IST అనంతపురం రూడ్‌సెట్ ఏప్రిల్ 5 నుంచి 30 రోజుల ఉచిత సెల్ ఫోన్ రిపేరింగ్ శిక్షణ, గ్రామీణ నిరుద్యోగ యువకులకు వసతి భోజనం ఉచితం, ప్రభుత్వ సర్టిఫికేట్ కూడా ఇస్తారు వచ్చే సమ్మర్ హాలిడేస్ ని ఇలా ఉపయోగించుకోండి సెల్ రేపేరి… ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో స్మార్ట్‌ఫోన్ అనేది మనిషికి ఒక విడదీయలేని భాగమైపోయింది. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతి పనికీ…

Read More

Grand Centenary Paidi Thalli Jatara Celebs | పైడితల్లి వంద వసంతాల జాతర మహోత్సవాలు

రాజాం పట్టణంలోని పోలిపల్లి పైడితల్లి అమ్మవారి శతాబ్ది జాతర మహోత్సవాలు నేత్రపర్వం, ఘటోత్సవం, ప్రత్యేక పూజలు, రాష్ట్ర పండుగగా గుర్తింపుతో మరింత వైభవంగా ప్రారంభమయ్యాయి. Source link

Read More

DMDK Leader Premalatha Vijayakanth |శ్రీవారి సన్నిధిలో డీఎండీకే నేత ప్రేమలత విజయకాంత్|#local18shorts

డీఎండీకే అధినేత్రి ప్రేమలత విజయకాంత్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆమె ప్రత్యేక దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు.#PremalathaVijayakanth #DMDK #Tirumala Source link

Read More

18,139 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఓ చరిత్ర

ఇప్పటి వరకు నమోదైన అత్యధిక గరిష్ట డిమాండ్ ఇదేజాతీయ స్థాయిలో అప్రతిహత ప్రగతిభవిష్యత్ అవసరాలకు ప్రణాళికలతో సిద్ధం: భట్టి విశాలాంధ్ర – హైదరాబాద్ : మరోసారి తన అప్రతిహత ప్రగతిని రాష్ట్రం చాటుకుంది. రాష్ట్ర విద్యుత్ సంస్థలు మంగళవారం ఉదయం 11:01 గంటలకు నమోదైన 18,139 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్‌ను ఎటువంటి అంతరాయం లేకుండా సమర్థవంతంగా నిర్వహించాయి, ఇది రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక గరిష్ట డిమాండ్ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క…

Read More