చట్టసభల్లో ప్రతిపక్ష గొంతు నొక్కేందుకు ప్రభుత్వం కుట్ర: వైఎస్ జగన్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 12, 2026 7:39 PM IST YS Jagan: సభలో ఏకైక ప్రతిపక్షంగా తమ పార్టీ ఉన్నా, ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ప్రభుత్వం భయపడుతోందని వైఎస్ జగన్ విమర్శించారు. News18 అసెంబ్లీ, శాసనమండలి బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రజాప్రతినిధులతో కీలక భేటీ నిర్వహించారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చట్టసభల్లో ప్రతిపక్ష గొంతు నొక్కేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని…

Read More

Anganwadi helper: 10వ తరగతి అర్హతతో గవర్నమెంట్ జాబ్స్.. అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు నోటిఫికేషన్..! Anganwadi helper recruitment Anantapur. | అనంతపురం వార్తలు (Anantapuram News)

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణులు అయి ఉండాలి. కొన్ని ప్రాంతాల్లో 7వ తరగతి అర్హతను కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ, సాధారణంగా SSC పాస్ కావడం ముఖ్యంగా పేర్కొన్నారు. అభ్యర్థి సంబంధిత అంగన్వాడీ పరిధిలోని గ్రామం లేదా వార్డుకు చెందిన స్థానికురాలు అయి ఉండాలి. వివాహిత మహిళలకు ప్రాధాన్యత ఇస్తారు. వయస్సు కనీసం 21 సంవత్సరాలు, గరిష్టంగా 35 సంవత్సరాల వరకు ఉండాలి. రిజర్వేషన్ల ప్రకారం వయస్సులో సడలింపులు…

Read More

Vijayawada Weather Forecast: విజయవాడ ప్రజలకు అలర్ట్.. మధ్యాహ్నం భానుడి భగభగలు.. సాయంత్రం కుంభవృష్ఠి! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 27, 2026 4:35 AM IST అయితే, ఎండలతో పాటు వాతావరణంలో ఏర్పడిన మార్పుల వల్ల సాయంత్రం వేళల్లో స్వల్ప ఉపశమనం లభించే అవకాశం ఉంది. విజయవాడలో శుక్రవారం ఉదయం నుండే ఎండ ప్రభావం తీవ్రంగా ఉండనుంది. Weather Update Vijayawada Weather Forecast: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా కృష్ణా జిల్లా కేంద్రం విజయవాడలో శుక్రవారం (మార్చి 27, 2026) నాడు ఎండలు దంచికొట్టనున్నాయని భారత వాతావరణ శాఖ…

Read More

అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం.. 24 వేల కోళ్ల మృతి

ఆందోళన వద్దు, జాగ్రత్తలు పాటించాలన్న నిపుణులుఏపీలోని అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వైరస్ మరోసారి తీవ్ర కలకలం సృష్టిస్తోంది. సదుం మండలంలోని మూడు గ్రామాల్లో వేలాది కోళ్లు అంతుచిక్కని రీతిలో మరణించడం స్థానికంగా ఆందోళనకు దారితీసింది. అధికారిక లెక్కల ప్రకారమే దాదాపు 24 వేలకు పైగా కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఈ పరిణామంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమై నివారణ చర్యలు చేపట్టింది. వివరాల్లోకి వెళితే.. సదుం మండలంలోని పుట్టవాండ్లపల్లె, కంభంవారిపల్లె, అమ్మగారిపల్లె గ్రామాల్లోని కోళ్ల ఫారాల్లో…

Read More

Corruption: ఆ జిల్లాల్లో ప్రభుత్వశాఖలో 25మందికి షోకాజ్ నోటీసులు.. సస్పెండ్ వేటు ఎందుకో తెలుసా..? | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 01, 2026 2:52 PM IST APSPDCL Corruption: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో 25 మంది అధికారులు, సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ జిల్లాల్లోని విద్యుత్ శాఖలో షోకాజ్ నోటీసులు కలకలం, సస్పెండ్ వేటు ఎందుకో తెలుసా APSPDCL Corruption: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో 25 మంది అధికారులు, సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్…

Read More

Railway Connectivity: శ్రీకాకుళం ప్రజలకు శుభవార్త.. మూడు రైళ్లకు కొత్త హల్ట్.. ఇక ఇక్కడ ఆగనున్నాయి..!

శ్రీకాకుళం జిల్లాలో గుణుపూర్–విశాఖపట్నం, బెరహంపూర్–విశాఖపట్నం ప్యాసింజర్ రైళ్లు హరిశ్చంద్రపురం, మందస రోడ్ వద్ద ఆగుతాయి. రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్ పాతపట్నం వద్ద హల్ట్ పొందింది. Source link

Read More

గ్యాస్ సిలిండర్ కోసం సామాన్యులు సతమతం.. బుకింగ్ చేసినా డెలివరీ ఆలస్యం..!

తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ కొరతతో కాకినాడ జిల్లా తూర్పుగోదావరి కోనసీమలో హోటల్స్ మూతపడి ధరలు పెరిగి పేదలు ఇబ్బందులు పడుతూ కట్టెల వంటలపై ఆధారపడుతున్నారు. Source link

Read More

Free Basketball Coaching: అక్కడ ఫ్రీగా బాస్కెట్ బాల్ కోచింగ్.. నేషనల్ ఛాంపియన్‌షిప్‌ చేయడమే లక్ష్యం | క్రీడా వార్తలు

Last Updated:Apr 06, 2026 12:37 PM IST Free Basketball Coaching: శ్రీకాకుళం పట్టణంలో క్రీడా రంగానికి విశేషమైన సేవ అందిస్తున్న వ్యక్తుల్లో జి. అర్జున్ రెడ్డి ఒకరు. గత 20 సంవత్సరాలుగా ఆయన చిన్నారులకు ఉచితంగా బాస్కెట్‌బాల్ కోచింగ్ అందిస్తూ అనేక కుటుంబాల ఆశలను నెరవేర్చుతున్నారు. + Free Basketball Coaching Free Basketball Coaching: శ్రీకాకుళం పట్టణంలో క్రీడా రంగానికి విశేషమైన సేవ అందిస్తున్న వ్యక్తుల్లో జి. అర్జున్ రెడ్డి ఒకరు. గత…

Read More

YS Jagan Speech | గుండె ధైర్యమే మా ట్రేడ్‌మార్క్.. జగన్ స్పీచ్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ నేతలు మరియు కార్యకర్తలతో కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రకాశం జిల్లా రాజకీయ పరిణామాలు మరియు పార్టీ బలోపేతంపై ఆయన దిశానిర్దేశం చేశారు.#ysjagan #ysrcp #ongole Source link

Read More

Kadiri Theru Festival: లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టం.. కదిరి తేరు చూడాల్సిందే | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Mar 10, 2026 1:06 PM IST Kadiri Theru Festival: శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో అతి ముఖ్యమైన ఘట్టం “కదిరి తెరు” (రథోత్సవం). ఆంధ్రప్రదేశ్‌లో జరిగే అతిపెద్ద రథోత్సవాలలో ఇది ఒకటి. + kadiri akshmi narasimha swamy Kadiri Theru Festival: శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో అతి ముఖ్యమైన ఘట్టం “కదిరి తేరు” (రథోత్సవం). ఆంధ్రప్రదేశ్‌లో జరిగే అతిపెద్ద రథోత్సవాలలో ఇది…

Read More