అమీర్‌పేటలోని కోచింగ్‌ సెంటర్‌లో అగ్నిప్రమాదం.. చిక్కుకున్న విద్యార్థులు

అమీర్‌పేట మైత్రీవనం చౌరస్తాలోని ఆదిత్య ఎన్‌క్లేవ్‌ భవనంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కాంప్లెక్స్‌లోని ఓ కోచింగ్‌ సెంటర్‌లో మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో నాలుగో అంతస్తులో క్లాసులు జరుగుతున్నాయి. దీంతో పలువురు విద్యార్థులు అందులో చిక్కుకుపోయారు. ఒక్కసారిగా పొగ కమ్మేయడంతో లోపల ఉన్న విద్యార్థులకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. బయటకు వచ్చే దారి కూడా పొగతో నిండిపోవడంతో విద్యార్థులు బాల్కనీల్లోకి వచ్చి రక్షించాలంటూ హాహాకారాలు చేశారు. కొందరు భయం ఆపుకోలేక కిందకు దూకే ప్రయత్నం…

Read More

ఇంటి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : ఇంటి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలంటూ బుధవారం మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ, మండల సహాయ కార్యదర్శి కుమ్మరి చంద్ర మాట్లాడుతూ ఇళ్లు లేని అర్హులైన పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు స్థలం, ఇళ్ల…

Read More

Road Safety drive by AP Police | రోడ్డుప్రమాదాల నివారణలో పోలీసుల ప్రత్యేక కార్యక్రమాలు

గోదావరి జిల్లాల్లో రోడ్డుప్రమాదాల నివారణ కోసం పోలీసుల ఆధ్వర్యంలో హెల్మెట్ ర్యాలీలు, ప్రమాణాల కార్యక్రమాలు చేపట్టగా, ప్రజలకు అవగాహన కల్పించారు. Source link

Read More

Quantum Facility: టెక్నాలజీలో ఏపీకి కొత్త మైలురాయి.. క్వాంటం ఫెసిలిటీ ప్రారంభం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 14, 2026 4:45 PM IST Andhra Pradesh Quantum Facility: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సాంకేతిక రంగంలో మరో చారిత్రాత్మక మైలురాయిని ఆవిష్కరించారు. దేశంలోనే మొట్టమొదటి ‘క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీ’ని ఆయన ప్రారంభించారు. Quantum Facility: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సాంకేతిక రంగంలో మరో చారిత్రాత్మక మైలురాయిని ఆవిష్కరించారు. దేశంలోనే మొట్టమొదటి ‘క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీ’ని ఆయన ప్రారంభించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భవిష్యత్తు అవసరాలను తీర్చే దిశగా రాష్ట్రం అడుగులు వేస్తోందని…

Read More

Budh Uday 2026: 4 రోజుల తర్వాత వీళ్ల జాతకంలో మార్పు.. ఆర్థిక పురోగతి, మీ రాశి ఉందా..? |

బుధుడు ఉదయించడంతో ఒక వ్యక్తి ఆలోచన, విశ్లేషణాత్మక సామర్థ్యాలు , కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఈ సమయంలో విద్యార్థులు తమ అధ్యయనాలలో బాగా రాణించగలరు, వ్యాపారవేత్తలు, నిపుణులకు కొత్త ప్రణాళికలు, అవకాశాలు ఉద్భవించగలవు. మీడియా, రచన, ఐటీ, విద్య , కమ్యూనికేషన్‌కు సంబంధించిన రంగాలలో కూడా లాభం పొందే అవకాశం ఉంది. కాబట్టి బుధుడు ఉదయించడం ఏ రాశులకు శుభప్రదమో తెలుసుకుందాం. న్యూస్18 గుజరాత్‌లో ప్రచూరించిన కథనం ప్రకారం ఈ కింది రాశుల వారికి శుభశూచకాలు కనిపిస్తున్నాయి….

Read More

Vijayawada: తక్కువ ధర అని సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొంటున్నారా? అయితే మీరు రిస్క్‌లో పడే ఛాన్స్ ఉంది! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 23, 2026 7:39 AM IST ఈ బలహీనతనే సైబర్ నేరగాళ్లు, దొంగలు ఆసరాగా చేసుకుంటున్నారు. మార్కెట్‌లో లక్ష రూపాయలు పలికే ఫోన్‌ను కేవలం రూ. 40,000 లేదా రూ. 50,000లకే ఇస్తామంటూ నమ్మిస్తారు. తీరా కొన్నాక, కొన్ని రోజులకే పోలీసులు మీ తలుపు తట్టినప్పుడు కానీ తెలియదు.. మీరు కొన్నది దొంగిలించిన ఫోన్ అని! ప్రతీకాత్మక చిత్రం Vijayawada: నేటి కాలంలో స్మార్ట్‌ఫోన్ లేనిదే క్షణం గడవదు. ఐఫోన్ లేదా ఇతర ఖరీదైన…

Read More

చెరువు నిర్మాణ పనులను పరిశీలించిన అధికారులు…

విశాలాంధ్ర -నార్పల (అనంతపురం జిల్లా) :- మండల పరిధిలోని గుంజేపల్లి గ్రామంలో కొనసాగుతున్న చెరువు నిర్మాణ పనులను మంగళవారం ప్రత్యేకాధికారి నారపరెడ్డి పరిశీలించారు. పనుల పురోగతిని సమీక్షించి, నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటించేలా సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.ఈ సందర్భంగా పంచాయతీ సెక్రటరీ, సర్వేయర్ సురేష్, విఆర్ఓ పెద్దన్న, గౌతమి తదితరులు పాల్గొన్నారు. చెరువు తవ్వకం, బండ బలం, నీటి నిల్వ సామర్థ్యం వంటి అంశాలపై అధికారులు వివరాలు తెలుసుకున్నారు.గ్రామస్తులు స్వచ్ఛందంగా పాల్గొని పనులు నిర్వహిస్తున్న తీరును…

Read More

Love Astrology: ఈ మొక్కలు మీ ఇంట్లో ఉంటే మీ లవ్ సక్సెస్.. ప్రకృతిలో దాగున్న ప్రేమ రహస్యాలివే..! special plants to grow at home for love and luck. |

Last Updated:Apr 23, 2026 8:07 PM IST తులసి, జాస్మిన్, రోస్, ఆర్కిడ్, ఆంథూరియం వంటి మొక్కలు ప్రేమ, అదృష్టం, పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు, లోకల్ 18 తెలుగు ధృవీకరించలేదు Source link

Read More

Eluru: వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నడని ఎవరూ చేయని పని చేసిన భార్య.. రూ. 12 లక్షలతో.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 08, 2026 6:00 AM IST అప్పటి నుండి భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. తన పద్ధతి మార్చుకోవాలని సులేమాన్ రాజు భార్యను శారీరకంగా, మానసికంగా హెచ్చరిస్తూ వచ్చాడు. ప్రతీకాత్మక చిత్రం Eluru: నమ్మిన భర్తను కడతేర్చడానికి ఒక భార్య వేసిన పథకం, ప్రియుడితో కలిసి ఆమె చేసిన క్రూరమైన ఆలోచన ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలంలో జరిగిన ఈ దారుణ హత్య ఉదంతాన్ని జిల్లా ఎస్పీ కేపీఎస్…

Read More

Special Train: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అనకాపల్లికి స్పెషల్ ట్రైన్, ఎక్కడి నుండి అంటే |

Last Updated:May 05, 2026 11:36 AM IST Special Train:అనకాపల్లి జిల్లా అభివృద్ధి పథంలో మరో కీలక మైలురాయిని చేరుకుందని రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి పార్ల మెంట్ సభ్యులు డాక్టర్ సిఎం రమేష్ అన్నారు. అనకాపల్లి రైల్వే స్టేషన్లో లో నూతనంగా ప్రారంభించిన అనకాపల్లి చర్లపల్లి రైలును ఎమ్మెల్యే కొణతల రామ కృష్ణ , జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ స్థానిక ప్రజాప్రతి నిధులు, రైల్వే అధికారులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. …

Read More