AP News: ఏపీలో బిల్ గేట్స్‌ పర్యటన.. రైతులతో ముచ్చటించిన ఐటీ దిగ్గజం..

రాష్ట్ర స్థాయిలో డిజిటల్ గవర్నెన్స్, విపత్తు నిర్వహణలో సాంకేతిక వినియోగాన్ని అభివృద్ధి చేసినందుకు సీఎం చంద్రబాబు నాయకత్వాన్ని బిల్ గేట్స్ ప్రశంసించారు. Source link

Read More

హెరిటేజ్‌ ఫుడ్స్‌తో ఇందాపూర్ డైరీకి ఉన్న లింక్ ఏంటి?.. కల్తీ నెయ్యికి హెరిటేజ్ సంస్థకు సంబంధం ఉందా? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 19, 2026 11:00 PM IST హెరిటేజ్ కొన్ని ఉత్పత్తులను ఇందాపూర్ నుంచి కొనుగోలు చేసినప్పటికీ, నెయ్యి సరఫరాలో మాత్రం అలాంటి సంబంధం లేదని ఏపీ హోం మంత్రి అనిత స్పష్టం చేశారు. అయితే, మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి… Is There Any Link Between Heritage Foods and Indapur Dairy AP Government Clarifies ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల హెరిటేజ్, ఇందాపూర్ డెయిరీల అంశం చర్చనీయాంశంగా…

Read More

Victim Veena Says She Was Not Called by Janasena Inquiry Committee | అరవ శ్రీధర్ బాధితురాలి ఆవేదన

జనసేన విచారణ కమిటీ తనను పిలువలేదన్నారు అరవ శ్రీధర్ బాధితురాలు వీణ. తనను పిలిచినా.. తాను విచారణకు హాజరు కాలేదని తనపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నారు. తాను అన్ని విషయాలు మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నానన్నారు. Source link

Read More

రాష్ట్రపతి సమక్షంలో 72 యుద్ధ నౌకల పరేడ్.. విశాఖలో హిస్టారిక్ ఈవెంట్..! INS Vikrant power demonstration in Visakhapatnam in 2026. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 18, 2026 6:00 PM IST విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026లో INS విక్రాంత్, INS సుమేధా, ద్రౌపది ముర్ము, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. భారత నౌకాదళం గ్లోబల్ స్థాయిలో ఎదుగుతోంది: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు  సముద్ర తీర నగరం విశాఖపట్నం అంతర్జాతీయ స్థాయి నౌకాదళ వైభవానికి వేదికగా మారింది. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026 సందర్భంగా ప్రపంచ దేశాల నౌకాదళాలు, ఆధునిక యుద్ధ నౌకలు,…

Read More

చైనా రోబో డాగ్ కొని తామే అభివృద్ధి చేశామని ఏఐ సదస్సులో యూనివర్సిటీ చీటింగ్

సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కావడంతో బయటపడ్డ మోసం గల్గోటియాస్‌ యూనివర్సిటీని సదస్సు నుంచి బహిష్కరించిన నిర్వాహకులుకేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ స్థాయి ‘ఏఐ ఇంపాక్ట్్ణ సదస్సులో ఓ యూనివర్సిటీ నిర్వాకంతో కలకలం రేగింది. చైనాకు చెందిన రోబో డాగ్‌ ను తమ ఆవిష్కరణగా ప్రదర్శించడమే ఈ కలకలానికి కారణం. ఉత్తరప్రదేశ్‌ కు చెందిన గల్గోటియాస్‌ యూనివర్సిటీ ప్రతినిధులు ఈ నిర్వాకానికి పాల్పడ్డారు. సోషల్ మీడియాలో ఈ రోబోట్ వీడియోలు వైరల్ కాగా.. చైనాకు చెందిన…

Read More

Nellore: బంగారం వేసుకొని వెళ్తున్నారా? అయితే జాగ్రత్త సుమా! నెల్లూరులో ఆ ఉపాధ్యాయురాలికి ఏం జరిగిందంటే? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 13, 2026 6:26 AM IST ప్రతిరోజూ లాగే గురువారం ఉదయం ఆమె తన విధులకు హాజరయ్యేందుకు గూడూరులోని వాటర్ ట్యాంక్ వద్ద వెంకటగిరి వెళ్లే ఆటో ఎక్కారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే కథనంలోకి వెళ్లండి ప్రతీకాత్మక చిత్రం Nellore: నెల్లూరు జిల్లా గూడూరు మండలంలో మానవత్వం మంటగలిసే ఘటన చోటుచేసుకుంది. కేవలం గొలుసు కోసం ఒక ఉపాధ్యాయురాలిని అంతమొందించేందుకు ఆటో డ్రైవర్ ప్రయత్నించడం స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. నిందితుడు…

Read More

పిల్లల్లో ఆటిజం పెరుగుతోందా? ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి..! Dr Ramesh Krishna reveals key points on autism symptoms and treatment. |

Last Updated:Feb 20, 2026 2:32 PM IST ఆటిజం కేసులు పెరుగుతున్నాయని చీపురుపల్లి ఏరియా ఆసుపత్రి డాక్టర్ రమేష్ కృష్ణ తెలిపారు. లక్షణాలు త్వరగా గుర్తించి, బిహేవియర్, స్పీచ్, ఆక్యుపేషనల్ థెరపీ ద్వారా మార్పులు సాధ్యమవుతాయని సూచించారు. + పిల్లల్లో పెరుగుతున్న ఆటిజం… ముందుగానే గుర్తిస్తే మెరుగైన ఫలితాలు ఈ మధ్యకాలంలో చిన్నారుల్లో ఆటిజం కేసులు పెరుగుతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో చీపురుపల్లి ఏరియా ఆసుపత్రి పీడియాట్రిషన్ డాక్టర్ రమేష్ కృష్ణ కీలక విషయాలు…

Read More

ఒక దేశీ ఆవు ఉంటే చాలు.. ఇంట్లోనే పంచగవ్య ఉత్పత్తులు తయారు చేసి ఆదాయం..! Panchagavya products offer hope for health and income | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)

Last Updated:Feb 21, 2026 8:41 PM IST పంచగవ్య ఆధారిత ఉత్పత్తులు ఆరోగ్య, పర్యావరణ హిత జీవనానికి తోడ్పడుతూ, దేశీ ఆవు ఆధారంగా మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నాయి. + రసాయనాలకు బదులు సహజ మార్గం  ఇంట్లోనే పంచగవ్య తయారీ భారతీయ సనాతన సంప్రదాయంలో గోవుకు ఉన్న స్థానం ప్రత్యేకమైనది. ఆ ఆవు నుంచి లభించే ఐదు పవిత్ర పదార్థాల సమ్మేళనమే పంచగవ్య. “పంచ” అంటే ఐదు, గవ్య అంటే గోవు నుంచి లభించేవి. పాలు,…

Read More

అంబటికి బెయిల్

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరయింది. పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన కేసులో గుంటూరు ఎక్సైజ్ కోర్టు… ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. ఆయనపై పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న అంబటి… ఈ బెయిల్‌తో గురువారం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. అంబటికి బెయిల్ రావడంతో గుంటూరులోని ఆయన నివాసం వద్ద…

Read More

అసెంబ్లీ ఆవరణలో మెరుస్తున్న ధర్మవరం పట్టుచీరలు

విశాలాంధ్ర ధర్మవరం;;చేనేత కార్మికులకి పని కల్పించాలని ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వము నేరుగా చేనేత కార్మికుల దగ్గర నుంచి చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి చేనేత కార్మికులు ఎంతగానో తోడ్పాటు అందించాలని ముఖ్య ఉద్దేశంతో, ప్రభుత్వంలో కొలువైనటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు కొనుగోలు చేయాలి అనే ఉద్దేశంతో, అమరావతి లోని అసెంబ్లీ ఆవరణలో ప్రత్యేకమైనటువంటి స్టాల్స్ ఏర్పాటు చేసి చేనేత కార్మికుల తయారుచేయున వస్త్రాలను అమ్మకముల ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ధర్మవరం పట్టణానికి…

Read More